ఉపాధి కరువై.. అప్పులు భారమై ఓ చేనేత కార్మికుడు ఉరి వేసుకున్నాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకున్నది. కట్టంగూర్ మండలం ఈదులూరు గ్రామానికి చెందిన ఏలె శంకరయ్య (47) మొదట న�
కార్మిక క్షేత్రం సిరిసిల్లలో నేతన్నల ఆత్యహత్యల పరంపర మళ్లీ మొదలైంది. 24 గంటల్లోనే ముగ్గురు నేత కార్మికులు ప్రాణాలు వదిలారు. ఇందులో ఇద్దరు ఉరివేసుకొని బలవన్మరణం చెందగా.. మరొకరు ఉపాధి దొరక్క.. ఆకలితో అలమటిం�
బెట్టింగ్లకు పాల్పడిన ఓ వ్యక్తి ఆర్థికంగా నష్టపోయాడు. ఇటీవల జరిగిన ఓ రోడ్డు ప్రమాదం కూడా అతడిని మరింత ఇబ్బందికి గురి చేసింది. దీంతో జీవితంపై విరక్తితో అతడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పేట్ బషీరాబ
చైన్స్నాచింగ్లకు పాల్పడుతున్న కారు డ్రైవర్ను కుషాయిగూడ పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి మూడు బంగారు పుస్తెల తాళ్లు (67 గ్రాములు), బైకుతో సహా మొత్తం రూ.5,58,000 విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నా�
మెదక్ జిల్లా పాపన్నపేట మండలం కుర్తివాడ గ్రామంలో ఆర్థిక ఇబ్బందులతో కౌలురైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పాపన్నపేట ఎస్సై నరేశ్ వివరాల ప్రకారం.. కుర్తివాడ గ్రామానికి చెందిన ఉబ్ది ఏసయ్య(44) గ్రామంలో ఏడాదిగా ఇతర�
కన్నోళ్లు కాలం చేశారు.. ఆర్థిక ఇబ్బందులు వెంటాడాయి. బతుకు భారంగా మారడంతో.. అక్కా, తమ్ముడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. సూసైట్ నోట్ లభించడంతో.. ఆత్మహత్యగా పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటన మధురానగర్ పో�
ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులతో నేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బీవై నగర్కు చెందిన త�
ఆర్థిక ఇబ్బందులతో ఓ మహిళా కూలీ ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటన మెదక్ జిల్లా నార్సింగి మండలం బీంరావ్పల్లి గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. నార్సింగి పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..
బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకోవడంతో పాటు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఫిలింనగర్ పోలీసుల కథనం ప్రకారం.. ఫిలింనగర్లోని వినాయక్నగర్లో ఉంటున్న సూర్యనగేశ్ (23) క�
రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న శాఖల్లో ఆర్అండ్బీ కూడా చేరింది. వందలకోట్ల రూపాయల బిల్లులు పెండింగులో ఉండడంతో పనులు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి.
ఆర్థిక ఇబ్బందులు కుటుంబాన్ని కబళించాయి. ఈ విషాద ఘటన సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం రామునిపట్లలో చోటుచేసుకుంది. సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ వద్ద (పీఎస్వో) గన్మన్గా పనిచేస్తున్న
ఒకప్పుడు అమెరికా చదవులు.. అక్కడి ఖర్చులు స్థోమతను మించిపోవటంతో విద్యార్థులు కెనడా, బ్రిటన్వైపు మళ్లారు. ఇప్పుడు ఆ దేశాల్లోనూ పరిస్థితులు దారుణంగా తయారవుతున్నాయి.
కమ్ముకుంటున్న సంక్షోభం ఛాయలు చుట్టుముడుతున్న సాంకేతిక,ఆర్థిక ఇబ్బందులు న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: ఓవైపు సాంకేతిక సమస్యలు.. మరోవైపు ఆర్థిక ఇబ్బందులు.. ఈ నడుమ జీతాలు ఆలస్యమవుతున్నాయని స్వరం పెంచుతున్న ఉద్�