కౌలు రైతుల బతుకులకు కనీస భరోసా లేకుండాపోయింది. ప్రతి ఏటా కన్నీటి సేద్యం చేస్తూ ఆర్థికంగా నలిగిపోతున్నారు. అధికారం కోసం అడ్డగోలు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కౌలు రైతులనూ మోసం చేసింది. ఎన్నికల ప్రచారం
తాను రిటైర్ అయ్యాక శేష జీవితాన్ని వేదాలు, ఉపనిషత్తులు, ప్రకృతి సేద్యానికి అంకితం చేయాలని నిర్ణయించుకున్నానని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెలిపారు.
వానాకాలం, ఎండాకాలం పంటల తర్వాత తిరిగి వర్షాకాలం వచ్చే వరకు చాలా మంది రైతులు భూమిని దున్నకుండా వదిలేస్తారు. దీంతో పంట పొలంలో కలుపు మొక్కలు పెరిగి భూమిలోని నీటిని, పోషక పదార్థాలను గ్రహించి భూమికి సత్తువలే�
Satya Nadella: ఏఐ టెక్నాలజీ ఆధారంగా పంట దిగుబడి పెంచిన ఘటనకు చెందిన ఓ వీడియోను మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యా నాదెళ్ల షేర్ చేశారు. ఆ వీడియోపై బిలియనీర్ మస్క్ రియాక్ట్ అయ్యారు. ఏఐతో అన్నీ ఇంప్రూవ్ అవుతాయని పేర�
రాజ న్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్కు చెందిన కముటం శ్రీనివాస్కు ఊళ్లో ఎకరంన్నర భూమి ఉన్నది. వ్యవసాయమే జీవనాధారం. డిసెంబర్లో యాసంగి పంట కింద వరి వేశాడు.
అటవీ భూములను ఆక్రమించి పోడు వ్యవసాయం చేస్తున్నారనో..అడవిలోని చెట్లను నరుకుతున్నారనో కలప రవాణా చేస్తున్నారనో.. ఇలా ఏదో ఒకరకంగా ఆదివాసీలపై అటవీ అధికారులు నిత్యం వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపణలు వెల్ల
కృత్రిమ ఎరువులు, పురుగుల మందులు వాడకుండా వ్యవసాయం చేయడం మంచిదనే అభిప్రాయం క్రమంగా బలపడుతున్న రోజులివి. రకరకాల పేర్లతో ప్రత్యామ్నాయ వ్యవసాయ పద్ధతులు క్రమంగా విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. అందులో జీరో �
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సాగు నీరు లేక పంటలు ఎండిపోతుండటంతో రైతులు ఆగమాగం అవుతున్నారు. ప్రత్యామ్నాయం వైపు పరుగులు పెడుతున్నారు. వేలాది రూపాయలు వెచ్చించి ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించి పొలాలకు పట్టి
పట్టుపురుగులు ఆకు తింటున్న తీరును పరిశీలిస్తున్న ఈ రైతు పేరు కిషన్రెడ్డి. ఇతడిది రామడుగు మండలం గోపాల్రావుపేట. తనకున్న రెండెకరాల్లో గతంలో అరటి, బొప్పాయి వంటి పంటలు వేశాడు. అధికారుల సూచనల మేరకు ఐదేళ్ల న�
భీంపూర్ మండలం కొత్త పంచాయతీ గుబ్డి గ్రామం. జిల్లా కేంద్రా నికి 50 కిలోమీటర్ల దూరాన తెలంగాణ రాష్ట్ర సరిహద్దున పెన్గంగ ఒడ్డున ఉన్నది ఈ గ్రామం. ఇక్కడ తరాలుగా వ్యవసాయంతో పాటు గొర్రెల పెంపకం వృత్తిగా చేస్తు
లెమన్ గ్రాస్ అంటే నిమ్మగడ్డి. వీటికి నిమ్మచెట్లతో ఎలాంటి సంబంధం లేదు. మంచి సువాసన గల ఈ మొక్కలతో అందం నుంచి ఆరోగ్యం దాకా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని సూప్లు, కూరలు, టీలలో ఉపయోగిస్తుంటారు. ఇవి సన్నగా ఉం
ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు. వ్యవసాయానికి ఉపాధి హామీని అనుసంధానించాలని సీఎం కేసీఆర్ శాసనసభలో చేసిన తీ�
మత్స్యకారుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర సర్కారు చేపడుతున్న ‘నీలి విప్లవం’ సత్ఫలితాలనిస్తున్నది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని 284 జలవన రుల్లో 1.38 కోట్ల పిల్లలను విడుదల చేయగా, ప్రస్తుతం జాలర్లు వేట సాగిస�
రేగడి, ఎర్ర, నల్ల, ఇసుక మట్టి నేలలు అనుకూలమైతే ఒక్కో నేలకు ఒక్కో విధంగా సాగు విధానం, నీటి యాజమాన్య పద్ధతులు ఉంటాయి. పంట చేనులో అడుగుమందు వేసుకొని సాగు మొదలు పెట్టాలి. పిలక వచ్చిన తర్వాత మొక్కకు మొగిళ్లలో సి�
2022, డిసెంబర్ నెల. రాత్రి ఏడుగాక ముందే శిమ్మ శీకటైంది. మబ్బుల కుర్సిన మంచు ఇట్ల ఇంకిపోయిందో లేదో.. మళ్లా సలి షురువైంది. ‘పగటీలి వోయిండు, ఇంకా రాకపాయెనేమె పూజ మీ డాడీ’ అని నా పెద్దబిడ్డను అడుగుతనే ఉన్నా.. ఇంతల ర