ఎరువుల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన యూరియా యాప్ను వెంటనే రద్దు చేసి బ్లాక్ మార్కెట్కు తరలకుండా చూడాలని బీఆర్ఎస్ పార్టీ నవాబుపేట మండలాధ్యక్షుడు దయాకర్రెడ్డి డిమాండ్ చేశారు.
వానాకాలం సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులను మోసగించేలా నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జూలూరుపాడు ఎస్ఐ జీనత్ కుమార్ హెచ్చరించారు. బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్ల�
అఖిల భారత కిసాన్ సభ ఇచ్చిన పిలుపులో భాగంగా పెంచిన ఎరువులు, పెట్రోల్, డీజిల్ ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ బూర్గంపహాడ్ మండల కేంద్రంలోని తాసీల్దార్ వద్ద సీపీఐ అనుబంధ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యం
విత్తనాలు ఎరువులు ఎమ్మార్పీ కన్నా అధిక ధరలు, నకిలీ విత్తనాలు విక్రయిస్తే లైసెన్స్ రద్దు చేయడంతో పాటు చట్టం పరమైన చర్యలు తీసుకుంటామని పెద్దకొడప్గల్ ఏవో కిషన్ విత్తనాలు, ఎరువుల దుకాణాల యజమానులకు హెచ్చ�
తెలంగాణలోనే కాదు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకలోనూ ఎరువుల కోసం అన్నదాతలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దుకాణాల ముందు భారీ క్యూలలో రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు.
వానకాలం సాగు రైతులకు భారంగా మారుతున్నది. ఆరుగాలం కష్టించినా ఫలితం లేకుండా పోతున్నది. వరి సాగు కత్తిమీద సాములా మారింది. అందరికీ అన్నం పెట్టే రైతన్నకు కష్టాలు తప్పటం లేదు. రైతే దేశానికి వెన్నెముక అంటూనే కే�
ఎరువులు కొనే విషయంలో రైతులను ఎలాంటి ఒత్తిడికి గురిచేయొద్దని నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. ఈ మేరకు ఆమె శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
రైతులకు వానకాలం సాగు కోసం విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఉచితంగా ఇవ్వాలని, పాత రుణాలు రద్దు చేసి.. కొత్తగా వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని కోరుతూ అఖిలభారత ఐక్య రైతు సంఘం(ఏఐయూకేఎస్) ఆధ్వర్యంలో దమ్మపేటలో సోమవ�
రానున్న వానకాలం పంటల సాగు సీజన్లను దృష్టిలో ఉంచుకొని విత్తనాలు, ఎరువులు కొనుగోలు విషయంలో రైతులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఖమ్మం కలెక్టర్ దివాకర టీఎస్ సూచించారు. అధికారిక లైసెన్సు కలిగిన డీలర్ల వద్�
రాష్ట్రంలో రెండేండ్లుగా రైతులు యూరియాతోపాటు ఇతర ఎరువుల కోసం అరిగోస పడుతున్నారు. మరికొన్ని వారాల్లో వానకాలం ప్రారంభం కానున్నది. రైతులకు కావాల్సిన యూరియాలో మూడో వంతు మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉన్నది.