చండూరు మండల ఫర్టిలైజర్స్ దుకాణదారులు రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని తెలంగాణ ఉద్యమకారుడు కళ్లెం సురేందర్ రెడ్డి ఆరోపించారు. శనివారం చండూరు మండల కేంద్రంలో విలేకరులతో ఆయన మాట్లాడారు.
BRS MLAs | కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అన్నదాతలకు కష్టాలు మొదలైన సంగతి తెలిసిందే. నాటి నుంచి నేటి వరకు రైతులకు అండగా నిలుస్తూ.. వారి పక్షాన బీఆర్ఎస్ నేతలు పోరాడుతూనే ఉన్నార
BRS Leaders Arrest | రాష్ట్రంలో యూరియా కొరత తీర్చాలంటూ వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నాకు దిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేశారు.
మహబూబ్నగర్లో శనివారం ఎరువుల కోసం వచ్చి.. ఫిట్స్ వచ్చి పడిపోయిన ఆంజనేయులు అసలు రైతే కాదని కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణల్లో నిజం లేదని తేలిపోయిందని బీఆర్ఎస్ నాయకులు పాలమూరు మున్సిపల్ మాజీ వైస్ చైర�
Ganesh Idol | కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలకు, నాయకులకు బుద్ధి రావాలని మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి విఘ్నేశ్వరుడికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రైతాంగం యూరియా కొర�
ఎరువుల కోసం వచ్చిన ఓ రైతు ఫిట్స్ వచ్చి కుప్పకూలిన ఘటన మహబూబ్నగర్ జిల్లాలో చోటు చేసుకున్నది. శనివారం ఉదయం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ సమీపంలో ఎరువుల విక్రయ కేంద్రం వద్దకు నవాబ్పేట �
Srinivas Goud | బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ( Srinivas Goud ) మహబూబ్ నగర్ మండల యూరియా పంపిణీ కేంద్రాలను శనివారం పరిశీలించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న సమయంలో నెలకొన్న పరిస్థితులను మళ్లీ కాంగ్రెస్ హయాంల�
రైతులకు సరిపడా ఎరువులను అందించాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సోమారపు రాజయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రైతులకు ఎరువులను అందించడం�
B sathya prasad | పెగడపల్లి మండలం నంచర్ల గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ యూరియా, ఇతర ఎరువుల స్టాక్ వివరాలను, ఎరువుల సరఫరా�