ప్రతీష్ లివర్ దెబ్బతినడంతోపాటు క్యాన్సర్ సోకినట్లు వైద్య పరీక్షల్లో తెలిసింది. దీంతో కాలేయం దాత కోసం అతడి కుటుంబం చాలా ప్రయత్నాలు చేసింది. అవి ఫలించకపోవడంతో తన కాలేయంలో కొంత భాగం ఇచ్చేందుకు కుమార్త�
అక్రమ సంబంధానికి భార్య ప్రాముఖ్యత ఇవ్వడంతో తన పాప సరైన వాతావరణంలో పెరుగడం లేదని ఆ చిన్నారి తండ్రి కోర్టుకు తెలిపాడు. దీనికి సంబంధించిన ఆధారాలు చూపాడు. పాప జీవితం, భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేశాడు.
Visakhapatnam | ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో దారుణం చోటుచేసుకున్నది. ప్రియుడి మోజులోపడి ఓ బాలిక కన్న తండ్రిపై దాడికి పాల్పడింది. నగరంలోని అక్కయ్యపాలెం శంకరమఠం ప్రాంతానికి చెందిన ఓ
కరీంనగర్ శివారులోని మానేరు తీరంలో ఉన్న ఓ ఫంక్షన్ హాల్లో పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తండ్రి మల్లయ్య ద్వాదశ కర్మ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి కే చంద�
కన్నకొడుకు పెండ్లి వేడుక తల్లితండ్రులకు ఎంతో ప్రత్యేకం. ఆ ఇంట పెండ్లి సందడి మామూలుగా ఉండదు. ఇక కొడుకు పెండ్లిలో తండ్రి హుషారైన మూమెంట్స్తో డ్యాన్స్ చేయడం అతిధులందరినీ ఆకట్టుకుంది.
పితృశోకంతో బాధపడుతున్న రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కుటుంబాన్ని, రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మంగళవారం పరామర్శించారు. సాయంత్రం ఆరు గంటల సమయంలో గం�
రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తండ్రి మల్లయ్యకు అశ్రు నివాళులర్పించారు. బుధవా రం సాయంత్రం గుండెపోటుతో ఆయన మరణించగా, గురువారం మధ్యాహ్నం కరీంనగర్ మార్కండేయనగర్లోని స్వర్గధా�
బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తండ్రి మల్లయ్య(87) బుధవారం సాయంత్రం మృతిచెందారు. కరీంనగర్లోని మంత్రి స్వగృహంలో మల్లయ్య గుండెపోటు తో కన్నుమూశారు. మల్లయ్య మరణ వార్త తెలియగానే సీఎం కేసీఆర్ ఫోన్ చేస
మండలంలోని మత్కేపల్లి నామవరం అడ్డరోడ్డు వద్ద గల వంతెన సమీపంలో మంగళవారం ఎదురెదురుగా ద్విచక్ర వాహనం, లారీ ఢీకొన్న ప్రమాదంలో తండ్రీకొడుకులు దుర్మరణం చెందారు.
Hyderabad | ముషీరాబాద్లో దారుణం జరిగింది. ముషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలోని బాకారంలో ఓ తండ్రి కన్న కూతురుని గొంతు నులిమి హత్య చేశాడు. యాస్మిన్ ఉన్నిసా (17) అనే యువతి
థిన్నర్ డబ్బా పేలిన ఘటనలో తండ్రి, కొడుకు గాయపడ్డారు. వీరిద్దరిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ పేలుడు లోయల్ ట్యాంక్బండ్ సమీపంలోని చెత్త డంపింగ్ యార్డ్లో సంభవించింది
వ్యక్తిగత కారణాల వల్ల కాంట్రాక్ట్ కిల్లర్స్కు సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు తండ్రి ఒప్పుకున్నాడు. ఈ నెల 1న కుమారుడు అఖిల్ను తానే స్వయంగా ఆరుగురు కిల్లర్స్కు అప్పగించి..
తల్లి,దండ్రుల క్షణికావేశం చిన్నారుల ప్రాణం మీదకు వస్తుంది . భార్య, భర్తలమధ్య మనస్పర్ధాలు అభం,శుభం ఎరగని చిన్నారి మృతి చెందిన ఘటన తిరుపతి జిల్లాలో చోటు చేసుకుంది.