రేపు ఏపీ రాష్ట్ర బడ్జెట్ సమావేశం | ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి నిర్వహిస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. గురువారం ఉదయం 9 గంటలకు అసెంబ్లీతోపాటు శాసనమండలిలోనూ సమావేశ�
న్యూఢిల్లీ, మే 3: కరోనా అంతం కోసం అన్ని దేశాలు తాము అభివృద్ధి చేసిన కరోనా టీకా తయారీ సాంకేతికతను ప్రపంచంతో పంచుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు. మహమ్మారిపై పోరులో టీకా జాతీ�
ఢిల్లీ : నగదు రహిత ఇన్సూరెన్స్ క్లెయిమ్లు తిరస్కరించిన బీమా కంపెనీలపై తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మ�
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులన్నింటినీ ప్రైవేటీకరించబోబని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. అలాగే ప్రైవేటీకరించే బ్యాంకుల్లో పని చేస్తున్న ఉద్యోగులు, సిబ్బంది హక్
న్యూఢిల్లీ : జీఎస్టీ పరిధిలోకి ముడిచమురు, పెట్రోల్, డీజిల్, జెట్ ఫ్యూయల్, సహజ వాయువులను తీసుకువచ్చే ఆలోచన ప్రస్తుతం లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. పెట్రో ధరలు రికార్డుస్ధాయికి
న్యూఢిల్లీ: బాలీవుడ్ ప్రముఖుల ఇండ్లపై 2013లో ఐటీ దాడులు జరిగినప్పుడు ఎటువంటి సమస్య తలెత్తలేదని, ఇప్పుడు అది సమస్యగా మారిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. ‘ఒక ప్�
న్యూఢిల్లీ: దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న పెట్రో ధరలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. పెట్రోల్పై కేవలం కేంద్ర ప్రభుత్వం మాత్రమే పన్నులు వేయడం లేదని, పెట్రో ఉత్పత్తుల�