దేశీయ బ్యాంకింగ్ దిగ్గజాల్లో ఒకటైన ఐసీఐసీఐ బ్యాంక్ ఆకర్షణీయ ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.11,059 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని గడించింది.
దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన ఎల్టీఐమైండ్ట్రీ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను సంస్థ రూ.1,135 కోట్ల నికర లాభాన్ని గడించింది.
ప్రభుత్వరంగ సంస్థ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆశాజనక ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. మార్చితో ముగిసిన త్రైమాసికానికిగాను ఏడాది ప్రాతిపదికన కన్సాలిడేటెడ్ నికర లాభం 18.36 శాతం వృద్ధితో రూ.3,328 కోట్లు ఆర్జిం�
ఐడీబీఐ బ్యాంక్ ఆకర్షణీయమైన ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో బ్యాంక్ రూ.1,628 కోట్ల నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే సమయంలో వచ్చిన రూ.1,133 కోట్ల లాభం కంటే 44 శాతం అధికం. అలాగే �
్ర ఐసీఐసీఐ బ్యాంక్ ఆకర్షణీయమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.11,672 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన ర�
హిందుస్థాన్ యునిలీవర్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చి త్రైమాసికానికిగాను కన్సాలిడేటెడ్ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 1.53 శాతం తగ్గి రూ.2,561 కోట్లకు పరిమితమైంది.
దేశీయ ఐటీ సంస్థలకు మళ్లీ నిరాశతప్పెటట్టు కనిపించడం లేదు. అంతర్జాతీయ దేశాల ఆర్థిక స్థితిగతులు అనిశ్చితిలో కొనసాగుతుండటం, టెక్నాలజీ డిమాండ్ పడిపోవడం, క్లయింట్లు తమ ఖర్చులను తగ్గించుకోవడానికి ప్రాధాన్�
Reddys Lab | రాష్ర్టానికి చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ డాక్టర్ రెడ్డీస్ ఆకర్షణీయమైన ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. డిసెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను రూ.1,379 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది.
మూడో త్రైమాసిక ఫలితాలు స్థిరంగా ఉన్నాయి. 3.2 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాలు కుదుర్చుకున్నాం. వీటిలో కొత్తగా వచ్చినవి 71 శాతం. కృత్రిమ మేధస్సు, డిజిటల్, క్లౌడ్, ఆటోమేషన్ సేవలకు డిమాండ్ అధికంగా ఉండటంతో �