సోయా రైతులు రోడ్డెక్కారు. ఐదు రోజుల క్రితం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రంలో సోయా పంటను కొనుగోలు చేసి, ఐదు రోజుల తర్వా త నాణ్యత లేదంటూ పంటను తిరిగి పంపించారు. దీంతో ఆగ్రహించిన రైతులు ఆదివారం రోడ్డుపై బైఠా
జిల్లాలో పత్తి రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. పత్తి విక్రయించే సమయంలో ఏదో ఒక కొర్రీ పెట్టి రైతులను ఇబ్బంది పెట్టిన సీసీఐ(కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) డబ్బుల చెల్లింపుల్లోనూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్�
Telangana | కేసీఆర్ ప్రభుత్వంలో పండుగలా సాగు చేసుకున్న రైతు.. కాంగ్రెస్ ఏడాది పాలనలో అరిగోస పడుతున్నడు. ఇప్పటికే 60 శాతానికి పైగా రైతులు రుణమాఫీ కాక, రైతుబంధు రాక ఆగమవుతుండగా, సర్కారు మరో భారం మోపుతున్నది.
పంజాబ్, హర్యానా రాష్ర్టాల సరిహద్దుల్లోని శంభూ పాయింట్ వద్ద హర్యానా భద్రతా సిబ్బంది శనివారం రైతుల పాదయాత్రపై బాష్పవాయు గోళాలు ప్రయోగించాలి. దీంతో కొందరు రైతులు గాయపడ్డారు.
Lagacharla | నెలరోజులుగా కడుపుకు అన్నం లేదు.. కంటికి నిద్ర లేదు.. ఊళ్లె మగపురుగు అనేదే లేకుండపోయింది.. చిన్నపిల్లలతోనే కాలం గడుపుతున్నం.. మా వాళ్లు జైళ్ల ఏమి తిన్నరో, ఎలా ఉన్నారో? ఒంట్ల బాగలేకుంటే ఎవలు జూస్తురు? ఇంటి
మంజీరా నది తీరాన సిద్ధాపూర్ ఇసుక క్వారీలు రైతాంగం పాలిట శాపంగా మారాయి. క్వారీల నుంచి ఇసుక లోడ్తో వచ్చే టిప్పర్లు, ట్రాక్టర్లతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సిద్ధాపూర్ వద్ద స్థానిక అవసరాల కోసం ప
సాగునీటి ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసి రైతులకు న్యాయం చేయాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఎలాంటి బేషజాలకు పోకుండా మేడిగడ్డ వద్ద మరమ్మతులు చేపట్టి, కా�
ఆదిలాబాద్ జిల్లాలో సోయాబీన్ పంట కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. నాఫెడ్ కోటా పూర్తయినందున జిల్లాలోని వివిధ మార్కెట్యార్డుల్లో వారం రోజుల నుంచి పంట కొనుగోళ్లు జరగడం లేదు.
కరీంనగర్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ముగింపు దశకు చేరుకున్నా, కొనుగోళ్లు 58 శాతానికి మించలేదు. ఈ వానకాలం సీజన్లో సుమారు 4 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించాలని అంచనా వేసినా.. ఇప్పటి వరకు కొన్నది 2.31 మెట్రిక్
రైతులు కష్టపడి పండించిన ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట్ర సర్కార్ బాగా నిర్లక్ష్యం చేస్తున్నది. రైతు భరోసా ఇవ్వకుండా.. అర్హులందరికీ రుణమాఫీ చేయకుండా అన్నదాతలను చిన్నచూపు చూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ�
రైతులకు రుణమాఫీ చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సీఎం రేవంత్రెడ్డి మాటలకు చేతలకు పొంతన లేదని విమర్శించారు.