మరోప్రక్కన, గ్రామీణ పేదలకు ఉపాధిని కల్పించే జాతీయ ఉపాధి హామీ పథకం మెల్లమెల్లగా నీరుకార్చివేయబడుతోంది. ఈ పథకం కింద లభించే వేతనం, జాతీయ కనీస వేతనం స్థాయి కంటే తక్కువ స్థాయిలో ఉంది. అలాగే, పథకం కింద 100 రోజుల పన
2022-23 కేంద్ర బడ్జెట్ రూ.39.5 లక్ష ల కోట్లు కాగా ప్రస్తుత 2023-24 బడ్జెట్ రూ. 45 లక్షల కోట్లుగా ప్రవేశపెట్టి గతం కంటే బడ్జెట్ వ్యయం పెంచినట్లుగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఘనంగా పేర్కొన్నారు.
కేంద్ర బడ్జెట్ జిల్లాకు మళ్లీ నిరాశనే మిగిల్చింది. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం లోక్సభలో ప్రవేశపెట్టిన 2023-24 బడ్జెట్లో ఉమ్మడి మెదక్ జిల్లాకు మొండిచెయ్యి చూపారు. సాగునీటి ప్రాజె
FM Nirmala meets President Murmu: కేంద్ర మంత్రి నిర్మల ఇవాళ రాష్ట్రపతి ముర్మును కలిశారు. బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో మంత్రి నిర్మల ఈ విషయాన్ని ముర్ముకు తెలియజేశారు. ఆ తర్వాత మంత్రి పార్లమెంట్కు చేరు�
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ బుధవారం కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో గడిచిన కొన్నేండ్ల మాదిరిగా ఈసారి కూడా దాదాపు పాత డిమాండ్లే మరోసారి మోక్షం కోసం ఎదురు చూస్తున్నాయి.
వచ్చే ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న సార్వత్రిక బడ్జెట్ తుది అంకానికి చేరుకున్నది. బడ్జెట్ ప్రతుల ముద్రణకు ముందు నిర్వహించే హల్వా వేడుక కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాల�
ప్రపంచంలోని 100 మంది శక్తివంతమైన మహిళల జాబితాను ఫోర్బ్స్ ప్రకటించింది. ఈ జాబితాలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సహా ఆరుగురు భారతీయ మహిళలకు చోటు దక్కింది.
దేశంలో కార్మికుల హక్కులను కాలరాస్తున్న బీజేపీని మునుగోడు ఉప ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఓటర్లకు పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో ఆదివారం నిర్వహి
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ న్యూఢిల్లీ, జూలై 25: అధిక క్రూడ్ ధరలు, బంగారం దిగుమతుల పెరుగుదలతో విస్త్రతమవుతున్న కరెంట్ ఖాతా లోటును ప్రభుత్వం జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నదని ఆర్థిక మంత్రి నిర్మలా స
జూన్ నెలలో జీఎస్టీ వసూళ్లు 1.44 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. నిరుడు జూన్కంటే ఇవి 56 శాతం అధికం. 2021 జూన్లో రూ.92,800 కోట్లు వసూలయ్యాయి. ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం, పన్ను ఎగవేతల్ని నిరోధించేందుకు మెరుగైన చర్యలు చేపట్�
పలు మినహాయింపులకు స్వస్తి ప్రీ ప్యాక్డ్ లేబుల్డ్ ఫుడ్పైనా జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయాలు పోస్టల్, బ్యాంకు చెక్కులపై బాదుడు పరిహారం పొడిగింపుపై రాష్ర్టాల పట్టు నేటి భేటీలో నిర్ణయం వెలు�
న్యూఢిల్లీ : జీఎస్టీ కౌన్సిల్ సమావేశాలు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన మంగళవారం చండీగఢ్లో ప్రారంభంకానున్నాయి. మంగళ, బుధవారాల్లో సమావేశాలు కొనసాగునున్నాయి. ఈ సందర్భంగా పలు కీలక నిర�