రుణమాఫీ కోసం రైతులు నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్లోని వ్యవసాయ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. కొల్లాపూర్కు చెందిన రైతు బెమిని కురుమయ్య స్థానిక సహకార బ్యాంకులో గతంలో రూ.1.10 లక్షల రుణం తీసుకున్నాడు.
రుణమాఫీ పూర్తయ్యిందన్న సీఎం రేవంత్రెడ్డి ప్రకటనపై రైతులు మండిపడుతున్నారు. తాము అధికారంలోకి వస్తే రూ. 2 లక్షల లోపు రుణాన్ని ఒకేసారి మాఫీ చేస్తామని నమ్మించి.. చివరికి నట్టేట ముంచాడని ఆగ్రహం వ్యక్తం చేస్త�
ఎన్నికల ముందు కాంగ్రెస్ హామీ ఇచ్చిన మేరకు కౌలు రైతులకు రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని వక్తలు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. కౌలు రైతుల కోసం ఇచ్చిన ఇతర హామీలన్నింటినీ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని క
58 ఏండ్ల సమైక్య పాలనలో తెలంగాణ తీవ్ర వివక్షకు గురైంది. ప్రజల జీవనాధారమైన వ్యవసాయం కునారిల్లింది. ఎవుసానికి అవసరమైన సాగునీరు, కరెంటు లేక, చెరువులు మరమ్మతులకు నోచుకోక రైతులు ఉరితాళ్లకు వేలాడారు. మొత్తంగా వల
కేంద్రంలోని బీజేపీ పాలనలో రైతుల బతుకులు దిగజారాయని తెలంగాణ రైతు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీహరిరావు ఒక ప్రకటనలో విమర్శించారు పందేండ్ల పాలనలో ఒరిగిందేమీ లేదని పేర్కొన్నారు.
జిల్లాలో గత రెండు, మూడు రోజులుగా వాతావరణంలో ఏర్పడిన మార్పుతో పత్తి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతున్నది. ముసురు కురువడం వల్ల చేనుపై ఉన్న పత్తి నల్లబారుతున్నది. మరికొన్ని గ్రామాల్లో మోస్తరు వర్షం కురువడం�
సిద్దిపేట జిల్లా రైతుల ప్రయోజనాల దృష్ట్యా నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు బుధవారం లేఖ రాశా రు.
అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ నాయకులు రైతులను నట్టేట ముంచారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా పంట రుణాలు తీసుకున్న రైతులు 1,85,750 మంది ఉండగా.. కేవలం 64,187 మందిక�
సీఎం రేవంత్రెడ్డి సాబ్ ఎన్నికల ముందు ఏం చెప్పారు... ప్రతి రైతుకూ రూ.రెండు లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పితివి.. ఇప్పుడేమో ఏవేవో కొర్రీలు పెట్టి పంట రుణమాఫీ చేయకపోతివి.. రోజూ బ్యాంకుల చుట్టూ, వ్యవసాయ అధికార
నాలుగో విడుత రుణమాఫీతో వంద శాతం రుణమాఫీ పూర్తయిందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించగా, నేటికీ మాఫీకి నోచని రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు. సూర్యాపేట జిల్లాలో ఇంకా లక్ష మందికిపైనే రుణమాఫీ కావాల్సి
రూ. రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామంటూ చెప్పుకొచ్చిన సర్కారు.. చివరకు అనేక మంది కర్షకులకు రిక్త‘హస్తం’చూపించింది. రేషన్ కార్డులు లేవని.. రుణం ఎక్కువ ఉందని.. ఇలా ఏవేవో కారణాలు చెప్పి.. సర్వే చేపట్టి కాలయాప�
అదిగో.. ఇదిగో అంటూ నాలుగో విడుతల వరకూ నెట్టుకు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పటికీ సంపూర్ణంగా రుణమాఫీ చేసేందుకు మనస్సు రాలేదు. ఆగస్టు 15 వరకు మూడు విడుతలుగా రుణమాఫీ చేయగా, అప్పటికీ ఉమ్మడి నల్లగొండ జి�