బొగ్గు ఉత్పత్తిలో అగ్రగామి సంస్థ కోల్ ఇండియా నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం 10.1 శాతం తగ్గి రూ.7,941.40 కోట్లకు పరిమితమైంది.
దేశీయ టెలికం దిగ్గజాల్లో ఒకటైన భారతీ ఎయిర్టెల్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్తో ముగిసిన త్రైమాసికానికిగాను రూ.1,612 కోట్ల నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలోనూ ఇంతే స్థా
విద్యుత్ ఉత్పత్తిలో అగ్రగామి సంస్థయైన ఎన్టీపీసీ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.4,907.13 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది.
సిగ్నిటీ టెక్నాలజీ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్తో ముగిసిన త్రైమాసికానికిగాను రూ.439 కోట్ల ఆదాయంపై రూ.44.56 కోట్ల లాభా న్ని గడించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో నమోదైన రూ. 378 కోట్ల ఆదాయంతో పోలిస�
మైనింగ్ దిగ్గజం వేదాంతా లిమిటెడ్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ఏప్రిల్-జూన్ మధ్యకాలానికిగాను కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 40.84 శాతం తగ్గి రూ.3,308 కోట్లకు పరిమితమైంది. ఆదాయ�
దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన విప్రో ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ఈ ఏప్రిల్-జూన్లో సంస్థ రూ.2,870 కోట్ల కన్సాలిడేటెడ్ లాభాన్ని గడించింది. గతంలో నమోదైన రూ.2,563.6 కోట్లతో పోలిస్తే 12 శాతం పెరిగింది. ఆదాయం ఏడ
రాష్ర్టానికి చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ అరబిందో ఫార్మా నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.505.9 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది.
ఇంజినీరింగ్ ఉత్పత్తుల సంస్థ పెన్నార్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికిగాను రూ.75.43 కోట్ల నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది నమోదైన ర�
ఇంజనీరింగ్, కన్స్ట్రక్షన్ దిగ్గజం లార్సన్ అండ్ టుబ్రో ఆర్థిక ఫలితాలు విశ్లేషకుల అంచనాల్ని అందుకోలేకపోయాయి. 2023 మార్చితో ముగిసిన మూడు నెలల కాలంలో కంపెనీ కన్సాలిడేటెడ్ నికరలాభం 10 శాతం వృద్ధిచెంది రూ
అమ్మకాలు లేవు.. లాభాలూ లేవు.. ఇదీ దేశీయ మార్కెట్లో నెలకొన్న దుస్థితి. సామాన్యుడి వినిమయ, కొనుగోలు సామర్థ్యాలు దెబ్బతినడంతో అన్ని కీలక రంగాలపై ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ ఏడాది జనవరి-మార్చి త్రై�
ఒలెక్ట్రా గ్రీన్టెక్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను రూ. 27.01 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది.
టెక్ మహీంద్రా నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన త్రైమాసికానికిగాను రూ.1,179.8 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.1,637.9 కోట్ల లాభంతో పో�
దేశంలో రెండో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకైన ఐసీఐసీఐ బ్యాంక్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో బ్యాంక్ రూ.9,852,70 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది.
దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన హెచ్సీఎల్ టెక్నాలజీస్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో సంస్థ రూ.3,983 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడ
దేశంలో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకైన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఆకర్షణీయ ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన త్రైమాసికానికిగాను రూ.12,594.5 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది.