Fight Breaks Out At Wedding | ఒక వ్యక్తి పెళ్లిలో గందరగోళం చెలరేగింది. పెళ్లికి ముందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డ్యాన్సర్ పట్ల ఒక వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో ఆ మహిళ అతడి చెంపపై కొట్టింది. ఈ నేపథ్యంలో ఇరువర్గ�
Bride To Be Killed By Fiance | పెళ్లికి గంట ముందు చీర, డబ్బుల విషయంపై గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో కాబోయే భార్యను కాబోయే భర్త హత్య చేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Man Abandons Son At Border | భార్యాభర్తలు గొడవ పడ్డారు. దీంతో భర్త, కుమారుడ్ని వదిలేసిన భార్య తన పుట్టింటికి వెళ్లింది. అయితే కుమారుడ్ని భార్యకు అప్పగించేందుకు భర్త ప్రయత్నించాడు. ఆమె అంగీకరించకపోవడంతో దేశ సరిహద్దులో వద�
Man Kills Co-Worker | ఆఫీస్లో లైట్ ఆర్పే విషయంలో ఇద్దరు ఉద్యోగుల మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో ఆగ్రహించిన ఒక వ్యక్తి డంబెల్తో కొట్టి సహోద్యోగిని హత్య చేశాడు. ఆ తర్వాత స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు
Wife Bites Off Husband's Ear | ఇంట్లో గొడవ నేపథ్యంలో భర్తను భార్య కొట్టింది. అంతేగాక అతడి చెవి కొరికింది. దీంతో గాయం కావడంతో చెవికి కట్టుకట్టించుకున్నాడు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్కు వెళ్లాడు. భార్య తన చెవి కొరికిందని పోలీ�
Woman Stabs Boyfriend | ప్రియురాలిని కలిసేందుకు ప్రియుడు ఆమె గ్రామానికి వెళ్లాడు. అయితే పెళ్లి విషయంపై వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో ఆ మహిళ కత్తితో ప్రియుడ్ని పొడిచి హత్య చేసింది. ఈ సమాచారం తెలిసిన పోలీసులు
సీపీఐ ప్రజల పక్షాన ఆలుపెరుగని పోరాటం చేస్తుందని సీపీఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని సీ ప్రభాకర్ భవనంలో సీపీఐ పార్టీ విస్తృత స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగ�
ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఎన్నికల ముందు కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన పాత పెన్షన్ పథకాన్ని అమలు చేయకుంటే పోరాటం తప్పదని పీఆర్టీయూ టీఎస్ జిల్లా అధ్యక్షుడు గుండు కృష్ణమూర్తి హెచ్చరించారు. బుధవారం జిల్లా కేంద్రంలో
Couple Fight Turns Violent | భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఇది హింసాత్మకంగా మారింది. ఈ నేపథ్యంలో కత్తి గాయాల వల్ల భర్త మరణించాడు. భార్య, అతడి సోదరుడికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Cop Hacked To Death | తండ్రీ, ఇద్దరు కొడుకుల మధ్య గొడవ జరిగింది. వారు కొట్టుకుంటున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఒక పోలీస్ అధికారి అక్కడకు చేరుకున్నారు. తండ్రీ, కొడుకుల గొడవలో జోక్యం చేసుకున్నారు. అయితే ఆ ముగ
దళిత వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దించేదాకా పోరాడతామని, అంబేద్కర్ జయంతి రోజున తమ నాయకుడు సాయిలుకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకుంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) స్పష్టం చేశా
Man Kills Son | హోటల్ రూమ్లో బస చేసిన భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తి ఆరేళ్ల కుమారుడ్ని కొట్టి చంపాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ హోటల్ వద్దకు చేరుకు�
బీర్ పూర్ మండలంలోని తుంగూరు గ్రామానికి చెందిన కందుకూరి స్వామి అనే యువకుడు సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూ జిల్లాలో సైబర్ వారియర్ అనే వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేశాడు. సైబర్ క్రైమ్ వల్ల మోసపోయిన వారికి సలహాల
Job calendar | నిరుద్యోగ యువత హక్కుల సాధన కోసం చేస్తున్న పోరాటంలో నిరుద్యోగులను అక్రమంగా అరెస్టు చేయడం అన్యాయమని డీవైఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు వర్ధo సైదులు అన్నారు.