ముందస్తుగానే ప్యాక్చేసి, లేబుల్తో విక్రయించే జొన్న పిండి, రాగి పిండి తదితర మిల్లెట్ పిండిపై వస్తు సేవల పన్నును (జీఎస్టీ) 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల్లో కేంద్ర ప్రభుత్వ ద్రవ్యలోటు భారీగా పెరిగింది. జూలై ముగిసేనాటికి ఇది రూ.6.06 లక్షల కోట్లకు చేరినట్టు గురువారం అధికారిక గణాంకాల్లో వెల్లడయ్యింది.
దేశీయ బ్యాంకింగ్ రంగంలో లోన్ రైటాఫ్లు మళ్లీ పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం (2022-23) రూ.2,09,144 కోట్ల మొండి బకాయిల రైటాఫ్ జరిగింది. ఈ మేరకు సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద కోరిన వివరాలకుగాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్�
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ.. గత ఆర్థిక సంవత్సరానికి (2022-23)గాను కేంద్ర ప్రభుత్వానికి రూ.5,740 కోట్ల డివిడెండ్ను చెల్లించింది. ఈ చెక్కును ఎస్బీఐ చైర్మన్ దినేశ్ కుమార్ ఖారా.. ఆర్థిక సేవల కార్యదర్�
మరోప్రక్కన, గ్రామీణ పేదలకు ఉపాధిని కల్పించే జాతీయ ఉపాధి హామీ పథకం మెల్లమెల్లగా నీరుకార్చివేయబడుతోంది. ఈ పథకం కింద లభించే వేతనం, జాతీయ కనీస వేతనం స్థాయి కంటే తక్కువ స్థాయిలో ఉంది. అలాగే, పథకం కింద 100 రోజుల పన
2022-23 కేంద్ర బడ్జెట్ రూ.39.5 లక్ష ల కోట్లు కాగా ప్రస్తుత 2023-24 బడ్జెట్ రూ. 45 లక్షల కోట్లుగా ప్రవేశపెట్టి గతం కంటే బడ్జెట్ వ్యయం పెంచినట్లుగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఘనంగా పేర్కొన్నారు.
కేంద్ర బడ్జెట్ జిల్లాకు మళ్లీ నిరాశనే మిగిల్చింది. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం లోక్సభలో ప్రవేశపెట్టిన 2023-24 బడ్జెట్లో ఉమ్మడి మెదక్ జిల్లాకు మొండిచెయ్యి చూపారు. సాగునీటి ప్రాజె
FM Nirmala meets President Murmu: కేంద్ర మంత్రి నిర్మల ఇవాళ రాష్ట్రపతి ముర్మును కలిశారు. బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో మంత్రి నిర్మల ఈ విషయాన్ని ముర్ముకు తెలియజేశారు. ఆ తర్వాత మంత్రి పార్లమెంట్కు చేరు�
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ బుధవారం కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో గడిచిన కొన్నేండ్ల మాదిరిగా ఈసారి కూడా దాదాపు పాత డిమాండ్లే మరోసారి మోక్షం కోసం ఎదురు చూస్తున్నాయి.
వచ్చే ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న సార్వత్రిక బడ్జెట్ తుది అంకానికి చేరుకున్నది. బడ్జెట్ ప్రతుల ముద్రణకు ముందు నిర్వహించే హల్వా వేడుక కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాల�
ప్రపంచంలోని 100 మంది శక్తివంతమైన మహిళల జాబితాను ఫోర్బ్స్ ప్రకటించింది. ఈ జాబితాలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సహా ఆరుగురు భారతీయ మహిళలకు చోటు దక్కింది.
దేశంలో కార్మికుల హక్కులను కాలరాస్తున్న బీజేపీని మునుగోడు ఉప ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఓటర్లకు పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో ఆదివారం నిర్వహి