విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నదనే సాకుతో ప్రభుత్వ బడులను ఒకే చోటుకు విలీనం (క్లస్టరింగ్) చేయాలని భావిస్తున్నామన్న సీఎం ప్రకటన ప్రజాస్వామ్య విద్యావేదికలపై పెద్ద వివాదాన్ని రేకెత్తిస్తు న్నది
passport fees : భారత పౌరులకు కేంద్ర ప్రభుత్వం భారీ షాక్ ఇవ్వబోతుంది. పాస్పోర్ట్ దరఖాస్తు, జారీ ధరల్ని పెంచబోతుంది. కొత్త పాస్పోర్ట్ జారీ ఫీజు రూ.2,500కు పెరగనుంది. అలాగే, తత్కాల్ పాస్పోర్ట్ ఫీజు రూ.5,000కు చేరనుంది. ఈ
ప్రైవేట్ వైద్య కళాశాలలు వసూలు చేస్తున్న అధిక ఫీజులను ఈడబ్ల్యూఎస్ అర్హత కోసం నిర్ణయించిన రూ.8 లక్షల వార్షిక ఆదాయ పరిమితిని ఎలా సమన్వయం చేసుకోవచ్చని ప్రశ్నిస్తూ ఆర్థికంగా బలహీన వర్గాలకు(ఈడబ్ల్యూస్) చె�
మంచిర్యాల జిల్లాలోని ప్రైవేట్ స్కూళ్లలో అధిక ఫీజులను నియంత్రించాలని, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు మెరుగు పరచాలని బీఆర్ఎస్వీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక జిల్లా విద్యాశాఖ అధికారి
BRSV | ఊట్కూర్ మండలంలోని ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజుల వసూళ్లను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్వీ నారాయణపేట్ జిల్లా అధ్యక్షుడు విమర్శించారు. విద్యను వ్యాపారంగా మార్చి ప్రైవే
ప్రైవేట్ పాఠశాలలు విద్యను వ్యాపారంగా మలిచి యథేచ్ఛగా డొనేషన్లు, ఫీజులు వసూళ్లు చేస్తున్నాయి. ఫీజుల నియంత్రణకు చర్య లు తీసుకోవాల్సిన సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో వాటికి ఆడిందే ఆట..పాడిందే ప
ఫీజులు కట్టలేదని విద్యార్థులను గదిలో బంధించిన ఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల పరిధి నాగిరెడ్డిగూడ రెవెన్యూలో పరిధి సుజా త పాఠశాలలో శుక్రవారం చో టుచేసుకున్నది.
ఇప్పటికే ఆదాయం తగ్గిందని పేద,మధ్య తరగతి ప్రజలపై అనేక రకాల భారం మోపి డబ్బు గుంజుతున్న ప్రభుత్వం దృష్టి ప్రస్తుతం విద్యార్థులపై మళ్లింది. అందులో భాగంగానే ఈ సంవత్సరం ఇంటర్ పరీక్షలకు హాజరుకానున్న విద్యార�
Student Burns To Death | కాలేజీ ఫీజు చెల్లించనందుకు పరీక్ష రాసేందుకు విద్యార్థిని నిరాకరించారు. దీనిపై నిరసన తెలుపడంతో పోలీసులను రప్పించి అతడ్ని వేధించారు. ఈ నేపథ్యంలో ఆ యువకుడు నిప్పంటించుకుని మరణించాడు.
రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పెంచుకునేందుకు ప్రజలపై ఇబ్బడిముబ్బడిగా పన్నులు, ఫీజుల భారం మోపుతున్నది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అడ్డగోలుగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు.. వాటి అమలుకు ఆపసో�
నల్సార్ సహా దేశంలోని న్యాయ విశ్వవిద్యాలయాల్లో ఫీజలను చూసి విద్యార్థులు బెంబేలెత్తిపోతున్నారు. విద్యార్థుల నుంచి మూడురకాల ఫీజులను అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారు. న్యాయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల
విదేశీ వర్సిటీలు, విద్యా సంస్థలు ఆఫర్ చేస్తున్న వైద్య కోర్సుల గుర్తింపునకు దరఖాస్తు ఫీజును 10వేల డాలర్లుగా (సుమారు రూ.8.7లక్షలు) ఎన్ఎంసీ (నేషనల్ మెడికల్ కమిషన్) ఖరారు చేసింది.
‘బీటెక్ ట్యూషన్ ఫీజులను పెంచాల్సిన అవసరం ఉన్నదా? అయినా ఆ విషయం తర్వాత చూద్దాంలే’ అని సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యానించినట్టు తెలిసింది. హైదరాబాద్ బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో శుక్ర�
రాష్ట్రంలో 20 లక్షల మంది విద్యార్థుల ఫీజు బకాయిలున్నాయని.. వాటిని ప్రభుత్వం వెంటనే చెల్లించాలని జాతీయ బీసీ మహాసభ అధ్యక్షుడు రాజేందర్ పటేల్ గౌడ్ డిమాండ్ చేశారు.
రాష్ట్రంలోని కార్పొరేట్ పాఠశాలలు అడ్మిషన్ల ముసుగులో ఫీజుల మోత మోగిస్తున్నాయి. కొన్ని పాఠశాలల్లోనైతే అప్పుడే అడ్మిషన్లు అయిపోయినట్టు బోర్డులు పెడుతున్నారు. కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్లు... తమకు ఏ ని�