తీసుకున్న రుణం చెల్లించలేదని రైతు భూమిలో ఫ్లెక్సీ కట్టిన నిజామాబాద్ డీసీసీబీ అధికారుల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ఈ వ్యవహారంపై వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరా తీశారు.
రైతుభూమిలో ఎర్రజెండాలు..! అయితే వీటిని పాతింది ప్రభుత్వమే. పంట రుణాల వసూలుకు కర్కశంగా వ్యవహరిస్తున్న బ్యాంకర్లు.. రైతులను దారుణంగా అవమానిస్తున్నారు. తాజాగా ఓ రైతు అప్పు చెల్లించలేదని అతడి భూమిలో సహకార బ్�
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని రాళ్లకత్వలో సర్వేనంబర్ 286లో ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో కొందరు రైతులకు అసైన్డ్ భూము లు ఉన్నాయి. గతంలో కంకర క్రషర్కు కేటాయించారు. ప్రస్తుతం అక్కడ క్రషర్ నడవడం లేదు.
ఎంతోమంది పేదలు ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములవి. పోడు చేసుకున్నందుకుగాను నాటి ప్రభుత్వం వాటిపై హక్కులు కల్పించి అసైన్డ్ చేసింది. దీంతో ఆ భూములను వారు, వారి వారసులు కాలక్రమేణా వారి తాతల కాలం నుంచ�
రైతుల భూములకు సంబంధించి ధరణి స్పెషల్ డ్రైవ్ ఈ నెల ఒకటి నుంచి తొమ్మిదో తేదీ వరకు కొనసాగు తుందని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన సంబంధిత శాఖల అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్�
దుద్యాల మండలంలో ఫార్మా విలేజ్ ఏర్పాటు కోసం సాగు చేసుకుంటున్న భూములను ప్రభుత్వానికి ఇచ్చేది లేదని లగచెర్ల, హకీంపేట, పోలేపల్లి గ్రామాలకు చెందిన రైతులు స్పష్టం చేశారు.
ఫార్మాసిటీని ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేయాలని నిర్ణయించడం దారుణమని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని కాలుష్యరహిత ఫార్మాసిట�
మొన్నటిదాకా తన పేరు మీదనే ఉన్న నాలుగైదు గుంటలో... ఎకరం భూమో... రాత్రికి రాత్రి ఆర్ఓఆర్ల వేరే వాళ్ల పేరు మీదకు మారడంతో రైతు పడిన అవస్థ ఇది. చేలల్లో ఉండాల్సిన రైతులు నెలలు... సంవత్సరాల తరబడి కచ్చీరు ముందు కాలం