కేంద్ర బడ్జెట్- 2024-25ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంటులో ప్రవేశపెట్టారు. లోక్సభ ఎన్నికల తర్వాత ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్లో ఎన్నికల ఫలితాల ప్రభావం స్పష్టంగా కనిపించింది. కే�
మాది దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రం. ప్రతి ఏటా రూ.2 లక్షల కోట్లు ఆదాయపు పన్ను కింద, 25 వేల కోట్లు సెంట్రల్ జీఎస్టీ కింద కడుతున్నాం. రూ.2.32 లక్షల కోట్లు కేంద్రానికి ఇస్తు న్న మేము బడ్జెట్లో కేవలం 0.4 శాతమైన 20
ఈసారి కేంద్ర బడ్జెట్లో కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖకు రూ.13,539 కోట్లు కేటాయించారు. 2023-24 సవరించిన అంచనాల ప్రకారం ఈ శాఖకు కేటాయించిన రూ.9,853.32 కోట్లతో పోలిస్తే ఈ నిధులు 37 శాతం ఎక్కువ. రూ.9,549.98 కోట్లను షెడ్యూల్ క�
కేంద్ర బడ్జెట్లో వివిధ టెలికం ప్రాజెక్టులు, ప్రభుత్వ రంగ సంస్థలకు రూ.1.28 లక్షల కోట్లు కేటాయించగా, అందులో బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్కే లక్ష కోట్లకుపైగా ఇవ్వనున్నారు. అందులో బీఎస్ఎన్ఎల్ ఆధునీకరణ, పున
జాతీయ స్థాయిలో మరోసారి సిద్దిపేట పేరు మారుమోగింది. పార్లమెంట్కు సమర్పించిన ఆర్థిక సర్వేలో సిద్దిపేట స్టీల్ బ్యాంక్కు ప్రత్యేక గుర్తింపు లభించడం ఇందుకు తార్కాణం. ప్లాస్టిక్ రహిత పట్టణంగా మార్చే లక�
కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల సంగతి ఎలా ఉన్నా, ఆ పార్టీ టిక్కెట్లకు మాత్రం గ్యారెంటీ లేకుండాపోయింది. అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా ఒకరిద్దరు అభ్యర్థులకు టిక్కెట్లు ప్రకటించి ఆ తర్వాత వెనక్కి తీసుకున్న విషయం
ప్రభుత్వం అందించే కొన్ని సబ్సిడీలు పెరగకపోగా, కాస్త తగ్గడం తమకు ఊరటనిచ్చిందని, దీంతో ద్రవ్యలోటును పరిమితం చేయగలుగుతామని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి టీవీ సోమనాథన్ చెప్పారు. ముఖ్యంగా ఆహార, ఎరువుల సబ్సి�
రైల్వేల ఆధునీకరణపై కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంది. నగరాలు, పట్టణాలకు మెట్రో, నమో రైళ్లను విస్తరించాలని నిర్ణయించింది. 40 వేల సాధారణ బోగీలను వందే భారత్ బోగీ ప్రమాణాల స్థాయికి మార్చనున్నట్టు కేంద్ర ఆర్థ�
Nirmala Sitharaman: భారత్ను 2047 నాటికి వికసిత భారత్గా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. మోదీ సర్కార్కు చెందిన చివరి బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆమ�
కేంద్ర బడ్జెట్ అనగానే యావత్తు దేశంలోని అన్ని రంగాలూ ఎన్నో ఆశలు పెట్టుకుంటాయి. ముఖ్యంగా వ్యాపార, పారిశ్రామిక వర్గాలు, వేతన జీవుల నుంచి డిమాండ్లు కోకొల్లలు. అయితే ఈసారి వస్తున్నది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జె�
సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ)ని మెరుగుపర్చేందుకు అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కలిసి చురుగ్గా పనిచేస్తున్నాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారా
Halwa Ceremony | ఢిల్లీలోని నార్త్బ్లాక్లో బుధవారం హల్వా వేడుక జరిగింది. ఏటా బడ్జెట్ పత్రాల ముద్రణకు ముందు నిర్వహించే హల్వా వేడుక నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. కార్యక్రమంలో ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతార
తమిళనాడు ప్రభుత్వంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్ర ఆరోపణలు చేశారు. సోమవారం జరిగే ప్రాణ ప్రతిష్ఠ ప్రత్యక్ష ప్రసారాన్ని తమిళనాడు ప్రభుత్వం నిషేధించిందని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 200 రామాలయ�
GST Mop-up | దేశీయంగా 2017 జూలై ఒకటో తేదీ నుంచి పన్నుల వ్యవస్థలో సంస్కరణలు అమల్లోకి వచ్చినప్పటి నుంచి పెరుగుతూ వచ్చిన జీఎస్టీ వసూళ్లు ఈ ఏడాది సగటున రూ.1.66 లక్షల కోట్ల వసూళ్లు జరుగుతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్
జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. పన్నుల ఎగవేతలు తగ్గుముఖం పట్టడం, పండుగ సీజన్ కూడా తోడవడంతో గత నెల రూ.1.72 లక్షల కోట్ల వస్తు, సేవల పన్ను వసూలైంది. ఈ ఏడాది ఏప్రిల్లో వసూలైన రూ.1.87 లక్షల కోట్ల తర్వా