చైనాలో తీవ్రంగా ఉన్న కొవిడ్ పరిస్థితి గురించి వస్తున్న వార్తలతో అనవసరంగా ఆందోళన చెందవద్దని భారతదేశంలో కొవిడ్ టీకా కవరేజీ కారణంగా ఇతర దేశాలకంటే ఎక్కువ హైబ్రిడ్ రోగనిరోధక శక్తి ప్రజల్లో ఉన్నదని అపోల�
Viral Video | మూడు ముళ్లు.. ఏడడుగుల బంధంతో అగ్నిసాక్షిగా ఒక్కటయ్యారు. కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య కొత్త జీవితానికి ఎంతో ఘనంగా స్వాగతం పలికారు. పెళ్లి తంతులో భాగంగా స్టేజ్పై కొత్త జంట ఒకరికొకరు స్వీట్లు తినిపి
Viral Video | పెళ్లి వేడుకలో షాకింగ్ ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఓవైపు సంప్రదాయబద్ధంగా వివాహం జరుగుతుంటే.. మరోవైపు పెళ్లికి వచ్చిన అతిథులు ఒక్కసారిగా ఘర్షణకు దిగారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సామాజి�
బీజేపీ దుష్ట రాజకీయాలకు వ్యతిరేకంగా సామాన్యులు సైతం ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపునకు నల్లగొండ జిల్లా దేవరకొండకు చెందిన గుర్రం రాజశేఖర్ స్పందించాడ�
టీనేజ్... దీని గురించిమాట్లాడుకోవడం, ఆ వయసులో ఉన్న వాళ్ల క్రేజీ చేష్టలు చూసి ఆనందించడం బాగానే ఉంటుంది. అయితే తెలిసీ తెలియని ఈ ప్రాయంలోనే వ్యక్తిత్వాలు రూపుదిద్దుకుంటాయని నమ్ముతుంది ‘వాయిస్ ఫర్ గర్ల్స
ప్రజల చైతన్యం ప్రభుత్వాలను సరైన మార్గంలో నడిపిస్తుంది. ప్రభుత్వ జవాబుదారీతనం ప్రజల్లో నమ్మకాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. ఈ రెండూ ఒకేసారి క్రియాశీలమైతే అద్భుతమే జరుగుతుంది
గర్ల్ ఫ్రెండ్ కోసం అబ్బాయిలు గొడవ పడటం చూస్తుంటాం..అయితే ఏకంగా కోచింగ్ ఇనిస్టిట్యూట్లో క్లాస్రూంలోనే ఓ అమ్మాయి కోసం ఇద్దరు అబ్బాయిలు కొట్టుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మార�
ఈ ఫైట్లో ఇద్దరు వ్యక్తులతోపాటు ఒక మహిళ తీవ్రంగా గాయపడింది. ఆమెను ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. బౌన్సర్లు తన దుస్తులు చించివేశారని ఆమె ఆరోపించింది.
ఒక బాయ్ఫ్రెండ్ కోసం ఇద్దరమ్మాయిలు కొట్టుకోవడం సినిమాల్లో, టీవీ సీరియల్స్లో చూస్తుంటాం. అయితే ఇలాంటి సీన్ మహారాష్ట్రలోని పైటాన్ జిల్లాలోని జనసమ్మర్ధంతో నిండిన బస్టాండ్లో జరిగింది.
అమ్మ… ఆ రెండక్షరాలూ మనిషి జీవితానికి కొండంత అండనిస్తాయి. ఇక, యుక్తవయసు ఆడపిల్లలకు అమ్మ అవసరం ఎంత ముఖ్యమో మాటల్లో చెప్పలేం. ఆడపిల్లలను కన్నదన్న ఒకే ఒక్క కారణంతో ఓ అమ్మను కుటుంబసభ్యులే నిలువునా కాల్చేశా�
చిన్న చిన్న గొడవలు జరిగినప్పుడు మొబైల్స్ వంటి సున్నితమైన వస్తువులు పగిలిపోయే ప్రమాదం చాలా ఉంటుంది. దానికి కారణమైన వ్యక్తిని ఆ తర్వాత నెమ్మదిగా అడిగితే వాటి ఖరీదు తిరిగి ఇచ్చేస్తాడు. కానీ కొందరు ఆమాత్ర�
సాధారణంగా జంతువులు ఏదో ఒక విషయంలో గొడవ పడుతూనే ఉంటాయి. కానీ కుందేళ్ల వంటి సాధు జంతువులు కొట్టుకోవడం అరుదు. అది కూడా నడిరోడ్డుపై చుట్టూ ఉన్న వాళ్లను పట్టించుకోకుండా గొడవ పడటం దాదాపు జరగదు. ఎందుకంటే వాటికి
అన్నాడీఎంకేలో నాయకత్వ పోరు ముదిరి పాకాన పడింది. పార్టీ అధ్యక్ష స్థానం కోసం ప్రస్తుత చీఫ్ ఓ పన్నీర్ సెల్వం(ఓపీఎస్), సంయుక్త సమన్వయాధికారి ఎడప్పాడి పళనిస్వామి(ఈపీఎస్) మధ్య యుద్ధం తారస్థాయికి చేరింది. ఫ�