అప్పుల బాధ తాళలేక ఏఆర్ కానిస్టేబుల్ తన భార్యాపిల్లలకు ఎలుకలమందు తాగించి, తాను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కాళ్లకుంట కాలనీలో ఆదివారం కలకలంరేపింది. సిద్దిపేట వన్ట�
కార్మికులకు ఈఎస్ఐ వైద్య సేవలు అందని ద్రాక్షలా మారుతున్నాయి. సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారంలోని వివిధ పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు వైద్యసేవలు అందించాలనే లక్ష్యంతో 2012లో బాచుపల్లిలో ఈఎస్ఐ డి�
అమెరికాలో పార్ట్టైమ్ ఉద్యోగాలు లభించడం చాలా కష్టంగా మారింది. దీంతో అక్కడి భారతీయ విద్యార్థులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారిలో చాలా మంది విద్యార్థులు, ముఖ్యంగా తెలంగాణ, ఏపీకి చెంది�
చిన్నప్పుడు ‘పెద్దయ్యాక నువ్వు ఏమవుతావ్' అని ఆమెను ఎవరు అడిగినా తడుముకోకుండా ‘ఐపీఎస్ ఆఫీసర్ అవుతా’ అని చెప్పేది. ఆ ఆశకు, ఆశయానికి ఆర్థిక ఇబ్బందులు అడ్డం నిలిచాయి. అయినా వెనకడుగు వేయలేదు. బడికి వెళ్లే ర
హోంగార్డులు ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. అరకొర వేతనాలు కూడా సకాలంలో రాక అప్పుల్లో కూరుకుపోతున్నారు. దీంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వచ్చే అరకొర జీతంలో సగం బందోబస్తులు, పెట్రోల్, ఇతర �
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం నెహ్రునగర్ గ్రామానికి చెందిన ఓ ఆటోడ్రైవర్ ఆర్థిక ఇబ్బందులు తాళలేక చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. షేక్ కయ్యుం(45) ఆటో నడుపుతూ
చేనేత సంఘాల ద్వారా ఉత్పత్తి చేసిన బెడ్షీట్లు సంఘాల్లో మూలుగుతున్నాయి. టెస్కో ద్వారా కొనుగోళ్లు లేకపోవడంతో సంఘా లు చతికిల పడే పరిస్థితి ఏర్పడింది. ఏడాదిగా కొనుగోళ్లు జరగకపోవడంతో ఉత్పత్తులు పేరుకుపోతు�
వైద్యారోగ్య శాఖలో అస్తవ్యస్త బదిలీల పరిణామాలు వైద్యులు, సిబ్బందిని పట్టిపీడిస్తూనే ఉన్నాయి. బదిలీ అయిన త ర్వాత జీతాలు రావడంలేదని వైద్యులు, సిబ్బంది ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రభు త్వం జూలైలో సాధారణ బ�
Cafe Coffee Day | ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న కేఫ్ కాఫీ డే(సీసీడీ) అవుట్లెట్లు మూతపడుతున్నాయి. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరినాటికి వీటి సంఖ్య 450కి తగ్గినట్లు, ఇదే సమయంలో కార్పొరేట్ స్థలాలు, హోటళ్లలో వ�
ఉన్నత విద్య కోసం కెనడా వెళ్లిన విదేశీ విద్యార్థులకు జస్టిన్ ట్రూడో ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తున్నది. ఇప్పటికే వలస (ఇమ్మిగ్రేషన్) విధానాలను మార్చడంతోపాటు స్టడీ పర్మిట్లపై పరిమితి విధించాలని, శాశ్
భర్త తాగుడుతో విసుగుచెందిన ఆ ఇల్లాలు.. తన ముగ్గురు పిల్లలకు విషమిచ్చి చంపి తానూ ఆత్మహత్య చేసుకున్నది. ఒకే కుటుంబంలో నలుగురు చనిపోవడంతో ఆ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొన్నది. ఈ ఘటన ఆదివారం సంగారెడ్డి జిల్లా ప
కార్పొరేట్ జీవితంలో ఎన్నో ఒడుదొడుకులను తట్టుకుని నిలిచిన మోర్గాన్ స్టాన్లీ ఇంటర్నేషనల్ చైర్మన్ జోనాథన్ బ్లూమర్(70) జీవితం చివరకు విషాదాంతంగా ముగిసింది. పెను తుఫాన్ను ఆయనను కబళించివేసింది. కోర్ట�
మూడు నెలలుగా వేతనాలు రాక తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాన్ని పోషించే దారిలేక ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో శనివారం రాత్రి జరిగిన ఈ సంఘటనపై స్థానికులు తెలిపి