ఉపాధి హామీ క్షేత్రసహాయకుల విషయంలో ఏరుదాటినంక తెప్ప తగలేసినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నదనే ఆరోపణలు వారి నుంచి వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి, ఓట్లు కొల్లగొట్టిన నాటి �
Plumbing contractor | ఆర్థిక ఇబ్బందులతో ప్లంబింగ్ కాంట్రాక్టర్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం వెలుగులోకి వచ్చింది.
తరాలు మారుతున్న కొద్దీ.. పిల్లల పెంపకంలోనూ మార్పు వస్తున్నది. ఒకప్పుడు విలువలే.. తల్లిదండ్రుల తొలి ప్రాధాన్యంగా ఉండేది. ఆ తర్వాత కాలంలో.. చదువు, డబ్బుకు ప్రాధాన్యత పెరిగింది. అయితే, ఈ ఉరుకుల పరుగుల జీవితంలో..
మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఉప్పందించిన మందల రాజురెడ్డి అకస్మాత్తుగా కనుమరుగైపోయాడు. సాధించుకున్న స్వరాష్ర్టాన్ని చూడలేకపోయాడు. ఎక్కడో ఓ చోట ఉన్నాడనే ఆశతో తల్లిదండ్రులు కాలం గడుపుతున్నారు.
గిరాకీ లేక.. కుటుం బం గడువక.. ఆర్థిక ఇబ్బందులతో ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకున్నది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. స్థానిక రామవరం
అప్పుల బాధ తాళలేక ఏఆర్ కానిస్టేబుల్ తన భార్యాపిల్లలకు ఎలుకలమందు తాగించి, తాను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కాళ్లకుంట కాలనీలో ఆదివారం కలకలంరేపింది. సిద్దిపేట వన్ట�
కార్మికులకు ఈఎస్ఐ వైద్య సేవలు అందని ద్రాక్షలా మారుతున్నాయి. సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారంలోని వివిధ పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు వైద్యసేవలు అందించాలనే లక్ష్యంతో 2012లో బాచుపల్లిలో ఈఎస్ఐ డి�
అమెరికాలో పార్ట్టైమ్ ఉద్యోగాలు లభించడం చాలా కష్టంగా మారింది. దీంతో అక్కడి భారతీయ విద్యార్థులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారిలో చాలా మంది విద్యార్థులు, ముఖ్యంగా తెలంగాణ, ఏపీకి చెంది�
చిన్నప్పుడు ‘పెద్దయ్యాక నువ్వు ఏమవుతావ్' అని ఆమెను ఎవరు అడిగినా తడుముకోకుండా ‘ఐపీఎస్ ఆఫీసర్ అవుతా’ అని చెప్పేది. ఆ ఆశకు, ఆశయానికి ఆర్థిక ఇబ్బందులు అడ్డం నిలిచాయి. అయినా వెనకడుగు వేయలేదు. బడికి వెళ్లే ర
హోంగార్డులు ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. అరకొర వేతనాలు కూడా సకాలంలో రాక అప్పుల్లో కూరుకుపోతున్నారు. దీంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వచ్చే అరకొర జీతంలో సగం బందోబస్తులు, పెట్రోల్, ఇతర �
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం నెహ్రునగర్ గ్రామానికి చెందిన ఓ ఆటోడ్రైవర్ ఆర్థిక ఇబ్బందులు తాళలేక చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. షేక్ కయ్యుం(45) ఆటో నడుపుతూ
చేనేత సంఘాల ద్వారా ఉత్పత్తి చేసిన బెడ్షీట్లు సంఘాల్లో మూలుగుతున్నాయి. టెస్కో ద్వారా కొనుగోళ్లు లేకపోవడంతో సంఘా లు చతికిల పడే పరిస్థితి ఏర్పడింది. ఏడాదిగా కొనుగోళ్లు జరగకపోవడంతో ఉత్పత్తులు పేరుకుపోతు�