రాష్ర్టానికి చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ అరబిందో ఫార్మా నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.505.9 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది.
ఇంజినీరింగ్ ఉత్పత్తుల సంస్థ పెన్నార్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికిగాను రూ.75.43 కోట్ల నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది నమోదైన ర�
ఇంజనీరింగ్, కన్స్ట్రక్షన్ దిగ్గజం లార్సన్ అండ్ టుబ్రో ఆర్థిక ఫలితాలు విశ్లేషకుల అంచనాల్ని అందుకోలేకపోయాయి. 2023 మార్చితో ముగిసిన మూడు నెలల కాలంలో కంపెనీ కన్సాలిడేటెడ్ నికరలాభం 10 శాతం వృద్ధిచెంది రూ
అమ్మకాలు లేవు.. లాభాలూ లేవు.. ఇదీ దేశీయ మార్కెట్లో నెలకొన్న దుస్థితి. సామాన్యుడి వినిమయ, కొనుగోలు సామర్థ్యాలు దెబ్బతినడంతో అన్ని కీలక రంగాలపై ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ ఏడాది జనవరి-మార్చి త్రై�
ఒలెక్ట్రా గ్రీన్టెక్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను రూ. 27.01 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది.
టెక్ మహీంద్రా నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన త్రైమాసికానికిగాను రూ.1,179.8 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.1,637.9 కోట్ల లాభంతో పో�
దేశంలో రెండో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకైన ఐసీఐసీఐ బ్యాంక్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో బ్యాంక్ రూ.9,852,70 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది.
దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన హెచ్సీఎల్ టెక్నాలజీస్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో సంస్థ రూ.3,983 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడ
దేశంలో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకైన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఆకర్షణీయ ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన త్రైమాసికానికిగాను రూ.12,594.5 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది.
దేశీయ ఖనిజ దిగ్గజం ఎన్ఎండీసీ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. డిసెంబర్తో ముగిసిన త్రైమాసికానికిగాను రూ.903.87 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభం మాత్రమే ఆర్జించింది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) అంచనాలకుమించి ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను రూ.15,477 కోట్ల నికర లాభాన్ని గడించింది.
కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ ఆర్థిక ఫలితాల్లో అదరగొట్టింది. జూన్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం రెండింతలు పెరిగి రూ.1,036 కోట్లుగా నమోదైంది.