Fight Breaks Out At Wedding | ఒక వ్యక్తి పెళ్లిలో గందరగోళం చెలరేగింది. పెళ్లికి ముందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డ్యాన్సర్ పట్ల ఒక వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో ఆ మహిళ అతడి చెంపపై కొట్టింది. ఈ నేపథ్యంలో ఇరువర్గ�
Bride To Be Killed By Fiance | పెళ్లికి గంట ముందు చీర, డబ్బుల విషయంపై గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో కాబోయే భార్యను కాబోయే భర్త హత్య చేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Man Abandons Son At Border | భార్యాభర్తలు గొడవ పడ్డారు. దీంతో భర్త, కుమారుడ్ని వదిలేసిన భార్య తన పుట్టింటికి వెళ్లింది. అయితే కుమారుడ్ని భార్యకు అప్పగించేందుకు భర్త ప్రయత్నించాడు. ఆమె అంగీకరించకపోవడంతో దేశ సరిహద్దులో వద�
Man Kills Co-Worker | ఆఫీస్లో లైట్ ఆర్పే విషయంలో ఇద్దరు ఉద్యోగుల మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో ఆగ్రహించిన ఒక వ్యక్తి డంబెల్తో కొట్టి సహోద్యోగిని హత్య చేశాడు. ఆ తర్వాత స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు
Wife Bites Off Husband's Ear | ఇంట్లో గొడవ నేపథ్యంలో భర్తను భార్య కొట్టింది. అంతేగాక అతడి చెవి కొరికింది. దీంతో గాయం కావడంతో చెవికి కట్టుకట్టించుకున్నాడు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్కు వెళ్లాడు. భార్య తన చెవి కొరికిందని పోలీ�
Woman Stabs Boyfriend | ప్రియురాలిని కలిసేందుకు ప్రియుడు ఆమె గ్రామానికి వెళ్లాడు. అయితే పెళ్లి విషయంపై వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో ఆ మహిళ కత్తితో ప్రియుడ్ని పొడిచి హత్య చేసింది. ఈ సమాచారం తెలిసిన పోలీసులు
సీపీఐ ప్రజల పక్షాన ఆలుపెరుగని పోరాటం చేస్తుందని సీపీఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని సీ ప్రభాకర్ భవనంలో సీపీఐ పార్టీ విస్తృత స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగ�
ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఎన్నికల ముందు కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన పాత పెన్షన్ పథకాన్ని అమలు చేయకుంటే పోరాటం తప్పదని పీఆర్టీయూ టీఎస్ జిల్లా అధ్యక్షుడు గుండు కృష్ణమూర్తి హెచ్చరించారు. బుధవారం జిల్లా కేంద్రంలో
Couple Fight Turns Violent | భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఇది హింసాత్మకంగా మారింది. ఈ నేపథ్యంలో కత్తి గాయాల వల్ల భర్త మరణించాడు. భార్య, అతడి సోదరుడికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Cop Hacked To Death | తండ్రీ, ఇద్దరు కొడుకుల మధ్య గొడవ జరిగింది. వారు కొట్టుకుంటున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఒక పోలీస్ అధికారి అక్కడకు చేరుకున్నారు. తండ్రీ, కొడుకుల గొడవలో జోక్యం చేసుకున్నారు. అయితే ఆ ముగ
దళిత వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దించేదాకా పోరాడతామని, అంబేద్కర్ జయంతి రోజున తమ నాయకుడు సాయిలుకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకుంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) స్పష్టం చేశా
Man Kills Son | హోటల్ రూమ్లో బస చేసిన భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తి ఆరేళ్ల కుమారుడ్ని కొట్టి చంపాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ హోటల్ వద్దకు చేరుకు�
బీర్ పూర్ మండలంలోని తుంగూరు గ్రామానికి చెందిన కందుకూరి స్వామి అనే యువకుడు సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూ జిల్లాలో సైబర్ వారియర్ అనే వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేశాడు. సైబర్ క్రైమ్ వల్ల మోసపోయిన వారికి సలహాల
Job calendar | నిరుద్యోగ యువత హక్కుల సాధన కోసం చేస్తున్న పోరాటంలో నిరుద్యోగులను అక్రమంగా అరెస్టు చేయడం అన్యాయమని డీవైఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు వర్ధo సైదులు అన్నారు.
గత 78 ఏళ్లుగా ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారంలో ఎస్టీయూ కీలక పాత్ర పోషించి, 79వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం చారిత్రకమని ఎస్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మచ్చశంకర్, బైరం హరికిరణ్ హర్షం వ్య�