‘తయారీ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఎందుకు వెనుకంజ వేస్తున్నారు? మిమ్మల్ని ఆపుతున్న శక్తి ఏమిటి? అదేంటో నేను తెలుసుకోవాలనుకొంటున్నా. మీకు ఆత్మవిశ్వాసం లేదా?’-
తెలంగాణ అప్పులు ఎఫ్ఆర్బీఎం పరిధిలోపలే ఉన్నాయని కేంద్ర ప్రభుత్వ గణాంకాలే చెప్తున్నప్పటికీ.. బీజేపీ నేతలు పదే పదే తెలంగాణకు వచ్చి చేసే ప్రేలాపనలివి!
గురివింద గింజ తన నలుపు ఎరుగదంటే ఇదేనేమో..
75 థీమ్పార్కులతో ఎఫ్డీఐ కొత్త ప్రయోగం ఒక్కోటి 200 నుంచి 500 గజాల్లో ఏర్పాటు ప్రపంచంలోనే వినూత్నంగా బొటానికల్ గార్డెన్ అటవీ అభివృద్ధి సంస్థ ఎండీ చంద్రశేఖర్రెడ్డి హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): రాష్ట�
దేశీ పెట్టుబడులు ఆకట్టుకోవడంలో భారత్ దూసుకుపోతున్నది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో దేశంలోకి 83.57 బిలియన్ డాలర్ల విలువైన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి.
ఎల్ఐసీలోకి ఎఫ్డీఐ న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: ఐపీవో జారీకి సిద్ధమవుతున్న బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)లో 20 శాతం వరకూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్డీఐ) అనుమతిస్తూ కేంద్ర క్యాబ�
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) డిపాజిట్దారులకు శుభవార్తను అందించింది. ఎంపిక చేసిన డిపాజిట్లపై వడ్డీరేటును 5.10 శాతం నుంచి 5.20 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసు�
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: ప్రస్తుత 2021-22 ఆర్థిక సంవత్సరంలో మన దేశ జీడీపీ 9.2 శాతం వృద్ధితో రూ.147.5 లక్షల కోట్లకు చేరుతుందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సోమవారం లోక్సభకు తెలిపారు. ఒక సభ్యుడి ప్రశ్నకు �
విదేశీ పెట్టుబడులు ఆకట్టుకోవడంలో భారత్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఎనిమిది నెలల్లో కేవలం 54.1 బిలియన్ డాలర్ల విలువైన విదేశీ పెట్టుబడులు వచ్చాయని ఆర్థిక సర్వే వెల్లడించిం
ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయి. ఏప్రిల్-సెప్టెంబర్ మధ్యకాలంలో 410.62 మిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు వచ్చాయని ఆర్థిక సర్వే వెల్లడించింది. ఈ రంగంలోకి 100 శాత
ఏప్రిల్-జూన్ క్వార్టర్లో 22 బిలియన్ డాలర్లు న్యూఢిల్లీ, ఆగస్టు 28: విదేశీ పెట్టుబడులు ఆకట్టుకోవడంలో దూసుకుపోతున్నది భారత్. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికమైన ఏప్రిల్-జూన్ మధ్యకాలంలో దేశంలో�
దేశంలోకి ఎఫ్డీఐల వెల్లువ.. 168% గ్రోత్! | 2020-21తో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 90 శాతం ఎఫ్డీఐలు పెరిగాయి. 2020-21 తొలి ....
ఒకప్పుడు అంటే.. ఒకటి రెండు దశాబ్దాల క్రితం.. యాహూకు ఇండియాలో ఎంతో క్రేజ్ ఉండేది. అప్పుడు యాహూ మెయిల్నే ఎక్కువగా ఉపయోగించేవారు. యాహూ న్యూస్నే ఆన్లైన్లో చదివేవారు రీడర్స్. ముఖ్యంగా యాహూ క్రికెట�
న్యూఢిల్లీ, ఆగస్టు 25: కెనడాకు చెందిన యాంకరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్ రూ.15,000 విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్డీఐ) ప్రతిపాదనకు కేంద్రం ఆమోదముద్రవేసింది. ప్రధానమంత్రి నరేంద్రమోద�