అమ్మ… ఆ రెండక్షరాలూ మనిషి జీవితానికి కొండంత అండనిస్తాయి. ఇక, యుక్తవయసు ఆడపిల్లలకు అమ్మ అవసరం ఎంత ముఖ్యమో మాటల్లో చెప్పలేం. ఆడపిల్లలను కన్నదన్న ఒకే ఒక్క కారణంతో ఓ అమ్మను కుటుంబసభ్యులే నిలువునా కాల్చేశా�
చిన్న చిన్న గొడవలు జరిగినప్పుడు మొబైల్స్ వంటి సున్నితమైన వస్తువులు పగిలిపోయే ప్రమాదం చాలా ఉంటుంది. దానికి కారణమైన వ్యక్తిని ఆ తర్వాత నెమ్మదిగా అడిగితే వాటి ఖరీదు తిరిగి ఇచ్చేస్తాడు. కానీ కొందరు ఆమాత్ర�
సాధారణంగా జంతువులు ఏదో ఒక విషయంలో గొడవ పడుతూనే ఉంటాయి. కానీ కుందేళ్ల వంటి సాధు జంతువులు కొట్టుకోవడం అరుదు. అది కూడా నడిరోడ్డుపై చుట్టూ ఉన్న వాళ్లను పట్టించుకోకుండా గొడవ పడటం దాదాపు జరగదు. ఎందుకంటే వాటికి
అన్నాడీఎంకేలో నాయకత్వ పోరు ముదిరి పాకాన పడింది. పార్టీ అధ్యక్ష స్థానం కోసం ప్రస్తుత చీఫ్ ఓ పన్నీర్ సెల్వం(ఓపీఎస్), సంయుక్త సమన్వయాధికారి ఎడప్పాడి పళనిస్వామి(ఈపీఎస్) మధ్య యుద్ధం తారస్థాయికి చేరింది. ఫ�
ఎనిమిదేండ్లుగా ప్రధాని మోదీ తీసుకున్న తుగ్లక్ నిర్ణయాల ఫలితమే ప్రస్తుత దేశవ్యాప్త నిరసనలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ విమర్శించారు. అగ్నిపథ్పై దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలకు కేంద్రమే బాధ్యత వ
ప్రఖ్యాత మ్యూజియంలోకి అర్ధరాత్రి దూరిన ఆ యువకుడు.. మెయిన్ సెక్షన్లోకి వెళ్లి తన కంటికి కనిపించిన విలువైన వస్తువులు అన్నింటినీ నాశనం చేశాడు. ఈ ఘటన అమెరికాలోని డల్లాస్లో వెలుగు చూసింది. బ్రయాన్ హెర్నాండ
దేశసంపదను సృష్టిస్తున్న కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్ వారి కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారు. కానీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పోరాడి స�
కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మరోమారు ప్రజల సాక్షిగా నిట్టనిలువునా రెండు వర్గాలుగా చీలిపోయింది. కాంగ్రెస్ అధిష్ఠానం ఎంత సర
కాంగ్రెస్ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. గ్రూప్ పాలి‘ట్రిక్స్'తో హస్తం పార్టీ బజారున పడుతోంది. తాజాగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మంగళవారం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమం రచ్చరచ్చగా మారింది. నాయ�
సడెన్గా ఒక పెద్ద ఎలుగు బంటి మన ఇంట్లోకి వచ్చేసిందనుకో.. ఏం చేస్తాం? భయంతో బిక్కచచ్చిపోతాం. కానీ ఒక జంట మాత్రం ధైర్యంగా దాంతో పోరాడింది. చివరకు ఓడించింది కూడా. ఈ ఘటన అమెరికాలోని విస్కాన్సిన్లో వెలుగు చూసి�
విపక్ష పార్టీ నేతలను అరెస్టు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్న బీజేపీపై ప్రతిచర్య మొదలైంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్పై బెదిరింపులకు పాల్పడుతూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత తజిందర్ పాల్ సింగ�
బెంగళూరు: వ్యాపార లెక్కల్లో రూ.1.5 కోట్లు తేడా రావడంతో కుమారుడికి తండ్రి నిప్పంటించాడు. మంటలు అంటుకుని తీవ్ర గాయాలతో కుమారుడు మరణించాడు. దీంతో వ్యాపారవేత్త అయిన తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటక �
తెలంగాణలో పండించిన ప్రతి ధాన్యపు గింజనూ కొనాల్సిన బాధ్యత కేంద్రానిదేనని టీఆర్ఎస్ లోక్సభా పక్షనేత నామా నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం ఆయన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత పాల్వంచలోని ఎమ్మెల్యే వనమా వ�
Silambam | యుద్ధ విద్యలు అంటే.. కరాటే, కుంగ్ఫూ, తైక్వాండో వంటివే అనుకుంటాం. ‘సిలంబం’ అన్న పేరు వినడమూ కొత్తే కావచ్చు. నాడు స్వాతంత్య్ర సమరంలో బ్రిటిష్ సైన్యం గ్రామాల్లోకి చొరబడుతున్నప్పుడు.. కర్రలు, కత్తులు, బర�
న్యూఢిల్లీ: స్కూల్ బయట ఇద్దరు విద్యార్థుల మధ్య కొట్లాట మరో విద్యార్థి ఉసురు తీసింది. వైరి వర్గంలోని ఓ వ్యక్తి గన్తో కాల్పులు జరపడంతో అతడు మరణించాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. నైరుతి ఢిల్లీలోన