అనుమతించే దిశగా కేంద్ర ప్రభుత్వం ఇతర దేశాల మదుపర్ల చేతికి సంస్థ ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) రానున్నాయా?.. విదేశీ మదుపరుల
2020లో 27 శాతం వృద్ధి ముంబై, జూన్ 21: కరోనా సంక్షోభంలోనూ ఇండియాకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐలు) వెల్లువెత్తాయి. కొవిడ్ మొదటివేవ్ ముంచెత్తిన 2020 సంవత్సరంలో 64 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.4.75 లక్షల కోట్లు)
జనవరి-మార్చిలో 22 పబ్లిక్ ఇష్యూలువిలువ రూ.18,750 కోట్లు న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: దేశీయ స్టాక్ మార్కెట్లలో ఐపీవోలు సందడి చేస్తున్నాయి. ఈ ఏడాది జనవరి-మార్చిలో 22 పబ్లిక్ ఇష్యూలు వచ్చాయి మరి. వీటి విలువ రూ.18,750 కోట్ల
న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: పెన్షన్ రంగంలో విదేశీ పెట్టుబడులను 74 శాతానికి పెంచాలని కేంద్రం యోచిస్తున్నది. ఇందుకు సంబంధించిన బిల్లును వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం. పెన్షన్ రం�
ముంబై : కరోనా మహమ్మారి వెంటాడినా ఈ ఏడాది రికార్డుస్ధాయిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) తరలివచ్చాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమలు, రైల్వే మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. భారత్లో సానుకూల వాణిజ�
న్యూఢిల్లీ, మార్చి 22: బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ)ను పెంచుతూ తెచ్చిన ఇన్సూరెన్స్ సవరణల బిల్లుకు పార్లమెంట్లో ఆమోదం లభించింది. సోమవారం లోక్సభ దీనికి గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. గత వా
మార్పులతో ప్రీమియంలు పెరుగుతాయ్ ఆరోగ్య బీమాలపై సంస్థలకు ఐఆర్డీఏఐ ఆదేశం న్యూఢిల్లీ, మార్చి 18: ప్రస్తుతమున్న ఆరోగ్య బీమా పాలసీల్లో ఎలాంటి మార్పులు చేయరాదని ఇన్సూరెన్స్ కంపెనీలను బీమా రంగ రెగ్యులేటర్ �
చట్ట సవరణలకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం న్యూఢిల్లీ, మార్చి 10: బీమా చట్టంలో సవరణలకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో బీమా రంగంలోకి 74 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ)ను అనుమతించేందుకు లైన్
తొమ్మిది నెలల్లో 40 శాతం పెరుగుదలన్యూఢిల్లీ, మార్చి 4: దేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21) ఏప్రిల్-డిసెంబర్ మధ్య కాలంలో ఇవి 40 శాతం వృద్ధిచెంద�