ఆర్థిక ఇబ్బందులతో ఓ మహిళా కూలీ ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటన మెదక్ జిల్లా నార్సింగి మండలం బీంరావ్పల్లి గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. నార్సింగి పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..
బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకోవడంతో పాటు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఫిలింనగర్ పోలీసుల కథనం ప్రకారం.. ఫిలింనగర్లోని వినాయక్నగర్లో ఉంటున్న సూర్యనగేశ్ (23) క�
రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న శాఖల్లో ఆర్అండ్బీ కూడా చేరింది. వందలకోట్ల రూపాయల బిల్లులు పెండింగులో ఉండడంతో పనులు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి.
ఆర్థిక ఇబ్బందులు కుటుంబాన్ని కబళించాయి. ఈ విషాద ఘటన సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం రామునిపట్లలో చోటుచేసుకుంది. సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ వద్ద (పీఎస్వో) గన్మన్గా పనిచేస్తున్న
ఒకప్పుడు అమెరికా చదవులు.. అక్కడి ఖర్చులు స్థోమతను మించిపోవటంతో విద్యార్థులు కెనడా, బ్రిటన్వైపు మళ్లారు. ఇప్పుడు ఆ దేశాల్లోనూ పరిస్థితులు దారుణంగా తయారవుతున్నాయి.
కమ్ముకుంటున్న సంక్షోభం ఛాయలు చుట్టుముడుతున్న సాంకేతిక,ఆర్థిక ఇబ్బందులు న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: ఓవైపు సాంకేతిక సమస్యలు.. మరోవైపు ఆర్థిక ఇబ్బందులు.. ఈ నడుమ జీతాలు ఆలస్యమవుతున్నాయని స్వరం పెంచుతున్న ఉద్�
వ్యాపారంలో నష్టాలు రావడంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తి ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
80 శాతం మందిది ఇదే మాట ఆర్థిక ఇబ్బందులకు కారణాలివీ.. జీవన వ్యయం (కాస్ట్ ఆఫ్ లివింగ్) పెరుగడం ఇతరులను చూసి గొప్పలకుపోయి అనవసరంగా ఖర్చు చేయడం ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం విలాస వస్తువులు కొనుగోలు చేసి అనవసర
ఖర్చుల్లో తగ్గేదే లేదంటున్న భారతీయులు డబ్బు వినియోగంలో మారుతున్న ఆలోచన తాజా సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడి హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): డబ్బు వినియోగం విషయంలో భారతీయుల ఆలోచనా విధానం క్రమంగా
జేఈఈ మెయిన్స్లో మంచి ర్యాంకు చదువుల తల్లికి ఆర్థిక ఇబ్బందులు అడ్మిషన్ గడువు ఈ నెల 24.. సాయం చేయాలని దాతలకు విజ్ఞప్తి ఏటూరునాగారం, నవంబర్ 21: పట్టుదలతో చదువులో రాణిస్తున్న చదువుల తల్లికి ఉన్నత విద్యాభ్యాస