ఏప్రిల్,మే నెలల్లో రాజ్యమేలిన మండే ఎండలకు తెరదించుతూ జూన్లో తొలకరి పలకరిస్తుంది. నిప్పుల కుంపటిని తలపించే వాతావరణం.. నెమ్మదిగా చల్లబడుతుంది. అయితే వాతావరణంలో తేమ పెరిగి గాలి చల్లబడిపోవడం, వర్షాలకు మడు
బాన్సువాడ మండలంలోని హన్మాజీపేట్ గ్రామస్తులు కీళ్లనొప్పులు, జ్వరాలతో మంచం పట్టారు. ఒకరిద్దరూ కాదు ఏకంగా వందలాది మంది ఈ వ్యాధులతో బాధపడుతున్నారు. ముఖ్యంగా గ్రామంలో ఒకటి, ఏడు, ఎనిమిది వార్డుల్లోని ప్రజలం�
మా పాప వయసు 8 ఏండ్లు. 10 రోజులుగా జ్వరం ఉంది. శరీర ఉష్ణోగ్రత 102 నుంచి 103 డిగ్రీల మధ్య ఉంటున్నది. పారాసిటమాల్ మందు ఇస్తే తగ్గుతుంది. జ్వరం లేనప్పుడు హుషారుగానే ఉంటున్నది. ఇప్పటివరకు మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ ట�
West Nile virus | కేరళలో ‘వెస్ట్ నైల్' వైరస్ కేసులు మళ్లీ వెలుగు చూస్తున్నాయి. త్రిస్సూర్, మలప్పురం, కొజికోడ్ జిల్లాల్లో తాజాగా ‘వెస్ట్ నైల్' ఫీవర్ కేసులు నమోదైనట్టు కేరళ ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది.
Health | మా పాపకు ఆర్నెల్లు. జ్వరంగా ఉందంటే పీడియాట్రిషన్ దగ్గరకు తీసుకెళ్లాం. జలుబు, దగ్గు లాంటివేం లేవు. పరీక్షలు చేస్తే యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉందని తెలిసింది. యాంటిబయాటిక్స్ ఇస్తే జ్వరం తగ్గింది. అయినా క�
భారత మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ (Pratibha Patil) అస్వస్థతకు గురయ్యారు. దీంతో మహారాష్ట్రలోని పుణెలో ఉన్న భారతీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఆమె జ్వరం, ఛాతీలో ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారని వైద్యులు తె�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. డాక్టర్ పర్యవేక్షణలో గత రెండు రోజులుగా ఇంటి వద్దే చికిత్స తీసుకుంటున్నారు.ఒకటి రెండు రోజుల్లో పూర్తిగా నయం అయ్యే అవకాశం ఉంద�
మండలంలోని గుమ్మడిదొడ్డి జీపీ పరిధి ఇప్పగూడెం, సుందరయ్యకాలనీ గ్రామాలకు వైద్య బృందం వచ్చింది. ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన ‘విస్తరిస్తున్న జ్వరాలు’ కథనానికి వైద్య ఆరోగ్యశాఖ అధికారులు స్పందించారు.
చాలాకాలం తర్వాత గవదబిళ్లల కేసులు విజృంభిస్తున్నాయి. జిల్లాలో కొద్ది రోజులుగా ఈ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. చిన్నారులకు ఈ వ్యాధి సోకుతుండడంతో వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈక్రమంలో గవదబ�
మా పాప వయసు ఆరేండ్లు.గత మూడురోజులుగా జ్వరం ఎక్కువగా ఉంటున్నది. శరీరమంతా ఎర్రటి దద్దుర్లు. గొంతు నొప్పి ఉంది. దీంతో ఏమీ తినలేకపోతున్నది. యాంటీబయాటిక్స్ వాడుతున్నాం. ‘స్కార్లెట్ ఫీవర్' కావచ్చు అంటున్నా�
Revanth Reddy | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జ్వరం బారిన పడ్డారు. జూబ్లీహిల్స్లోని రేవంత్ నివాసంలో ఆయనకు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు.