ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ న్యూఢిల్లీ, జూలై 25: అధిక క్రూడ్ ధరలు, బంగారం దిగుమతుల పెరుగుదలతో విస్త్రతమవుతున్న కరెంట్ ఖాతా లోటును ప్రభుత్వం జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నదని ఆర్థిక మంత్రి నిర్మలా స
జూన్ నెలలో జీఎస్టీ వసూళ్లు 1.44 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. నిరుడు జూన్కంటే ఇవి 56 శాతం అధికం. 2021 జూన్లో రూ.92,800 కోట్లు వసూలయ్యాయి. ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం, పన్ను ఎగవేతల్ని నిరోధించేందుకు మెరుగైన చర్యలు చేపట్�
పలు మినహాయింపులకు స్వస్తి ప్రీ ప్యాక్డ్ లేబుల్డ్ ఫుడ్పైనా జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయాలు పోస్టల్, బ్యాంకు చెక్కులపై బాదుడు పరిహారం పొడిగింపుపై రాష్ర్టాల పట్టు నేటి భేటీలో నిర్ణయం వెలు�
న్యూఢిల్లీ : జీఎస్టీ కౌన్సిల్ సమావేశాలు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన మంగళవారం చండీగఢ్లో ప్రారంభంకానున్నాయి. మంగళ, బుధవారాల్లో సమావేశాలు కొనసాగునున్నాయి. ఈ సందర్భంగా పలు కీలక నిర�
న్యూఢిల్లీ : రష్యా – ఉక్రెయిన్ యుద్ధంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా యుద్ధం ఉక్రెయిన్తో వాణిజ్య సంబంధాలపై ప్రభావం చూపుతుం
Union Budget | ఈ నెల 31న అఖిలపక్ష సమావేశం జరుగనున్నది. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆల్ పార్టీ మీటింగ్కు ఆహ్వానించింది. ఈ సారి సమావేశం వర్చువల్గా జరుగనున్నది. వచ్చే
Union Budget -2022 | ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు 2022-23 బడ్జెట్ను లోక్సభలో ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కొవిడ్ మహమ్మారి దృష్ట్యా పార్లమెంట్ ఉభయ
Nirmala Sitharaman | దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకు (పీఎస్బీ)ల్లో ఈ నెల 1 నాటికి 41,177 ఖాళీలు ఉన్నాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలియజేశారు.
క్యాబినెట్ ఆమోదం తర్వాత ప్రవేశపెడతాం: నిర్మల న్యూఢిల్లీ, నవంబర్ 30: కేంద్ర క్యాబినెట్ ఆమోదించిన తర్వాత క్రిప్టోకరెన్సీపై కొత్త బిల్లును ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెడతామని కేంద్ర ఆర్థి