సమాజంలో మహిళలు నిత్యం ఎక్కడో ఓ దగ్గర హింసకు గురవుతూనే ఉన్నారు. అలాంటి వారికి అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఈ మేరకు ఇప్పటికే సఖీ, భరోసా లాంటి సెంటర్లను ఏర్పాటు చేయడమే కాకుండా ప్రతి డి�
నేత్ర సమస్యలతో బాధపడుతున్న వారికి శుభవార్త. ఈనెల 18 నుంచి రెండో విడత ‘కంటివెలుగు’ కార్యక్రమం ప్రారంభం కానున్నది. వైద్య బృందాలు గ్రామాలు, వార్డులకు వచ్చి వైద్యపరీక్షలు నిర్వహించి కండ్లద్దాలు ఇస్తాయి. అవస�
రక్షక భటుల ఆరోగ్య రక్షణే ధ్యేయంగా మంత్రి హరీశ్రావు పోలీస్ హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పోలీస్ అధికారులు, సిబ్బంది ఆరోగ్య పరిరక్షణకు వైద్య నిపుణులతో సలహాలు, సూచనలు చేస్తూ పలు అ�
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయరంగంలో మార్పులు తీసుకురావాలనే ఉద్దేశంతో సబ్సిడీపై ఆయిల్పామ్ మొక్కలు అందజేస్తూ సాగును ప్రోత్సహిస్తున్నది.గతేడాది ఆయిల్పామ్ సాగుపై వ్యవసాయాధి కారులు గ్రామాల్లో పర్యటించ�
ఓట్ల కోసం బీజేపీ నేతలు రాజకీయాలను మలినం చేస్తున్నారని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు విమర్శించారు. దేశాన్ని కాపాడే సైనికులతోపాటు పాడి ఆవును కూడా వాడుకొంటూ నీచ రాజకీయాలు చేస్తున్నారన�
రాష్ట్రంలో నియామకాల జాతర కొనసాగుతున్నది. వైద్యారోగ్య శాఖలో 5,204 పోస్టుల భర్తీకి మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (ఎంహెచ్ఎస్ఆర్బీ) శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది.
వైద్యారోగ్య శాఖలో 950 అసిస్టెంట్ సివిల్ సర్జన్ పోస్టుల నియామకాలు పూర్తయ్యాయి. ఇందులో డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ (డీపీహెచ్& ఎఫ్డబ్ల్యూ) పరిధిలో 734 పోస్టులు, తెలంగాణ వైద
పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడలోని సంస్కృతి టౌన్షిప్ అభివృద్ధికి సహకారం అం దించాలని ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావును టౌన్షిప్ అసోసియేషన్ అధ్యక్షుడు బి.హరిప్రసాద్రావు కోరారు.
నేను రానుబిడ్డో సర్కారు దవాఖానకు అని ఓ సినీ రచయిత రాసిన పాటను తెలంగాణ ప్రభుత్వం తిరగరాసింది. నేను పోతా సర్కారు దవాఖానకు అని ప్రజలు అంటున్నారు. ప్రజలు ప్రధానంగా ఎక్కువ డబ్బులు ఖర్చు చేసేది విద్య, వైద్యం.
అన్నింటికి మించి వైద్యవిద్య కోసం దేశవ్యాప్తంగా నిర్వహించే నీట్ పరీక్షలో తక్కువ ర్యాంకు వస్తేనే సీటు వస్తుందన్న వాతావరణం ఉండేది. కానీ కేసీఆర్ సర్కారు చర్యలతో 8,78,280 ర్యాంకు వచ్చిన విద్యార్థికి సైతం ఈ ఏడా
వానలు, వరదలతో దెబ్బతిన్న రోడ్లు, వంతెనల పునర్నిర్మాణం, కొత్తగా అభివృద్ధి పనుల కోసం పంచాయతీరాజ్, రోడ్లు, భవనాల శాఖల నుంచి కోరుట్ల నియోజకవర్గానికి రూ.26.98 కోట్లు మంజూరైనట్లు కోరుట్ల శాసన సభ్యుడు కల్వకుంట్ల �
అలంపూర్ మాజీ ఎమ్మెల్యే చల్లా వెంకట్రామిరెడ్డి శుక్రవారం ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్, వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
రైతన్నకు దన్నుగా రాష్ట్ర ప్రభుత్వం నిలుస్తున్నది. వానకాలంలో రైతులు పండించిన వరి ధాన్యం చివరి గింజ వరకూ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుండడంతో గ్రామాల్లో సందడి నెలకొంది. రైతుల ముంగిటనే ధాన్యం కొనుగోలు
ఈ ఆరోపణలను, విమర్శలను గుడ్డిగా తోసిపుచ్చాలని అనటం లేదు. ఈ ఆరోపణలు, విమర్శల్లోని వివేకాన్ని విశ్లేషించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం తెలంగాణ సమాజం ముందుంది. ఎందుకంటే ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఈ విమర్�
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పత్తి పంటను ఖరీదు చేసే వ్యాపారుల సమ్మె గురువారంతో నాలుగో రోజుకు చేరింది. దీంతో జిల్లా రైతులతోపాటు పొరుగు జిల్లాల పత్తి రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.