12 Die After Heavy Fever | నలుగురు పిల్లలతో సహా 12 మంది తీవ్ర జ్వరం వల్ల మరణించారు. శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బంది కలుగుతున్నదని రోగులు వాపోయారు. అయితే రోగం ఏమిటన్నది డాక్టర్లు సైతం గుర్తించలేకపోతున్నట్లు ఆ గ్రామస్తులు ఆ
‘వైద్యశాలల్లో బెడ్స్ ఖాళీ లేవు’... ఇది సర్కార్ దవాఖాన సిబ్బంది చెబుతున్న మాటకాదు.. ప్రైవేటు వైద్యశాలల్లోనూ ఇదే మాట వినిపిస్తున్నది. సీజనల్ జ్వరాలతో సర్కార్ దవాఖానలే కాకుండా ప్రైవేటు వైద్యశాలలు సైతం �
Fever survey | రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నా వైద్యారోగ్య శాఖ నిర్లక్ష్యం వీడటం లేదు. పైగా కాకిలెక్కలతో ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నిస్తున్నది. సీజనల్ వ్యాధులపై డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్�
ఈ తండాలో ఏ ఇంట్లో చూసినా.. జ్వరంతో బాధపడుతున్నవారే దర్శనమిస్తున్నారు. తీవ్రమైన జ్వరంతోపాటు ఒళ్లు, కీళ్ల నొప్పులతో ప్రజలు అల్లాడుతున్నారు. వేల రూపాయలను ఖర్చు చేస్తూ ప్రైవేటు వైద్యులను ఆశ్రయిస్తున్నారు.
Combination Drugs: కాంబినేషన్ డ్రగ్స్పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. 156 రకాల మందులను బ్యాన్ చేసింది. కేంద్ర ఆరోగ్యశాఖ ఆ మందుల జాబితాను రిలీజ్ చేసింది. జ్వరం, నొప్పి, అలర్జీలకు వాడే మందులే ఆ లిస్టులో �
విష జ్వరంతో చిన్నారి మృతి చెందిన ఘట న వరంగల్ జిల్లా గీసుగొండ మండలంలోని విశ్వనాథపురంలో శుక్రవా రం జరిగింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దూల మహేందర్-శ్రీలత దంపతుల కుమార్తె నిత్యశ్రీ (
డెంగీ జ్వరాలతో గ్రేటర్ మూలుగుతోంది. ఏ ఇంట్లో చూసినా జ్వర పీడితులే. జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు.
ఎడతెరిపిలేని వర్షాలతో పరిసరాల్లో పరిశుభ్రత లోపించడం, తాగునీరు కలుషితం కావడం వల్ల వివిధ రకాల వ్యాధులు సంక్రమించే ప్రమాదం ఉన్నది. సీజనల్ వ్యాధుల విషయంలో పూర్తి అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖాధికా
వర్షాలు ప్రారంభం కావడంతో సీజనల్ వ్యాధులు జిల్లా ప్రజలను వణికిస్తున్నాయి. పల్లెలు, పట్టణం అనే తేడా లేకుండా అంతటా డెంగీ, విషజ్వరాలు ప్రబలుతున్నాయి. నల్లగొండ జిల్లా జనరల్ ఆసుపత్రికి రోజూ ఐదు వందల మంది వర�
జిల్లాలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. వర్షా లు కురుస్తున్న ప్రస్తుత తరుణంలో పల్లెల్లో అపరిశుభ్ర వాతావరణం నెలకొని వ్యాధులు ప్రబలుతున్నాయి. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు రోగుల సంఖ్య రోజురోజుకూ
జ్వరం వస్తే శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా అసౌకర్యంగా ఫీల్ అవుతాం. అయితే, తరచూ సుస్తి పడటం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడంతో పాటు భవిష్యత్తులో ఎదురయ్యే రోగాలను కూడా తప్పించుకోవచ్చని తెల�
సీజనల్ వ్యాధుల నివారణకు సత్వరమే ఇంటింటి జ్వర సర్వేను చేపట్టాలని రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్లకు ఆదేశాలు జా�