ఒకేసారి రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ సర్కారు విడుతల వారీగా కూడా పూర్తి స్థాయిలో చేయలేక పోతోంది. మాఫీ జరుగుతుందని ఎదురు చూస్తున్న రైతులకు నిరాశే ఎదురవుతున్నది. దీంతో బ్యాంకుల్లో తీసుకున్న ర�
ఏడాదిలోనే ఉమ్మడి రాష్ట్రం నాటి పరిస్థితులు అప్పులపాలై, సాయం అందక ప్రాణాలు తీసుకున్న రైతులుపదేండ్లపాటు నిబ్బరంగా నిలబడిన తెలంగాణ.. మళ్లీ చావులను కండ్ల చూస్తున్నది.
కొర్రీలు, కోతలతో రైతుభరోసా నిబంధనలు సిద్ధమవుతున్నాయి. పంటలకు పెట్టుబడి సాయం అందించే విషయంలో పలువర్గాలకు కోతలు పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టు సమాచారం.
రైతు రుణమాఫీ కథ ముగిసింది! అంచనాలు తగ్గించి, బ్యాంకులపై నెపం నెట్టిన ప్రభుత్వం లక్షలాది రైతుల బాకీని అలాగే ఉంచింది. తొలుత రూ.31 వేల కోట్లు మాఫీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం.. చివరికి రూ.20 వేల కోట్లతోనే సరిపెట�
గత ఎండాకాలం అనుభవాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం పాఠాలు నేర్చుకోకపోవడంతో అప్పుడే శ్రీశైలం రిజర్వాయర్ ఖాళీ అయింది. నెల రోజుల్లోనే దాదాపు 93 టీఎంసీలు తరిగిపోయాయి.
చివరి విడతగా 3.13 లక్షల మంది రైతులకు రూ.2,747 కోట్ల రుణమాఫీని పూర్తి చేసినట్టు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. దీంతో ఇచ్చిన మాట ప్రకారం రూ.2 లక్షల రుణమాఫీని పూర్తిచేసినట్టు స్పష్టంచేశారు.
ప్రజల ప్రయోజనార్థం భూములు సేకరిస్తే పరిహారం ప్రభుత్వం చెల్లిస్తుందని, అంతే తప్ప పాలమూరు సభలో 10 లక్షలు కాకుంటే 20 లక్షలు నేనిస్తా.. అని రేవంత్రెడ్డి అనడం ఏమిటని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి నిల�
రేవంత్రెడ్డి బై డిఫాల్డ్ ముఖ్యమంత్రి అయ్యాడని, రెండురోజుల క్రితం మహబూబ్నగర్ సమావేశంలో ఫ్రస్ట్రేషన్, పరేషాన్లో ఏమేమో మాట్లాడారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ఎద్దేవా చే�
కాంగ్రెస్ ఏడాది పాలనలో సాగు ఆగమైంది.. రైతుల బతుకు దుర్భరమైంది. విత్తనాలు, ఎరువుల కొనుగోలు దగ్గర్నుంచి పంట అమ్మకం వరకు అడుగడుగునా అన్నదాతలు తీవ్ర అవస్థలు పడుతూనే ఉన్నారు.
Congress | ఏడాది క్రితం వరకు తెలంగాణ రాష్ట్రం రైతులకు స్వర్గధామం. ఎరువులు, విత్తనాలు దొరుకతయో లేదో అనే టెన్షన్ లేదు. పంట పెట్టుబడికి పైసలెట్లా అనే ఆందోళన లేదు. పండించిన పంట అమ్ముడుపోతదో లేదో అనే చింతలేదు.
రుణమాఫీ కాని రైతులు వినూత్న నిరసన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ శనివారం రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల కేంద్రంలో రుణమాఫీ దక్కని రైతులు బీఆర్ఎస్ నాయకులతో కలిసి సెల్ఫ�
మన దేశంలో ఎక్కువమంది ప్రజలు వ్యవసాయ రంగంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. అందుకే, రైతులు బాగుంటే అందరూ బాగున్నట్టేనని పరిగణిస్తాం. పారిశ్రామిక అభివృద్ధి కూడా సాగు పురోగతిపైనే ఆధారపడి ఉంటుంది. ఎన్నికల జయాపజ�
జిల్లావ్యాప్తంగా 3.25 లక్షలకు పైగా రైతులు ఉండగా, వీరిలో సుమారు 30 వేల నుంచి 40వేల మంది కౌలు రైతులు ఉన్నారు. పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు కౌలు రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇటు కౌలు డబ్బులు చెల్లించ�