తెలంగాణలోనే కాదు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకలోనూ ఎరువుల కోసం అన్నదాతలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దుకాణాల ముందు భారీ క్యూలలో రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు.
వానకాలం సాగు రైతులకు భారంగా మారుతున్నది. ఆరుగాలం కష్టించినా ఫలితం లేకుండా పోతున్నది. వరి సాగు కత్తిమీద సాములా మారింది. అందరికీ అన్నం పెట్టే రైతన్నకు కష్టాలు తప్పటం లేదు. రైతే దేశానికి వెన్నెముక అంటూనే కే�
ఎరువులు కొనే విషయంలో రైతులను ఎలాంటి ఒత్తిడికి గురిచేయొద్దని నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. ఈ మేరకు ఆమె శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
రైతులకు వానకాలం సాగు కోసం విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఉచితంగా ఇవ్వాలని, పాత రుణాలు రద్దు చేసి.. కొత్తగా వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని కోరుతూ అఖిలభారత ఐక్య రైతు సంఘం(ఏఐయూకేఎస్) ఆధ్వర్యంలో దమ్మపేటలో సోమవ�
రానున్న వానకాలం పంటల సాగు సీజన్లను దృష్టిలో ఉంచుకొని విత్తనాలు, ఎరువులు కొనుగోలు విషయంలో రైతులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఖమ్మం కలెక్టర్ దివాకర టీఎస్ సూచించారు. అధికారిక లైసెన్సు కలిగిన డీలర్ల వద్�
రాష్ట్రంలో రెండేండ్లుగా రైతులు యూరియాతోపాటు ఇతర ఎరువుల కోసం అరిగోస పడుతున్నారు. మరికొన్ని వారాల్లో వానకాలం ప్రారంభం కానున్నది. రైతులకు కావాల్సిన యూరియాలో మూడో వంతు మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉన్నది.
మట్టి నమూనా పరీక్ష ఫలితాల ఆధారంగా రైతులు తమ పంటలకు ఎరువులు వేసుకోవాలని ఆత్మకూర్.ఎస్ ఏఓ దివ్య అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రణాళికలో భాగంగా సోమవారం
ప్రపంచ రాజకీయ సమీకరణాల్లో ఎన్ని మార్పులు సంభవించినా, భౌగోళిక వాస్తవం మాత్రం మారదు. సముద్రమార్గాలపై పట్టు ఉన్నవారే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసిస్తారు. ప్రస్తుతం హోర్ముజ్ జలసంధి కేంద్రంగా పెరుగుతున్న ఉ
రైతులకు ఎరువుల కొరత లేకుండా చూడాలని రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించి వారిని ఆదుకోవాలన్నారు.