ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు ములుగులో ఇంటింటికీజాతీయ జెండాల పంపిణీ జిల్లాలో వజ్రోత్సవ వేడుకలపై అధికారులతో మంత్రి సమీక్ష స్వాతంత్య్ర స్ఫూర్తి వెల్లివిరియాలని, ప్రతి ఇంటిపై జాతీయ �
కాళేశ్వరం ప్రాజెక్టుపై ఢిల్లీలో ఒకమాట.. గల్లీలో ఒకమాట మాట్లాడుతున్న కేంద్ర మంత్రులది నోరా.. మోరీనా అని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు తీవ్రంగా మండిపడ్డారు. వంద అబద్ధాలు ఆడైనా సరే అధికారంలోకి ర
పట్టణంలో అవసరమైన చోట్ల రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన డీఎంహెచ్వోతో కలిసి వెల్నెస్ సెంటర్ తనిఖీ నర్సింగ్ కళాశాల మొదట
జహీరాబాద్, జూలై 20: నియోజకవర్గ కేంద్రమైన జహీరాబాద్ మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని, అధికారులు ప్రతి రోజూ పర్యవేక్షించాలని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ సూచించారు. బుధవారం ఆయన జహీర
బాసర ట్రిపుల్ ఐటీ కళాశాలలో శుక్రవారం సాయంత్రం 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మూడు మెస్సుల్లో మధ్యాహ్న భోజనం తిన్న తర్వాత విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే బాధితులను స్థానిక దవాఖానక
తెలంగాణ వడ్లు వద్దు కానీ, తెలంగాణ ఓట్లు కావాలా? అని బీజేపీపై రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర రైతాంగాన్ని ఇబ్బందులు పెట్టాలని చూసిన బీజేపీ.. అధికారం మాత్రం కావాలని చ
రామాయంపేట, జూలై 14: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అం దించడానికి ప్రభుత్వం ‘మనఊరు-మనబడి’ అమలు చేస్తున్నదని, ఆంగ్ల విద్యను అందిస్తామని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హర
వర్షాలతో ఇబ్బంది లేకుండా చూడాలి శ్రావణ మాసంలో గజ్వేల్ పరిధిలోని 435 ఇండ్ల గృహ ప్రవేశాలు కొత్తపల్లి-మనోహరాబాద్ లైన్ వేగంగా పూర్తయిన రైల్వే ప్రాజెక్టు సిద్దిపేట-దుద్దెడ రైల్వే లైన్ పనులు త్వరితగతిన చే
ప్రభుత్వ రంగంలోని నిమ్స్లో ఇక నుంచి నవజాత శిశువులు, 2 కిలోల బరువున్న శిశువులకు సైతం గుండె శస్త్రచికిత్సలు అందుబాటులోకి రావడం సంతోషకరమని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు.
హైదరాబాద్కు అత్యంత సమీపంలోని కర్కపట్ల బయోటెక్ పార్క్ ఫేజ్-3లో రెట్ హెల్త్కేర్ ఫార్యులేషన్ ఏర్పాటు చేసిన యూనిట్ను రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి టీ హరీశ్ రావు ప్రారంభించారు. రూ.15.96 కోట్ల పెట్ట
‘రుతుప్రేమ’ను విస్తృతం చేద్దాం శానిటరీ కప్పుల వినియోగం అన్నివిధాలా మేలు సిజేరియన్లతో అనర్థాలు.. సాధారణ ప్రసవాలను ప్రోత్సహిద్దాం ముహూర్తాల పేరిట ‘కడుపు కోతలు’ వద్దు గజ్వేల్ రుతుప్రేమ కార్యక్రమంలో ఆర�
భువనగిరి ఆసుపత్రి అభివృద్ధికి చర్యలు : మంత్రి హరీశ్రావు సీఎం కేసీఆర్ నాయకత్వంలో సర్కారు దవాఖానలకు మహర్దశ భువనగిరి జిల్లా దవాఖానను అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం డయాలసిస్ సెంటర్ను నెల రోజుల్లో అందు
ప్రభుత్వ దవాఖానల్లో ఆరోగ్యశ్రీ సేవలు పెరిగాయని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. 2019-20లో 35 శాతంగా ఉన్న ఆరోగ్యశ్రీ సేవలు 2021-22 నాటికి 43 శాతానికి పెరిగాయని చెప్పా రు. సిబ్బందిని అభ�
దేశ ప్రజలకు ఆహార భద్రత కల్పించేందుకు ధాన్యం సేకరించాల్సిన కేంద్రం తొండిగా వ్యవహరించి కొర్రీలు పెట్టిందని, రైతుల సంక్షేమం కోసం ఆర్థిక భారమైనా సీఎం కేసీఆర్ రూ.3 వేల కోట్లు వెచ్చించి వడ్లు కొంటున్నారని ఆర
వైద్యరంగంలో తెలంగాణ అద్భుత ఫలితాలు సాధిస్తున్నదని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. డబుల్ ఇంజిన్ గ్రోత్ అని ఊదరగొడుతున్న బీజేపీ పాలిత రాష్ర్టాలకంటే మన రాష్ట్రం ఎంతో ముందున్నదని, దేశంలోనే అ�