విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్, సాలర్సిప్ బకాయిలను సకాలంలో విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠారెడ్డి, ప్రధాన కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వా
సర్కారు బడుల్లోనూ ఫీజులు వసూలు చేస్తున్నారని ఓ విద్యార్థిని తల్లిదండ్రులు పేర్కొన్నారు. సోమవారం వారు ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా..
‘యువనిధి’ అంటూ కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పా ర్టీ స్టేట్ వర్సిటీల్లో అన్ని రకాల ఫీజులను గణనీయంగా పెంచనున్నది. ఏటా 10 శాతం పెంచనుండగా, ప్రతి రెండేండ్లకు 20-25 శాతం పెంచేందుకు నిర్ణయించింది. స్ట�
పలు ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల నిర్వాకం హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని పలు ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలు.. విద్యార్థులు ఫీజులే కాకుండా.. జరిమానాలు సైతం చెల్లించాలని హుకుం జా�
ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీలోని ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల పెంపు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఓయూ వీసీ చాంబర్లో ధర్నా చేపట్టారు. అనంతరం రిజిస్�
3, 4 వాయిదాల్లో వసూలు చేసుకోవచ్చు వృత్తి విద్యాకాలేజీలకు ఏఐసీటీఈ ఆదేశాలు హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): కరోనా, లాక్డౌన్ పరిస్థితుల నేపథ్యంలో వృత్తి విద్యాకాలేజీలు, విద్యాసంస్థలు ఫీజుల కోసం విద్యార్
మంత్రి సబితా| నేడు ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా స్కూళ్లు, కాలేజీల పునఃప్రారంభంపై చర్చించనున్నారు.