కంపెనీల ఏర్పాటుకు పంటలు పండించే రైతుల భూములను తీసుకోవద్దని చట్టంలో స్పష్టంగా ఉన్నదని తెలంగాణ రైతు సంక్షేమ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, విశ్రాంత న్యాయమూర్తి బీ చంద్రకుమార్ పేర్కొన్నారు.
ఒక నగరాన్ని ఏర్పాటు చేయాలంటే దానికి భూసేకరణ చేయాలి. ఏయే సర్వేనంబర్లలో ఏర్పాటు చేస్తున్నారో రికార్డులు రూపొందించాలి. కనీసం ముసాయిదా మాస్టర్ప్లాన్ అయినా తయారు చేయాలి.
కొడంగల్ గిరిజన రైతుల భూములు లాక్కోవడం దుర్మార్గమైన చర్య అని సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు సంజీవ్నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఫార్మా కంపెనీల కోసం ముచ్చర్లలో 12 వేల ఎకరాల భూము లు ఉండగా, మళ
ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఇథనాల్ ఫ్యాక్టరీ అనుమతుల పై రైతులకు అండగా బీఆర్ఎస్ పోరాటం చే స్తుందని, పచ్చని భూములను ఎడారులుగా మార్చే ఫ్యాక్టరీ అనుమతులపై అసెంబ్లీలో నిలదీస్తానని అలంపూర్ ఎమ్మెల్యే విజ�
సీతారామ ప్రాజెక్టు కాలువ నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోతున్న రైతులకు ఎకరానికి రూ.20 లక్షలు నష్టపరిహారం ఇవ్వకుంటే, కాలువ పనులను ఎట్టిపరిస్థితుల్లోనూ జరగనివ్వమని భూనిర్వాసిత రైతులు హెచ్చరించారు. జూలూరు
రైతుల భూ సమస్యలు త్వరగా పరిష్కరించాలని సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులకు సూచించారు. బుధవారం మునిపల్లిలోని తహసీల్ కార్యాల యం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఆదర్శ పాఠశాలతోపాటు బుధేరా మహిళా డిగ�
నిమ్జ్ ప్రాజెక్టుకు స్వచ్ఛందంగా భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకు వస్తే త్వరలోనే పరిహారా న్ని అందించేలా చర్యలు తీసుకుంటామని జహీరాబాద్ నిమ్జ్ ప్రాజెక్టు డిప్యూటీ కలెక్టర్ రవీందర్రెడ్డి అన్నారు.
తెలంగాణలో 80వేల ఎకరాల రైతులభూములు వక్ఫ్ బోర్డు పేరున నమోదు అయ్యాయని మహబూబ్నగర్ ఎంపీ, వక్ఫ్ సవరణ చట్టం జేపీసీ సభ్యురాలు డీకే అరుణ అన్నారు. రైతు హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో బుధవా రం జహీరాబాద్లోని ఎన్
అవసరమైతే ప్రాణాలు ఇస్తాం.. కానీ భూములు మాత్రం ఇవ్వమని న్యాల్కల్ మండలం డప్పూర్, మాల్గి, వడ్డీ గ్రామాల రైతులు పెద్దఎత్తున నినదించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని న్యాల్కల్ మండలంలో ర�
‘మాకు నష్టపరిహా రం వద్దు..భూమికి బదులు భూమే ఇవ్వా లి...చావడానికైనా సిద్ధం..భూములు మా త్రం ఇవ్వం’ అంటూ రీజినల్ రింగ్రోడ్డు ని ర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు అధికారులకు తేల్చిచెప్పారు.
కోట అభివృద్ధికి భూమిని సేకరించి రైతులకు డబ్బులు ముట్టజెప్పి ఏళ్లు గడుస్తున్నా రికార్డుల్లో మాత్రం పేర్లు మార్చడం లేదు. ఫలితంగా ఈ భూములకు రైతుబంధు పడుతుండగా, మరి కొంతమంది పంటరుణాలు పొందారు.
జాతీయ రహదారి-565 విస్తరణలో భాగంగా ఫీల్డ్ ఎంక్వైరీ లేకుండా పేపర్ ద్వారా రూపొందించిన మూడో అలైన్మెంట్తో మూడు వేల మందికి అన్యాయం జరుగుతుందని నేషనల్ హైవేలో ప్లాట్లు, ఇండ్లు కోల్పోతున్న బాధితులు ఆవేదన వ్�
తను సాగుచేస్తున్న వ్యవసాయ భూమిలో వేసిన మక్కజొన్న విత్తనాలు మొలకెత్తలేదని ఓ కౌలు రైతు ఆవేదనతో సోషల్ మీడియాలో పెట్టిన వీడియో వైరల్గా మారింది. వివరాల్లోకి వెళితే..