కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు రావాల్సిన నిధులను ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నదని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు.
రాష్ట్రంలో మరో భారీ ఉద్యోగ నోటిఫికేషన్కు రంగం సిద్ధమైంది. శుక్రవారం ఏకంగా 9,168 గ్రూప్-4 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. గ్రూప్-4లో మొత్తం నాలుగు క్యాటగిరీల్లో పోస్టులు మంజూరయ్యాయి.
Minister Harish Rao | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై విపక్ష పార్టీలు అసత్య ప్రచారం చేస్తున్నాయని మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్ధిపేట జిల్లా చిన్నకోడూరు వ్యవసా�
నాలుగేండ్లపాటు గెలిచి నియోజకవర్గం అభివృద్ధిని పట్టించుకోని రాజగోపాల్రెడ్డి.. ఇప్పుడు మళ్లీ గెలిపించాలని కోరడం హాస్యాస్పదంగా ఉన్నదని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు విమర్శించారు.
ఎంబీబీఎస్ బీ క్యాటగిరీ సీట్లలో స్థానిక రిజర్వేషన్లు అమలుచేసిన సీఎం కేసీఆర్కు ఎప్పటికీ రుణపడి ఉంటామని ఎంబీబీఎస్ బీ క్యాటగిరీ లోకల్ రిజర్వేషన్ సాధన సమితి సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు చెప్పా�
సీఎం కేసీఆర్ మానసపుత్రిక మిషన్ భగీరథ పథకం దేశానికే ఆదర్శంగా నిలిచింద ని, కేంద్ర ప్రభుత్వం ‘నేషనల్ జల్ జీవన్ మిషన్ అవార్డు’ ప్రకటించడమే ఇందుకు నిదర్శనమని ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు.
తెలంగాణ ఆడబిడ్డల పండుగ బతుకమ్మ వేడుకలు ప్రగతిభవన్లో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదివారం ఎంగిలిపూల బతుకమ్మను తన తల్లి కల్వకుంట్ల శోభతో కలిసి ఆడారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు కవిత బత�
ఒకే దేశం.. ఒకే విధానం అంటూ ఊదరగొడుతున్న కేంద్రం.. మెడికల్ కాలేజీల ఏర్పాటు విషయంలో ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నదని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు.
ప్రభుత్వం వైద్య రంగానికి పెద్దపీట వేసింది. దవాఖానల్లో మెరుగైన వైద్యం అందేలా కృషి చేస్తున్నది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మరిన్ని మెరుగైన వసతులు కల్పనకు చర్యలు చేపడుతూ నిధులు మం �
ఇబ్రహీంపట్నం ఘటన బాధాకరం కమిటీ నివేదిక రాగానే చర్యలు సూపరింటెండెంట్, డాక్టర్పై వేటు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఘటనలో 30 మంది �
ఉచితాలు వద్దనే బీజేపీని మనం రద్దు చేయాలని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు పిలుపునిచ్చారు. కేంద్రంలో బీజేపీ సర్కారు పెద్దలకు దోచిపెడుతుంటే, రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సంపదను పెం