GDP | 2027-28 నాటికి ఐదు ట్రిలియన్ డాలర్లకుపైగా జీడీపీతో భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవరించనుందని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రస్తుతం 50 కోట్ల మందికి పైగా భారతీయు
Nirmala Sitharaman | వర్షాల కారణంగా తమిళనాడు రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో 31 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి (Finance Minister) నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) శుక్రవారం తెలిపారు.
Loan apps | లోన్ యాప్స్ ద్వారా రుణాలు తీసుకునేవారు తిరిగి ఆ రుణాలు చెల్లించలేక ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు ఈ మధ్య కాలంలో చాలా వెలుగుచూశాయి. దాంతో ఇలాంటి వాటిని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలకు దిగి
Duputy CM | సచివాలయంలో ఆర్థికశాఖ ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై ప్రత్యేక కార్యదర్శి కే రామకృష్ణరావు మంత్రికి వ�
Harish Rao | ఐదేళ్లపాటు ‘సిద్దిపేట అభివృద్ధి’ పరీక్ష రాసి మీ ముందుకు వచ్చిన్నని, మార్కులు ఎన్ని వేస్తారనే నిర్ణయం మీ చేతుల్లోనే ఉన్నదని ఓటర్లను ఉద్దేశించి మంత్రి హరీష్రావు అన్నారు. సిద్దిపేటలోని మంత్రి నివాస
చైనాలో (China) మంత్రుల తొలగింపు కొనసాగుతున్నది. ఇప్పటికే రక్షణ మంత్రిని తొలగించిన డ్రాగన్ ప్రభుత్వం.. తాజా మరో ఇద్దరు మంత్రులపై వేటువేసింది. రెండు నెలలుగా కనిపించకుండా పోయిన రక్షణ మంత్రి లీ షాంగ్ఫూను (Li Shangfu) �
National news | రద్దీగా ఉన్న రోడ్డులో కారు దిగి బైక్పై వెళ్తున్న ఓ వ్యక్తిపై దాడి చేసినందుకు ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన ఆర్థిక మంత్రి ప్రేమ్ చంద్ నేగీపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Minister Harish Rao | కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ అన్ని రంగాల్లో తెలంగాణపై వివక్ష చూపుతున్నదని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. ఇవాళ నల్గొండ జిల్లాలోని చౌటుప్పల్లో విద్యుత్ శాఖ మంత్
గత పాలకులు ఇక్కడ గంజాయి పండించి డబ్బులు సంపాదించుకున్నారని మంత్రి హరీష్రావు విమర్శించారు. నారాయణఖేడ్ గతంలో వలసలకు కేంద్రంగా ఉండేదని, ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి పనుల కోసం నారాయణ ఖేడ్కు వలస వస్తున్న�
తెలంగాణలో జిల్లాలు ఆప్షన్ 1. 21, ఆప్షన్ 2. 23, ఆప్షన్ 3. 33. ఇది తెలంగాణలో జరుగుతున్న ఉద్యోగాల రిక్రూట్మెంట్లో అడిగిన ప్రశ్న అనుకుంటే పప్పులో కాలేసినట్టే. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు వచ్చిన డౌట
మెడికల్ కాలేజీల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని, ఆ అన్యాయంపై తాము కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నామని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు.
GST council meet | ఈ నెల 18న దేశ రాజధాని ఢిల్లీలో జీఎస్టీ కౌన్సిల్ 49వ సమావేశం జరగనుంది. ఈ విషయాన్ని జీఎస్టీ కౌన్సిల్ ట్విటర్ ద్వారా వెల్లడించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన సమావేశం జరుగుతు�
కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ సాదాసీదాగా ఉంది. బడ్జెట్ ప్రసంగం సైతం చప్పగా ఉందని పలువురు పెదవివిరుస్తుండగా మిల్లెట్స్ ఆరోగ్యానిక�