భారత ఫుట్బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రీ ఇంట పండుగ వాతావరణం నెలకొంది. ఛెత్రీ భార్య సోనమ్ భట్టాచార్య గురువారం పండంటి బాబుకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని స్టార్ ఫుట్బాలర్ అభిమానులతో పంచుకున్నాడు. బాబు�
భూములు లాక్కొని బకాయిలు చెల్లించని బీజేపీ సర్కారు ఒంటెద్దు పోకడలను వ్యతిరేకిస్తూ మహారాష్ట్ర రైతన్నలు నిరసనబావుటా ఎగురవేశారు. పరిహారాన్ని వెంటనే చెల్లించాలంటూ రాష్ట్ర సచివాలయం భవనం ఆరో అంతస్తు నుంచి �
student suicide | దేశంలోని అగ్రశ్రేణి ఇంజినీరింగ్, వైద్య కళాశాలల్లో ప్రవేశం, ఉన్నత ఉద్యోగాలకు నిర్వహించే పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చే ప్రముఖ కోచింగ్ హబ్ అయిన రాజస్థాన్లోని కోటాలో మరో విద్యార్థి మరణించాడు. తండ్ర
dead mother's voice | ఒక వ్యక్తి మరణించిన తల్లి మాదిరిగా ఆడ గొంతుతో (dead mother's voice) బ్యాంకుకు ఫోన్ కాల్స్ చేశాడు. తండ్రి బ్యాంకు ఖాతా నుంచి రూ.60 లక్షలు (56,000 పౌండ్లు) లూఠీ చేశాడు. తండ్రి దాచుకున్న డబ్బులన్నీ కొల్లగొట్టాడు. తండ్�
సీఈవో సుందర్ పిచాయ్ చెన్నైలోని అశోక్ నగర్లోని తన ఇంటిని విక్రయించారు. నటుడు మణికందన్ ఈ ఇంటిని కొనుగోలు చేశారు. సుందర్ పిచాయ్ 20 ఏండ్ల వయస్సు వరకు ఈ ఇంట్లోనే ఉన్నారు. పిచాయ్ తల్లిదండ్రులు కూడా అమెర�
జీవితంలో తొలిసారి విమానంలో అడుగుపెట్టిన తండ్రి రియాక్షన్ను కొడుకు రికార్డు చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో (viral video) ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతోంది.
పెంపుడు కొడుకు చేసిన తప్పిదానికి ఓ తండ్రి బలయ్యాడు. జిల్లాలోని కొత్తగూడెం పట్టణంలో ఆదివారం ఈ ఘటన సంచలనం సృష్టించింది.. త్రీ టౌన్ పోలీసుల కథనం ప్రకారం.. కొత్తగూడెం పట్టణంలోని కూలీలైన్ ఏరియాకు చెందిన దొడ�
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి.. నాన్నపై ప్రేమతో తన తండ్రికి ఎండ తగులకుండా గొడుగుపట్టి పలువురికి స్ఫూర్తిగా నిలిచారు. మంగళవారం సూర్యాపేట జిల్లా నాగారం మండల కేంద్రంలోని తన వ్యవసాయ �
Jangaon | భార్య మీది కోపంతో ఇద్దరు కూతుళ్లకు కూల్డ్రింక్లో కలిపి విషమిచ్చిన ఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు శివారు జానకీపురం గ్రామంలో చోటుచేసుకొన్నది. భార్య ధనలక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు �
కన్నతండ్రే కాలయముడయ్యాడు. అల్లారుముద్దుగా చూసుకోవాల్సిన కూతుళ్లకే విషం పెట్టాడు. కుటుంబ కలహాలకు అభంశుభం తెలియని పిల్లలను బలిచేశాడు. పరిస్థితి విషమించి పెద్దకూతురు చనిపోగా, చిన్నకూతురు చావుబతుకుల నడు�
Kamareddy | వృద్ధాప్యంలో తండ్రిని ప్రేమగా చూసుకోవాల్సిన కూతుళ్లు ఆస్తి కోసం దారుణానికి ఒడిగట్టారు. కన్న తండ్రిని ఇంట్లో ఉంచి కాల్చేశారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా రాజంపేట్ మండల కేంద్రంలో ఆదివారం అర్ధరాత్రి చో�
Kerala shocker | మద్యం, డ్రగ్స్కు బానిస అయిన మిథున్ మోహన్ డబ్బుల కోసం పలుమార్లు తన తల్లిని కొట్టినట్లు పోలీసులకు స్థానికులు తెలిపారు. దీంతో అతడి కోసం వెతికిన పోలీసులు చివరకు అరెస్ట్ చేశారు. తల్లి హత్యలో తండ్రి
దేవనంద(17).. కేరళకు చెందిన 12వ తరగతి విద్యార్థిని. వయసు చిన్నదైనా పెద్ద నిర్ణయం తీసుకుంది. కాలేయ వ్యాధితో బాధ పడుతున్న తండ్రిని బతికించుకోవడానికి తన కాలేయంలో కొంత భాగాన్ని దానమిచ్చింది.