ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 4.0 కింద రాష్ట్రాల్లో 30 స్కిల్ ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్టు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
Nirmala Sitharaman: వరుసగా అయిదోసారి బడ్జెట్ను ప్రవేశపెట్టారు నిర్మల. గతంలో ఈ రికార్డును నెలకొల్పిన వారిలో మన్మోహన్, చిదంబరం, మొరార్జీ దేశాయ్, జైట్లీ, యశ్వంత్ ఉన్నారు.
Economic Survey 2022-23 | కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ఇవాళ పార్లమెంటులో ఆర్థికసర్వేను ప్రవేశపెట్టారు. ఇవాళ ఉదయం 11 గంటలకు పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకాగానే ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపద�
ఆర్ధిక సంక్షోభంతో పాకిస్తాన్ కొట్టుమిట్టాడుతున్న క్రమంలో ఆర్ధిక మంత్రి ఇషాక్ దర్ వ్యాఖ్యలతో కూడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పాకిస్తాన్ అభివృద్ధి, శ్రేయస్సుకు అల్లాదే బాధ్యతని �
ఆర్థిక మంత్రి కేఎన్ బాలగోపాల్ను తొలగించాలని గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ డిమాండ్ చేశారు. విశ్వవిద్యాలయంలో మంత్రి చేసిన వ్యాఖ్యలు విద్రోహపూరితమని ఆయన ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వం పథకాలను అడ్డుపెట్టుకొని రాష్ర్టాలను రాజకీయంగా వేధిస్తున్నదని బీహార్ ఆర్థిక మంత్రి విజయ్ కుమార్ చౌదరి ఆరోపించారు. బీహార్కు హక్కుగా రావాల్సిన నిధులను సాధించుకొనేందుకు తీవ్ర కష్టా�
రేషన్ షాపుల్లో మోదీ ఫొటో ఉందా లేదా అని తనిఖీలు చేస్తున్నారు. హతవిధీ.. దేశ ఆర్థిక మంత్రికి కనిపిస్తున్న అతిపెద్ద సమస్య ఇదే! పాపం ఉపశమించుగాక.. బాన్సువాడ నియోజకవర్గంలోని బీర్కూర్ మండల కేంద్రంలోని నాల్గోన�
పేదలకు ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్నది కేవలం ప్రధాన మంత్రి మోదీ మాత్రమే కాదు.. కేంద్రం కన్నా ఎక్కువగా సీఎం కేసీఆర్ ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్నారు. కానీ ఏనాడూ తన ఫొటో రేషన్షాపుల్లో ఉండాలని ఆయన చెప్పలేదు.
‘ప్రపంచంలోనే గొప్ప ఎత్తిపోతల పథకంగా చెబుతున్న కాళేశ్వరం ప్రాజెక్టుపై బీజేపీ నేతలు దుర్మార్గపు ప్రచారం చేస్తున్నారు. చట్టసభల్లో గొప్ప ప్రాజెక్టు అని కీర్తించిన వారే ఇప్పు డు రాజకీయ సభల్లో విఫల ప్రాజెక�
ఉచిత పధకాలపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని తమిళనాడు ఆర్ధిక మంత్రి డాక్టర్ పీ త్యాగరాజన్ తప్పుపట్టారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయాలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిర్ధేశించాలని త్యాగరాజన్ మోదీ �
బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకున్నది. ప్రధాని బోరిస్ జాన్సన్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ ఆర్థికమంత్రి పదవికి రిషి సునక్ మంగళవారం రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను ట్విట్టర్లో పో�
కొలంబో : అప్పుల ఊబిలో కూరుకుపోయిన శ్రీలంకను గట్టెక్కించేందుకు ప్రధాని రణిల్ విక్రమసింఘేను ఆ దేశ అధ్యక్షుడు గోటబయ రాజపక్స ఆర్థికమంత్రిగా బుధవారం నియమించారు. ఈ మేరకు ఆయన ప్రమాణస్వీకారం చేశారు. స్వాతంత్�
కొలంబో: శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ దేశ ఆర్థిక మంత్రి అలీ సాబ్రి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో సేల్స్ ట్యాక్స్ను పెంచాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఆర్థిక
వాషింగ్టన్: క్రిప్టోలకు క్రేజీ పెరుగుతున్న విషయం తెలిసిందే. అయితే క్రిప్టోల వల్ల కలిగే దుష్ ప్రభావాలపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఓ కామెంట్ చేశారు. డిజిటల్ కరెన్సీ వల్ల మనీల్యాండరి