Potholes | మెయిన్ రోడ్డు గుంతలమయం కావడంతో అందులో వర్షపు నీరు చేరి రాకపోకలకు తీవ్ర ఆటంకం కలుగుతుందని రైతులు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి రోడ్డు మరమత్తులు చేపట్టాలని
డిజిటల్ పట్టా పాస్ బుక్ కలిగిన ప్రతీ రైతు కూడా ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి చిందం శ్రీకాంత్ తెలిపారు. బేగంపేట గ్రామంలో ఫార్మా రిజిస్ట్రేషన్ చేసే విధానాన్ని ఆయన బుధవారం పర�
ప్రభుత్వం సన్న వడ్లకు అందించే బొనస్ దేవుడెరుగు కానీ సెంటర్లో ఉన్న వడ్లు కొనుగోలు చేయాలని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వడ్లు కోనుగోలు చేయక పోతే పురుగుల మందే శరణ్యం అంటూ రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహిం
45 ఏండ్ల నుంచి పోడు భూముల్లో సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, మా భూములను లాక్కోవద్దని రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఇటిక్యాల గ్రామ శివారులో దాదాపు 78 ఎకరాల్లో ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన 45 మంది �
ఈ యాసంగిలో వరి పంట దిగుబడి ఆశాజనకంగా ఉన్నా.. ప్రభుత్వ నిర్లక్ష్యంతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన అరకొర కొనుగోలు కేంద్రాలు సక్రమంగా కొనసాగడం లేదు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై విత్తన భారం మోపి, ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టింది. రైతు ప్రభుత్వమని చెప్పుకుంటున్న సర్కార్.. అన్నదాతను అదనుచూసి దెబ్బకొడుతున్నది. ఇప్పటికే పథకాల అమలులో అనేక కొర్రీలు పెడుత�
మండలంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు శేరిగడ్డతండా, జీడిగడ్డతండా, గురుదొట్ల్ల, నాగారం, నాగసముందర్, మోమిన్కలాన్, గట్టేపల్లి, రాంపూర్తండా తదితర గ్రామా ల్లోని కొనుగోలు కేంద్రాల వద్ద ఉంచిన
ధాన్యం కొనుగోలు విషయంలో అన్యాయం చేస్తే సహించేంది లేదని రైతన్నలు హెచ్చరించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మూడుచింతలపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రంలో నిర్వాహకులు ధాన్యం కొనుగోలు చేయకపోవడంపై అన్నదాతల�
కొనుగోళ్లలో వేగం పెంచాలని, తడిసిన ధాన్యాన్ని కొనాలని డిమాండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో రైతులు రోడ్డెక్కితే పోలీసులు దౌర్జన్యానికి దిగారు. వారిని ఈడ్చుకెళ్లి అరెస్ట్చేశారు. సోమవారం రైతులు �
కొనుగోలు కేంద్రాల్లో కాంటా పెట్టడం లేదంటూ అధికారుల తీరుపై రైతులు మండిపడుతున్నారు. అకాల వర్షాలకు వడ్లు తడిసి మొలకలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జీలుగ విత్తనాల కోసం రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. వారం రోజుల్లో వానకాలం సీజన్ ప్రారంభం కానుండగా ఆలస్యంగా విత్తనాల పంపిణీకి అధికారులు శ్రీకారం చుట్టారు. విత్తనాల కోసం కొన్నేండ్లుగా కనబడకుండా పోయిన పా�
కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులు వరిగోస పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారుల నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారింది. ధాన్యం కొనగోళ్ల విషయంలో కన్న కష్టాలు పడుతున్నారు.
రాష్ట్రంలో ప్రజా పాలన నడుస్తున్నదా..లేక రౌడీ పాలన నడుస్తున్నదా? అని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ప్రశ్నించారు. సిరిసిల్ల క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ గూండాల దాడిని ఆయన సోమవార�