జ్వరం వచ్చిందంటే చాలు.. చాలా మంది ఆహారాన్ని అసలు తీసుకోరు. ఇక కొందరు అయితే తమకు నచ్చిన ఆహారాలను తింటుంటారు. డైట్ను పాటించరు. దీంతో జ్వరం తీవ్రత ఎక్కువవుతుంది. ఆపైన ఇబ్బందులు పడతారు.
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానను మందుల కొరత వేధిస్తున్నది. సర్కారు పట్టింపులేని తనంతో రోగులు బయటే కొనుక్కోవాల్సి వస్తున్నది. నిత్యం ఈ హాస్పిటల్కు 80 మంది వరకు ఔట్ పేషెంట్లు వస్తుంటారు. డాక్టర్లు �
మా అన్నయ్యకు పది సంవత్సరాల కొడుకు ఉన్నాడు. తను వారం క్రితం బాగా నీరసించి, జ్వరంతో బాధపడ్డాడు. మూత్రం పచ్చగా వచ్చింది. డాక్టర్కి చూపిస్తే కామెర్లు (హెపటైటిస్) అని చెప్పారు. మందులు రాసిచ్చారు. ‘కామెర్లకు ప�
Vinod Kambli | భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. చికిత్స అందిస్తున్న సమయంలోనే జ్వరం బారినపడ్డారు. ప్రస్తుతం మాజీ క్రికెటర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తె�
అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ (Bill Clinton) అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను వాషింగ్టన్లోని మెడ్స్టార్ జార్జ్టౌన్ యూనివర్సిటీ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. 78 ఏండ్ల క్లింటన్ తీవ్ర జ్వరంతో బాధ
Bill Clinton | అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఆరోగ్యం సోమవారం (స్థానిక కాలమానం ప్రకారం) క్షీణించింది. సమాచారం ప్రకారం, జ్వరంతో సహా పలు సమస్యలతో వాషింగ్టన్లోని ఓ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బా�
జ్వరంతో బాలుడు మృతి చెందిన ఘటన ములుగు జిల్లా వాజేడు మండలంలోని జగన్నాథపురంలో సోమవారం జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కొప్పుల ప్రశాంత్ కుమారుడు మానస మేఘనాథ్(3)కు నాలుగురోజుల క్రితం �
శీతకాలంలో సహజంగానే వైరస్ల ప్రభావం ఎక్కువ. వీటితోపాటు బ్యాక్టీరియాలు కూడా తమ ప్రతాపం చూపుతున్నాయి. కొన్ని వైరస్లలోని జన్యువులలో ఉత్పరివర్తనలు (మ్యుటేషన్) జరగడం వల్ల కొత్తరకం వైరస్లు ఏర్పడతాయి. ఇవి మ�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. దగ్గు, జలుబుతో బాధపడుతన్న ఆయన వైద్యుల సూచన మేరకు యాంటీ వైరల్, యాంటీ బయాటిక్స్ మందులు వాడుతున్నారు. త్వరలోనే కోలుకుంటానని ఎక�
కోదాడ నియోజకవర్గం మూడు నెలల నుంచి వైరల్ ఫీవర్స్తో విలవిల్లాడుతున్నది. డెంగ్యూ, మలేరియా, చికున్గున్యా వంటి జ్వరాలతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. ప్రతి ఇంట్లో ఒకరో, ఇద్దరు జ్వర పీడితులు ఉంటున్నారు.
ఫిట్స్ వచ్చి అపస్మారక స్థితికి చేరిన ఏడాది వయస్సు గల చిన్నారిని సకాలంలో దవాఖానకు తరలించి మంచిర్యాల జిల్లా సీసీసీ నస్పూర్ బ్లూకోల్ట్స్ పోలీసులు ఔదార్యాన్ని చాటుకున్నారు. శ్రీరాంపూర్కు చెందిన బాబు�
KTR | రాష్ట్రంలోని గురుకుల, ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుద్ధ్యం పడకేసింది. నాణ్యమైన భోజనం కూడా వడ్డించడం లేదు. దీంతో గురుకుల, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గ�
మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ బారినపడ్డారు. కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆయన ఆదివారం ఉదయం మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ దవాఖానకు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్నారు.