Bellampally | పంటల సాగులో నాణ్యమైన విత్తనం పాత్రను గుర్తించి నాణ్యమైన విత్తనం - రైతన్నకు నేస్తం అనే వినూత్న కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం కో ఆర్డినేటర్ కోట హరికృష్ణ తెలిపారు.
Jeelugu Seeds | చిలిపిచెడ్ మండలంలో రైతులు ఎవరు లేరా..? ఉంటే ఎందుకు జీలుగు విత్తనాలు అందించడం లేదు అని రైతులు ఏఈవోను రైతు వేదికలో నిలదీసారు. అయిన ఏఈవో ఇంకా మూడు లేదా నాలుగు రోజుల్లో మండలంకు జీలుగు విత్తనాలు వస్తాయన�
రేవంత్రెడ్డి సర్కార్లో అన్నదాతలకు అన్ని విధాల మోసం జరుగుతుందని బీఆర్ఎస్ కడ్తాల్ మండల ప్రధాన కార్యదర్శి చేగూరి మహేశ్ మండిపడ్డారు. ఆదివారం మండల కేంద్రంలో ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. అధికార�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కాపు కాస్తడనుకున్నాం... కానీ మమ్మల్ని కాష్టంలో పెట్టే పరిస్థితి తీసుకువస్తున్నడు. తమ ఊరిప్రక్కనే ఉన్న నాయకుడిని ముఖ్యమంత్రిగా గెలిపిస్తే కష్టాల నుంచి బయట పడేస్తడనుకున్నం.
రిజర్వాయర్ వద్దు.. మాకు పొలాలే కావాలంటూ శనివారం మాడ్గుల మండలంలోని ఇర్విన్ గ్రామ రైతులు కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. తాతల కాలం నుంచి ఆ భూముల్లో వ్యవసాయం చేసుకుని జీవిస్తున్నామని ..రిజర్వాయర్ �
సామాన్య ప్రజలు తాసీల్దార్ కార్యాలయం మెట్లు ఎక్కాలంటేనే వణికిపోతున్నారు. ఏ పనికైనా పచ్చనోటు చూపితేనే పనిచేసే పరిస్థితి దాపురించడంతో బలహిన వర్గాలు, రైతులు కార్యాలయం చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్�
భూసంబంధిత సమస్యలపై రైతులు, ప్రజల దరఖాస్తులు స్వీకరించేందుకు వీలుగా జూన్ 3వ తేదీ నుంచి గ్రామాల వారీగా చేపట్టనున్న రెవెన్యూ సదస్సులను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు సూచించార�
వర్షాలకు తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తామని, రైతులు ఆందోళన చెందవద్దని జిల్లా ఇన్చార్జి మంత్రి కొండా సురేఖ తెలిపారు. శనివారం సంగారెడ్డిలోని కలెక్టరేట్లో ఉమ్మడి మెదక్ జిల్లా కలెక్టర్లు, జిల్లా అధికారుల
Farmers Protest | కర్ణాటక ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు నిరసన చేపట్టారు. హేమావతి ఎక్స్ప్రెస్ లింక్ కెనాల్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆందోళన చెపట్టారు. బీజేపీ ఎమ్మెల్యేలతో పాటు పలు మఠాలకు చెందిన వారు ఈ నిరసనలో ప
ICAR scientists | వికసిత కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా వివిధ ఐసీఏఆర్ శాస్త్రవేత్తలు సిద్దిపేట జిల్లాలోని రాయపోల్ తిమ్మకపల్లి గ్రామాల్లో శనివారం పర్యటించి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు.
: సన్నరకం ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే మద్దతు ధరతోపాటు అదనంగా క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు, ఇప్పుడు ఆ విషయాన్ని మరచిపోయింది.
ఆదిలాబాద్ జిల్లాలో జొన్న కొ నుగోళ్లు నేటి(శనివారం)తో ముగియనున్నాయి. మార్కెట్లో కొనుగోలు చేసిన సంచుల రవాణాలో జాప్యం, గన్నీ బ్యా గుల కొరత, వర్షాల కారణంగా పలుమా ర్లు కొనుగోళ్లలో అంతరాయం కలిగింది.
ఒక వైపు వానకాలం సీజన్ సమీపిస్తుండడం, మరోవైపు ముందస్తు వర్షాలు కురుస్తుండడంతో రైతులు పొలం పను ల్లో బిజీబిజీగా ఉన్నారు. ముఖ్యంగా పంటల కోసం విత్తనాలు, ఎరువులు సిద్ధం చేసుకునేందుకు ఎరువులు, విత్తనాల దుకాణా