ఉన్నత చదువుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్షల ప్రక్రియలో బీసీ విద్యార్థులకు నిరాశే మిగులుతున్నది. రాష్ట్రంలో పలు ప్రవేశ పరీక్షల దరఖాస్తు ఫీజుల్లో బీసీ విద్యార్థులకు రాయితీ కరువైంది.
పెండింగులో ఉన్న స్కాలర్షిప్పులు, ఫీజుల రీయింబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని కూకట్పల్లి విభాగ్ సికింద్రాబాద్ జిల్లా ఏబీవీపీ ఆధ్వర్యంలో ఎస్సార్నగర్ ఉమేష్ చంద్ర చౌరస్తాలో విద్యార్థులు పెద�
చిన్న జ్వరం వచ్చి ఏ ప్రైవేట్లో దవాఖానకు వెళ్లినా వైద్యులు రకరకాల పరీక్షల పేరుతో డయాగ్నోస్టిక్ సెంటర్లకు పంపుతుండగా, ఇదే అదనుగా ఆయా సెంటర్ల నిర్వాహకులు ఒక్కో పరీక్ష నిర్ధారణకు వేలకు వేల ఫీజులు గుంజుత�
‘ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈడబ్ల్యూఎస్ వర్గాల విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్మెంట్తోపాటు పాత బకాయిలు పూర్తిగా చెల్లిస్తం’.. ఇది ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ చేసిన వాగ్దానం.
అమెరికాలో చదువుతున్న విద్యార్థులకు విశ్వవిద్యాలయాలకు ఫీజులను తమ ద్వారా చెల్లిస్తే 10 శాతం రాయితీ ఇస్తానంటూ నమ్మిస్తూ మోసాలకు పాల్పడుతున్న ఏపీకి చెందిన యువకుడిని సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్�
Supplementary Fees | ఇటీవల ఇంటర్ ఫలితాలు వెల్లడించిన ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు (Intermediate Board) అధికారులు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల (Supplementary Fees) ఫీజు చెల్లింపు తేదీలను ప్రకటించారు.
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫీజును తగ్గించాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు (ఏబీవీపీ) రాష్ట్ర కార్యదర్శి చింతకాయల ఝాన్సీ డిమాండ్ చేశారు. బుధవారం నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభంకానున్న నేపథ్యంలో ఫ
రాష్ట్రంలోని పలు ఇంజినీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ వంటి పలు రకాల వృత్తి విద్యాకాలేజీల్లో కోరినంత ట్యూషన్ ఫీజులు చెల్లించలేదన్న కారణాలతో విద్యార్థులకు ఇవ్వాల్సిన ఒరిజినల్ సర్టిఫికెట్లను ప్రైవేటు క�
విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్, సాలర్సిప్ బకాయిలను సకాలంలో విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠారెడ్డి, ప్రధాన కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వా
సర్కారు బడుల్లోనూ ఫీజులు వసూలు చేస్తున్నారని ఓ విద్యార్థిని తల్లిదండ్రులు పేర్కొన్నారు. సోమవారం వారు ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా..
‘యువనిధి’ అంటూ కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పా ర్టీ స్టేట్ వర్సిటీల్లో అన్ని రకాల ఫీజులను గణనీయంగా పెంచనున్నది. ఏటా 10 శాతం పెంచనుండగా, ప్రతి రెండేండ్లకు 20-25 శాతం పెంచేందుకు నిర్ణయించింది. స్ట�
పలు ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల నిర్వాకం హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని పలు ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలు.. విద్యార్థులు ఫీజులే కాకుండా.. జరిమానాలు సైతం చెల్లించాలని హుకుం జా�
ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీలోని ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల పెంపు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఓయూ వీసీ చాంబర్లో ధర్నా చేపట్టారు. అనంతరం రిజిస్�