కాంగ్రెస్ పాలనతో అన్నతలకు విత్తనాల బాధ తప్పడం లేదు. ప్రభుత్వం అలసత్వం, అధికారుల్లో సన్నదత లేకపోవడంతో తొలకరి కురిసినా విత్తనాలు అందుబాటులో లేకపోవడంతో రైతులు తిప్పలు పడుతున్నారు. రోజూ తెల్లారకముందే వ్య
కాళ్లు మొకుతా బాంచెన్.. మా వడ్లను కొనండి’ అంటూ మహిళా రైతులు తహసీల్దార్ కాళ్లపై పడి విలపించిన ఘటన మహబూబాద్ జిల్లా నర్సింహులపేట మండ లం కేంద్రంలో చోటుచేసుకున్నది.
‘రైతుబంధు కింద బీఆర్ఎస్ ప్రభుత్వం ఎకరానికి రూ.10 వేలు మాత్రమే ఇస్తోంది. కానీ.. మేం అధికారంలోకి రాగానే రైతుభరోసా పేరిట ఎకరానికి రూ.15 వేలు ఇస్తాం.’ అంటూ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆర్భాటంగా హామీ ఇచ్చిన కాంగ�
రైతులు కన్నెర్ర జేశారు. సన్నపు వడ్ల కొనుగోళ్లలో అధికారుల నిర్లక్ష్యంపై భగ్గుమన్నారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వెంకట్రావుపేట రైతులు రోడ్డెక్కారు. వడ్లు కొనకపోతే చావే శరణ్యం అంటూ
ప్రతి సంవత్సరం ఖరీఫ్ సీజన్ వచ్చిందంటే చాలు నకిలీ విత్తనాలతో రైతులు కుదేలవుతున్నారు. వ్యవసాయశాఖ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడంతో విక్రయదారులు నకిలీ, నాసిరకం విత్తనాలను రైతులకు అంటగడుతున్నారు.
నెలన్నర దాటినా ధాన్యం కాంటా పెట్టడం లేదంటూ రైతులు ఆందోళనకు దిగారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం కుమ్మరికుంట్ల వద్ద సూర్యాపే ట-దంతాలపల్లి రోడ్డుపై మొలకెత్తిన వడ్ల బస్తాలతో రైతులు బుధవారం బైఠాయిం
నెలలు గడుస్తున్నా ధాన్యాన్ని కాంటా వేయడం లేదని, వర్షానికి ధాన్యం మొలకెత్తిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు బుధవారం సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం బొల్లంపల్లిలో 356వ జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు.
నారాయణపేట - కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్లో భూములు కోల్పోతున్నవారంతా చిన్న, సన్నకారు రైతులం. మా తాత ముత్తాతలు, తండ్రుల కాలం నుంచి వ్యవసాయాన్ని నమ్ముకుని బతుకుతున్నాం.
రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యం వర్షానికి తడిసి మొలకలు రాగా.. కొనుగోలు చేయకపోవడంతో రైతులు రోడ్డెక్కిన ఘటన బుధవారం దోమ మండల పరిధిలోని అయినాపూర్ గ్రామంలో నెలకొన్నది. అయినాపూర్ గ్రామ పెద్ద చెర
మిల్లర్ ధాన్యం మిల్లులో దింపుకోవడం లేదంటూ గట్టు మండలం తప్పెట్లమొర్సు గ్రామానికి చెందిన రైతు ధాన్యం ట్రాక్టర్తో వచ్చి కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశాడు. వివరాల్లోకి వెళితే గట్టు మండలం తప్పెట్లమొ�
రైతులకు కావాల్సిన ఎరువులు,విత్తనాలు అందుబాటులో ఉన్నాయని మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్ పేర్కొన్నారు. మెదక్ జిల్లా చేగుంటలోని శ్రీనివాస ఫర్టిలైజర్ షాపును బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.