రైతులకు కేసీఆర్ సర్కారు అన్ని విధాలుగా అండగా నిలువగా.. కాంగ్రెస్ సర్కారు మాత్రం కన్నీళ్లు తెప్పిస్తుందని.. అందులో భాగంగానే రైతుభరోసాకు మూడు విడుతలు రాంరాం పాడారని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆరోపిం�
జిల్లాకు వ్యవసాయమే ప్రధాన ఆధారంగా ఉన్నందున పంట రుణాల పంపిణీకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని నిజామాబాద్ కలెక్టర్ టి.వినయ్కృష్ణారెడ్డి బ్యాంకర్లకు సూచించారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు తర్వాత రెండో అతిపెద్ద సాగునీటి ప్రాజెక్టు అయిన మండల పరిధిలోని మూసీ రిజర్వాయర్ గరిష్ట నీటిమట్టానికి చేరువగా వచ్చింది.
యూరియా కోసం రైతులకు తిప్పలు తప్పడంలేదు. నిర్మల్ జిల్లా ముథోల్ పీఏసీఎస్కు యూరియా బస్తాలు వచ్చాయని తెలుసుకొన్న రైతులు శుక్రవారం వేకువజామునుంచే కార్యాలయం వద్ద బారులు తీరారు. కొందరు రైతులు గంటల తరబడి న�
ఇల్లెందు పరిసర ప్రాంత రైతులకూ యూరియా కష్టాలు తప్పడం లేదు. యూరియా బస్తాల కోసం కర్షకులు పెద్ద పోరాటమే చేయాల్సి వస్తోంది. ఇల్లెందు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉన్న సొసైటీ గోడౌన్ వద్దకు శుక్రవారం తెల్లవారు�
యూరియా కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. శుక్రవారం సిద్దిపేట జిల్లా రాయపోల్లో యూరియా కోసం రైతులు గంటల తరబడి క్యూలో నిలిచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.
యూరియా కోసం రైతులు అవస్థ పడుతున్నారు. నిత్యం పీఏసీఎస్ల వద్ద పొద్దంతా క్యూలో నిలబడాల్సిన దుస్థితి నెలకొన్నది. అయినప్పటికీ వచ్చిన వారందరికీ యూరియా బస్తాలు అందకపోవడంతో నిరాశతో వెనుదిరగాల్సి వస్తున్నది.
రాష్ట్రంలో సాగేది ప్రజాపాలన కాదని.. ప్రజలను దోచుకునే పాలన అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ధ్వజమెత్తారు. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగరలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ము ఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మ�
నైరుతి రుతుపవనాలు ముందుగా రాష్ట్రంలోకి ప్రవేశించినప్పటికీ ఈ ఏడాది ఆశించిన స్థాయిలో భారీ వర్షాల జాడ కనిపించడం లేదని.. భారీ వర్షాల కోసం మరో రెండు వారాలు ఎదురుచూడాలని అంచనా వేసినట్టు హైదరాబాద్ వాతావరణ కే�
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పేరు తో బిక్కేరు వాగు నుంచి ఇసుకను ట్రాక్టర్లతో తరలిస్తే ఊరుకునేది లేదని, అవసరమైతే ప్రాణ త్యాగానికైనా సిద్ధమని కొండగడప రైతులు ఆందోళన చేపట్టారు. గురువారం మోత్కూరు తాహసీల్ కార్య�
రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని.. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతులను అరిగోస పెడుతున్నదని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు సత్తు వెంకటరమణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
వరుస వర్షాలతో సాగు పనుల్లో నిమగ్నం కావాల్సిన రైతులు యూరియా, డీఏపీల కోసం పరుగులు పెడుతున్నారు. తెల్లవారక ముందే పీఏసీసీఎస్ గోదాముల వద్ద బారులు దీ రుతున్నారు. చివరకు యూరియా దొరుకుతుందో లేదోనని దిగులు చెంద