రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పెంచుకునేందుకు ప్రజలపై ఇబ్బడిముబ్బడిగా పన్నులు, ఫీజుల భారం మోపుతున్నది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అడ్డగోలుగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు.. వాటి అమలుకు ఆపసో�
నల్సార్ సహా దేశంలోని న్యాయ విశ్వవిద్యాలయాల్లో ఫీజలను చూసి విద్యార్థులు బెంబేలెత్తిపోతున్నారు. విద్యార్థుల నుంచి మూడురకాల ఫీజులను అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారు. న్యాయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల
విదేశీ వర్సిటీలు, విద్యా సంస్థలు ఆఫర్ చేస్తున్న వైద్య కోర్సుల గుర్తింపునకు దరఖాస్తు ఫీజును 10వేల డాలర్లుగా (సుమారు రూ.8.7లక్షలు) ఎన్ఎంసీ (నేషనల్ మెడికల్ కమిషన్) ఖరారు చేసింది.
‘బీటెక్ ట్యూషన్ ఫీజులను పెంచాల్సిన అవసరం ఉన్నదా? అయినా ఆ విషయం తర్వాత చూద్దాంలే’ అని సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యానించినట్టు తెలిసింది. హైదరాబాద్ బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో శుక్ర�
రాష్ట్రంలో 20 లక్షల మంది విద్యార్థుల ఫీజు బకాయిలున్నాయని.. వాటిని ప్రభుత్వం వెంటనే చెల్లించాలని జాతీయ బీసీ మహాసభ అధ్యక్షుడు రాజేందర్ పటేల్ గౌడ్ డిమాండ్ చేశారు.
రాష్ట్రంలోని కార్పొరేట్ పాఠశాలలు అడ్మిషన్ల ముసుగులో ఫీజుల మోత మోగిస్తున్నాయి. కొన్ని పాఠశాలల్లోనైతే అప్పుడే అడ్మిషన్లు అయిపోయినట్టు బోర్డులు పెడుతున్నారు. కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్లు... తమకు ఏ ని�
ఇంజినీరింగ్ కళాశాలల ఫీజుల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. శనివారం తెలంగాణ ఉన్నత విద్య మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డికి ఏబీవీపీ బృందం వినతిపత్రం అందజేసింది
జిల్లాలో ప్రైవేటు విద్యా సంస్థల దోపిడీకి అడ్డూ అదుపులేకుండా పోయింది. వ్యాపార దోరణితో యాజమాన్యాలు వ్యవహరిస్తుండడంతో సామాన్యుడికి ఉన్నత విద్య అందని ద్రాక్షగా మారుతున్నది.
విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ స్కూళ్లల్లో 25శాతం సీట్లకు సంబంధించిన ఫీజులను విద్యార్థుల ఖాతాల్లోనే జమచేయాలని తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్(ట్రస్మా) ప్రభుత్వాన్ని కోర
తెలంగాణ వ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే టీఎస్ ఐసెట్ -2025 ప్రవేశ పరీక్ష దరఖాస్తుల గడువును ఈ నెల 15వరకు పెంచినట్లు సెట్ కన్వీనర్, మహాత్మాగాంధీ యూనివర్సిటీ రిజిస్ట్రార్ అల్వాల �
ప్రైవేటు బడి ఫీజు భారమైంది. అక్షరాలు దిద్దించడానికే లక్షలు దాటింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరీ క్రమం తప్పుతున్నది. ఫలితంగా పిల్లల చదువు తల్లిదండ్రులకు భారంగా మారుతున్నది. తల్లిదండ్రుల ఆశలను అవకాశ�
ఉన్నత చదువుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్షల ప్రక్రియలో బీసీ విద్యార్థులకు నిరాశే మిగులుతున్నది. రాష్ట్రంలో పలు ప్రవేశ పరీక్షల దరఖాస్తు ఫీజుల్లో బీసీ విద్యార్థులకు రాయితీ కరువైంది.
పెండింగులో ఉన్న స్కాలర్షిప్పులు, ఫీజుల రీయింబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని కూకట్పల్లి విభాగ్ సికింద్రాబాద్ జిల్లా ఏబీవీపీ ఆధ్వర్యంలో ఎస్సార్నగర్ ఉమేష్ చంద్ర చౌరస్తాలో విద్యార్థులు పెద�