Health | మా పాపకు ఆర్నెల్లు. జ్వరంగా ఉందంటే పీడియాట్రిషన్ దగ్గరకు తీసుకెళ్లాం. జలుబు, దగ్గు లాంటివేం లేవు. పరీక్షలు చేస్తే యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉందని తెలిసింది. యాంటిబయాటిక్స్ ఇస్తే జ్వరం తగ్గింది. అయినా క�
భారత మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ (Pratibha Patil) అస్వస్థతకు గురయ్యారు. దీంతో మహారాష్ట్రలోని పుణెలో ఉన్న భారతీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఆమె జ్వరం, ఛాతీలో ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారని వైద్యులు తె�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. డాక్టర్ పర్యవేక్షణలో గత రెండు రోజులుగా ఇంటి వద్దే చికిత్స తీసుకుంటున్నారు.ఒకటి రెండు రోజుల్లో పూర్తిగా నయం అయ్యే అవకాశం ఉంద�
మండలంలోని గుమ్మడిదొడ్డి జీపీ పరిధి ఇప్పగూడెం, సుందరయ్యకాలనీ గ్రామాలకు వైద్య బృందం వచ్చింది. ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన ‘విస్తరిస్తున్న జ్వరాలు’ కథనానికి వైద్య ఆరోగ్యశాఖ అధికారులు స్పందించారు.
చాలాకాలం తర్వాత గవదబిళ్లల కేసులు విజృంభిస్తున్నాయి. జిల్లాలో కొద్ది రోజులుగా ఈ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. చిన్నారులకు ఈ వ్యాధి సోకుతుండడంతో వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈక్రమంలో గవదబ�
మా పాప వయసు ఆరేండ్లు.గత మూడురోజులుగా జ్వరం ఎక్కువగా ఉంటున్నది. శరీరమంతా ఎర్రటి దద్దుర్లు. గొంతు నొప్పి ఉంది. దీంతో ఏమీ తినలేకపోతున్నది. యాంటీబయాటిక్స్ వాడుతున్నాం. ‘స్కార్లెట్ ఫీవర్' కావచ్చు అంటున్నా�
Revanth Reddy | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జ్వరం బారిన పడ్డారు. జూబ్లీహిల్స్లోని రేవంత్ నివాసంలో ఆయనకు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు.
వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల కారణంగా గత మూడు నాలుగు రోజుల నుంచి వణికిస్తున్న చలి.. ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నది. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు ఈ చలి వల్ల వివిధ రకాల అనారోగ్యాలకు గ�
గ్రేటర్లో డెంగీ జ్వరం మరోసారి దడ పుట్టిస్తోంది. నగరంలో దోమల వృద్ధి కారణంగా డెంగీ బాధితుల సంఖ్య పెరుగుతున్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో గడిచిన సంవత్సర కాలంలో గ్రేటర్ వ్యాప్తంగా సుమారు 30
ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ అనేది కలయిక తర్వాత గర్భాన్ని నిరోధించే ఒక సాధనం. జ్వరం మాత్రలతరహాలో ఇవి మందుల షాపుల్లో సులభంగా దొరుకుతున్నాయి. దీంతో ఇష్టారీతిగా వాడుతున్నారు.
వర్షాకాలంలో భారీ వర్షాలు, కుండపోత కారణంగా (Health Tips)ఎన్నో అనారోగ్య సమస్యలు, దోమల వ్యాప్తితో పలు ఇన్ఫెక్షన్లు, వ్యాధుల ముప్పు పొంచి ఉంటుంది. వర్షాలతో ఎక్కువ రోజులు నీరు నిలిచిఉండటంతో దోమలు వ్యాప�
జీవాల పెంపకం చేపట్టేవారు వాటిని ఒకేచోట మేపడం వీలుకాదు. మేత కోసం మందలను ఇతర ప్రాంతాలకు తోలుక పోతుంటారు. సాధారణంగా ఎండాకాలంలో మేత దొరకక ప్రతిరోజు జీవాలను మేపుతూ వాటితో పాటు వందల కిలోమీటర్ల కొద్ది వలసలు వె�