విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకట్టుకోవడంలో భారత్ దూసుకుపోతున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల్లో ఎఫ్డీఐలు 23.6 శాతం ఎగబాకి 27.7 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని రిజర్వు బ్యాంక్ తాజాగా విడ�
FDI : ప్రస్తుత ఆర్దిక సంవత్సరం (2024-25) తొలి త్రైమాసంలో దేశంలో అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (FDI) ఆకర్షించిన రాష్ట్రంగా మహరాష్ట్ర అగ్రస్దానంలో నిలిచిందని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పేర్క
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన ఆర్థిక సంవత్సరంలో దేశంలోకి 44.42 బిలియన్ డాలర్ల ఎఫ్డీఐలు మాత్రమే వచ్చాయి. 2022-23లో వచ్చిన 46.03 బిలియన్ డాలర్లతో పోలిస్తే 3.49 శాతం తగ్గాయి.
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు నిబంధనలు మరింత సరళతరంకాబోతున్నాయి. ఇటీవల స్పేస్ రంగంలోకి వచ్చే విదేశీ పెట్టుబడులను నిబంధనలను సరళతరం చేసిన కేంద్ర సర్కార్..ఎంపిక చేసిన రంగాల్లో ఎఫ్డీఐ నిబంధనలు మారే అవకా
దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) తగ్గుముఖం పట్టాయి. గత ఏడాది ఏప్రిల్-డిసెంబర్లో 13 శాతం క్షీణించి 32.03 బిలియన్ డాలర్లకే పరిమితమయ్యాయి. అంతకుముందు ఏడాది (2022) ఇదే వ్యవధిలో 36.74 బిలియన్ డాలర్లుగ�
అంతరిక్ష రంగం కోసం కేంద్ర ప్రభుత్వం సరళతరం చేసిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనలు.. శాటిలైట్ల తయారీకి ఊతమివ్వగలవని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా స్టార్టప్ ఎకోసిస్టమ్కు ఇవి కలిసి�
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-నవంబర్ మధ్యకాలంలో నికర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) గణనీయంగా తగ్గాయి. 2022 ఏప్రిల్-నవంబర్లో ఇవి 19.76 బిలియన్ డాలర్లుకాగా, 2023లో 13.54 డాలర్లకు క్షీణించినట్టు రిజర్వ
పారిశ్రామిక వృద్ధితో ముందంజలో ఉన్న తెలంగాణ రాష్ట్రం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్ని (ఎఫ్డీఐలు) ఆకర్షించడంలో మొత్తం దేశంలోనే దూసుకెళుతున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-సెప్టెంబర్లో దేశంలోకి �
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న సువెన్ ఫార్మాస్యూటికల్స్కు కేంద్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది. సంస్థలోకి వచ్చిన రూ.9,589 కోట్ల విలువైన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రతిపాదనకు కే�
Foreign Direct Investments | గత ఆర్థిక సంవత్సరం (2022-23) దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) తగ్గుముఖం పట్టాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2021-22)తో పోల్చితే 22 శాతం క్షీణించి 46 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ఈ మేరకు శ�
దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) క్షీణించాయి. పారిశ్రామిక ప్రోత్సాహక-అంతర్గత వాణిజ్య శాఖ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)ల తాజా గణాంకాల ప్రకారం అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2021-22)తో పోల�
‘తయారీ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఎందుకు వెనుకంజ వేస్తున్నారు? మిమ్మల్ని ఆపుతున్న శక్తి ఏమిటి? అదేంటో నేను తెలుసుకోవాలనుకొంటున్నా. మీకు ఆత్మవిశ్వాసం లేదా?’-
తెలంగాణ అప్పులు ఎఫ్ఆర్బీఎం పరిధిలోపలే ఉన్నాయని కేంద్ర ప్రభుత్వ గణాంకాలే చెప్తున్నప్పటికీ.. బీజేపీ నేతలు పదే పదే తెలంగాణకు వచ్చి చేసే ప్రేలాపనలివి!
గురివింద గింజ తన నలుపు ఎరుగదంటే ఇదేనేమో..
75 థీమ్పార్కులతో ఎఫ్డీఐ కొత్త ప్రయోగం ఒక్కోటి 200 నుంచి 500 గజాల్లో ఏర్పాటు ప్రపంచంలోనే వినూత్నంగా బొటానికల్ గార్డెన్ అటవీ అభివృద్ధి సంస్థ ఎండీ చంద్రశేఖర్రెడ్డి హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): రాష్ట�
దేశీ పెట్టుబడులు ఆకట్టుకోవడంలో భారత్ దూసుకుపోతున్నది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో దేశంలోకి 83.57 బిలియన్ డాలర్ల విలువైన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి.