న్యూఢిల్లీ : కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ముందు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్ధిక మంత్రులతో బడ్జెట్ ముందస్తు సంప్రదింపులు ప్రారంభించారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరుగుతున�
Forbes | Nirmala Sitharaman | ప్రపంచంలో 100 మంది అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాను ఫోర్బ్స్ పత్రిక వెల్లడించింది. ఈ 100 మంది మహిళల జాబితాలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా మూడో సంవత్సరం
Nirmala Sitaraman: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ( Nirmala Sitaraman ) ఈ నెల 15న (సోమవారం) అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆర్థికశాఖ మంత్రులతో
Telangana | రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావుకు అదనంగా వైద్యారోగ్య శాఖ బాధ్యతలను అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నాయకు�
బోస్టన్ : లఖింపూర్ ఖేరి హింసాకాండ ఖండించదగినదేనని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. భారత్లో ఇతర ప్రాంతాల్లో జరిగిన ఈ తరహా ఘటనలను కూడా ప్రస్తావించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
హైదరాబాద్, అక్టోబర్ 1: ట్యాక్స్ పేయర్లతో సంబంధిత అధికారులు స్నేహపూర్వకంగా ఉండాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఐటీ, జీఎస్టీ చెల్లింపుదారులతో తరచూ సంప్రదింపులు జరుపుతూ వారి సమస
న్యూఢిల్లీ, అక్టోబర్ 1: వరుసగా మూడో నెల జీఎస్టీ వసూళ్లు లక్ష కోట్ల రూపాయలను దాటి 5 నెలల గరిష్ఠాన్ని తాకాయి. సెప్టెంబర్లో రూ.1.17 లక్షల కోట్ల మేర వసూలైనట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఏప్రిల్�
Nirmala Sitaraman: నిధుల సమీకరణ కోసం మౌలిక వసతులను విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. రోడ్లు, విమానాశ్రయాలు, విద్యుత్, గ్యాస్పైప్లైన్లను విక్రయించాలని ప్రభుత్వం యోచిస్తున్నట�
న్యూఢిల్లీ : సూక్ష్మ, చిన్న మధ్యతరహా సంస్ధల (ఎంఎస్ఎంఈ)కు చెల్లించాల్సిన బకాయిలను 45 రోజుల్లోగా పరిష్కరిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం లోక్సభలో వెల్లడించారు.
జీఎస్టీ కౌన్సిల్| కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో 44వ జీఎస్టీ మండలి సమావేశం కొనసాగుతున్నది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగుతున్న ఈ సమావేశానికి రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు, ప్ర�