తెలంగాణ ఏర్పాటుకు ముందు, దేవరకద్ర ఎమ్మెల్యేగా ఆల వెంకటేశ్వర్రెడ్డి గెలుపొందకముందు నియోజకవర్గం లో అంతా కరువు నిలయంగా ఉండేది. పక్కనే కృష్ణానది ఉన్నా తాగుసాగు నీరు ఉండేది కాదు.
పెద్దశంకరంపేట శివారులో నిర్మించిన 100 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పనులను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. చివరిదశలో కొనసాగుతున్న పనులను ఆదివారం ఆయన పరిశీలించారు.
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త తెలిపింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, పెన్షనర్లకు డీఆర్ పెంచుతూ ఆర్
ద్వితీయ శ్రేణి పట్టణాల్లోనూ టెక్నాలజీ రంగం ద్వారా ఉపాధి కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నదని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారక రామారావు తెలిపారు. సిద్దిపేటలో నిర్మించిన ఐటీ హబ్ను గు�
బీసీ కులవృత్తుల సామాజిక, ఆర్థిక అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జూన్ 9న నిర్వహించననున్న సంక్షేమ దినోత్సవాన్ని విజయవం�
వ్యవసాయ రంగానికి ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1.12 లక్షల కోట్ల రుణాలు ఇవ్వనున్నట్టు బ్యాంకర్లు ప్రకటించారు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) 37వ సమీక్షా సమావేశం ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అధ్యక్షతన శ
‘పార్టీకి మీరే బలం.. మిమ్మల్ని అన్ని విధాలుగా ఆదుకుంటాం’ అని బీఆర్ఎస్ నేత లు పార్టీ కార్యకర్తలకు అభయమిస్తున్నారు. రాష్ట్రంలోని ఆయా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు జోరుగా సాగుతున్నాయి.
సీఎం కేసీఆర్ అందిస్తున్న చేయూతతో తెలంగాణలో వ్యవసాయరంగం అద్భుత ప్రగతి సాధించి దేశానికే దిక్సూచిగా మారిందని ఆర్థిక శాఖ మంత్రి టీ హరీశ్రావు అన్నారు. ఈ యాసంగిలో దేశం మొత్తంలో 97 లక్షల ఎకరాల్లో వరినాట్లు ప�
ప్రజలకు కావాల్సింది పేల్చేటోళ్లు, కూల్చేటోళ్లు కాదని, నిర్మించేటోళ్లు, పునాదులు తవ్వేటోళ్లు కావాలని హరీశ్రావు స్పష్టం చేశారు. పేల్చటోని చేతికో.. కూల్చెటోనీ చేతికో పోతే తెలంగాణ ఆగమైతదని హరీశ్ రావు అన్�
రాష్ట్ర బడ్జెట్లో విద్యకు 10.2 శాతం నిధులు కేటాయించామని ఆర్థికమంత్రి హరీశ్రావు తెలిపారు. విద్యారంగానికి నిధులు తక్కువ కేటాయించారనటం సరికాదని అన్నారు. గురువారం శాసనమండలిలో బడ్జెట్పై చర్చకు మంత్రి సమా�
రాష్ట్రంలో ఎంప్లాయి ఫ్రెండ్లీ ప్రభు త్వం ఉన్నదని, దేశంలో ఎక్కువ జీతాలు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ అని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. తెలంగాణ ట్రెజరీ అండ్ అకౌంట్స్ గెజిటెడ్ సర్వీస్ అసోసియేషన�
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ప్రభుత్వం సకల సౌకర్యాలు కల్పిస్తున్నది. ఉచితంగా పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్స్, సన్నబియ్యంతో కూడిన మధ్యాహ్న భోజనం అందిస్తున్నది.
కేంద్రంలోని బీజేపీ సర్కార్ వ్యవహరిస్తున్న తీరుతో రిజర్వేషన్లకు ముప్పుపొంచి ఉన్నదని, ఈ విషయంలో గిరిజనులు ఆ పార్టీ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు సూచించారు.
ఉద్యోగాలు ఊడగొట్టే పార్టీ బీజేపీ అని, ఉద్యోగాలిచ్చే పార్టీ బీఆర్ఎస్ అని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తుంటే బండి సంజయ్
అందరి ఆరోగ్యమే సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో చేపట్టనున్న కంటి వెలుగు -2 కార్యక్రమంపై హనుమకొండ కల�