Union Budget | ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (PM Awas Yojana) కింద దేశంలోని ఇళ్లులేని పేదలకు మరో మూడు కోట్ల ఇళ్లు నిర్మించి ఇస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. మంగళవారం ఆమె లోక్సభలో కేంద్ర బడ్జెట్ను ప్
Union Budget | కేంద్ర ఆర్థిక మంత్రి (Finance Minister) నిర్మలా సీతారామన్ (Niramala Sitaraman) ఇవాళ పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో ఆమె.. వివిధ రంగాలకు ప్రభుత్వం చేసిన కేటాయింపుల వివరాలను వెల్లడించారు.
Union Budget | కేంద్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన లోక్సభలో బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో బడ్జెట్ ప్రసంగం చేస్తున్నారు.
విద్య, నైపుణ్యాభివృద్ధి కోసం లక్షా 48 వేల కోట్లు ఖర్చు చేస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) అన్నారు. ఉద్యోగాల కల్పన, నైపుణ్యాభివృద్ధికి రెండో ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. సంఘటిత రంగంలో
Union Budget | ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర క్యాబినెట్ బడ్జెట్కు ఆమోదం తెలిపింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు కేంద్ర క్యాబినెట్ ఆమోదం
Economic Survey : పార్లమెంట్లో ప్రభుత్వం సోమవారం ఆర్ధిక సర్వేను సమర్పించింది. బడ్జెట్కు ముందు సభ ముందుంచిన ఈ ఆర్ధిక సర్వేలో ప్రభుత్వం కీలక వివరాలు వెల్లడించింది.
Nirmala Sitharaman | త్వరలో బడ్జెట్ సమావేశాలు జరుగనున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ను 23న లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు బడ్జెట్ సె�
Pre Budget Consultations : 2004-25 సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపధ్యంలో ఆర్ధిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం ఢిల్లీలో ఆర్ధిక వేత్తలతో సంప్రదింపులు జరిపారు.
Nirmala Sitaraman | ఎన్నికల విరాళాలకు, ఈడీ దాడులకు సంబంధం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఈడీ దాడులకు ఉపక్రమించగానే తమను తాము రక్షించుకోవడం కోసం కొన్ని కంపెనీలు ఎన్నికల బాండ్లను కొనుగోలు చేశ
Ajit Pawar | మహారాష్ట్ర అసెంబ్లీలో ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి అజిత్ పవార్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2024-25 ఆర్థిక సంవత్సరం తొలి 5 నెలలకు సం