రైతు సమస్యల పరిష్కారాన్ని కోరుతూ వచ్చే నెల 16న భారత్ బంద్ చేపట్టనున్నట్టు భారతీయ కిసాన్ యూనియన్ అధికార ప్రతినిధి రాకేశ్ టికాయిత్ చెప్పారు. బుధవారం ఆయన ముజాఫర్నగర్లో విలేకరులతో మాట్లాడుతూ ‘పంటల�
వానకాలంలో సాగు చేసిన వరి పంట మొన్నటి వరకు మురిపించింది. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ప్రస్తుతం ఎండలు దంచికొడుతుండడంతో వాతావరణంలో మార్పులతో వరి రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయి.
రచనా దవే.. అచ్చమైన బెంగాలీ అమ్మాయి. కోల్కతాలో పుట్టిపెరిగారు. పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూయార్క్ యూనివర్సిటీలో చదువుకున్నారు. ముంబైలోని భాభా అణుపరిశోధన కేంద్రంలో సైంటిస్ట్గా పనిచేశారు. స
రాష్ట్రవ్యాప్తంగా సక్రమంగా సాగుతున్న ధాన్యం కొనుగోళ్ల అంశాన్ని రాజకీయం చేసేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ నాయకులకు పౌర సరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ గట్టి కౌంటర్ ఇచ్చారు. ధాన్యం కొనుగోలు అంశంపై మం�
మహారాష్ట్ర రైతన్న మళ్లీ సమరశంఖం పూరించాడు. బీజేపీ ప్రభుత్వాన్ని నమ్మి పదేపదే మోసపోతున్న అన్నదాత.. ఈసారి మాత్రం డిమాండ్ల సాధనకోసం చివరి రక్తపుబొట్టు వరకు పోరాడుతానని ప్రతిన బూనాడు. నెలన్నర క్రితం ప్రభుత�
ప్రస్తుతం వేసవికాలంలో పశువులకు మేత దొరకక రైతులు ఇబ్బందులు పడకుండా పశుగ్రాసం కొరతను అధిగమించేందుకు ముందస్తు జాగ్రత్తలు పాటిస్తే మేలు. ఇలాంటి సమయంలో బోరుబావుల వద్ద నీటి వసతి ఉన్నవారు తమకున్న భూమిలో కొంత
Farmers march | మహారాష్ట్ర (Maharastra) రైతులు (Farmers) తమ సమస్యల పరిష్కారం కోసం కదం తొక్కారు. నాసిక్ నుంచి ముంబై వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. సీపీఎం ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో వేలాది మంది రైతులు పాల్గొన్నారు.
అమరావతి : తెలుగుజాతి ఔనత్యాన్ని పెంపొందించడానికి శాయశక్తులా కృషి చేస్తానని, తెలుగువారి గౌరవానికి భంగం వాటిల్ల కుండా పనిచేస్తానని భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ పేర్కొన్నారు . సీజేఐగా బాధ్యతలు తీసుక�