జలకళను సంతరించుకున్న జాలిముడి ప్రాజెక్టు ఎడమ కాల్వ పరిధిలోని రైతుల పంట భూములకు నీరందని పరిస్థితి నెలకొన్నది. నిత్యం నీటితో తొణికిసలాడుతున్న ప్రాజెక్టు కింద అధికారుల నిర్లక్ష్యంతో మోటర్ల సాయంతో పంట భూ�
పాకాల ఆయకట్టు పరిధిలో యాసంగి పంటకు పూర్తిస్థాయిలో సాగునీరు అందిస్తామని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మండలకేంద్రంలోని రైతు వేదికలో అధికారులు, రైతులతో కలిసి తైబందీ ఖరారు చేశార
గత15 రోజుల నుంచి ఒక్క గింజా కొనలేదని, కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల ఓట్లు కావాలే తప్ప వడ్లు కొనుడు వద్దా అని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ప్రశ్నించారు. సోమవారం కమలాపూర్ మార్కెట్లో విలేకరు
రైతుల పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించాలని, సీసీఐ నేరుగా రైతుల వద్ద నుంచే పత్తి కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సీసీఐ(ఎంఎల్) మాస్లైన్ పార్టీ అనుబంధ అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం(ఏఐపీకేఎస్) ఆధ్వ�
గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులను ఈ ఏడాది కష్టనష్టాలు వెంటాడాయి. ఇప్పటికే ప్రకృతి వైపరీత్యాలతో కుదేలైన అన్నదాతలను కొత్తగా వచ్చిన ప్రభుత్వమూ మరింత కుంగదీసింది. గత కేసీఆర్ ప్రభుత్వం క�
మాకు వ్యవసాయమే జీవనాధా రం. ఏడాదికి రెండు, మూడు పంటలు పండే భూములను ఫార్మాసిటీ కోసం తీసుకుంటే ఎలా బతకాలని సం గారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని డప్పూర్, మల్గి, వడ్డి గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున
హుస్నాబాద్ వ్యవసాయ డివిజన్ పరిధిలోని హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ, బెజ్జంకి మండలాల్లో మొత్తం 54,739 మంది రైతులు ఉండగా, ఇందులో కేవలం 10,359 మంది రైతులకు మాత్రమే మొదటి విడత రుణమాఫీ దక్కిం ది.
గజ్వేల్, ములుగు వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలోని గజ్వేల్, రాయపోల్, కొండపాక, ములుగు, వర్గల్, మర్కూక్, జగదేవ్పూర్ మండలాల్లో అధికారులు విడుదల చేసిన జాబితా ప్రకారం పరిశీలిస్తే గజ్వేల్ మండలంలో 2826, కొండప�
రాష్ట్రంలో రైతులకు వచ్చిన కరువు కాలం తెచ్చింది కాదని..కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ళ సబితాఇంద్రారెడ్డి అన్నారు. ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్త�
తెలంగాణ తొలి సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని క్రాసింగ్ వద్ద ఎండిన పంటలను శుక్రవారం పరిశీలించనున్నారు. నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు పెద్దఎత్
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలంలోని గురువన్నపేటలో పదేండ్లలో ఎప్పుడూ లేనివిధంగా నీళ్ల కష్టాలు మొదలయ్యాయి. పక్కనే కూతవేటు దూరంలో తపాస్పల్లి రిజర్వాయర్ ఉన్నా గురువన్నపేట రైతుల పంటలు మాత్రం ఎండిపోయ
ఆరుగాలం కష్టించి పనిచేసే రై తులు ఏటా ఏదో ఒకరూపంలో పంటలను నష్టపోతూ నే ఉన్నారు. ఉంటే అతివృష్టి, లేదా అనావృష్టి ఈ రెం డింటికీ మధ్య రైతులు నలిగిపోతున్నారు. వ్యవసాయా న్నే నమ్ముకొని జీవనం సాగించే రైతులకు పంట మం�
గతేడాది మాదిరి ఈ ఏడాది యాసంగిలో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పం టలు సాగు చేసుకోవచ్చన్న రైతుల ఆశలు ఆవిరవుతున్నాయి. వేసవి ఆరంభంలోనే భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో పంట పొలాలకు సాగునీరు లేక బీటలు బారుతున్నాయ
ఆరుగాలం కష్టపడి పండించుకున్న పంటలు చేతికందే సమయంలో సాగునీరు లేకపోయింది. దీంతో చేసేది లేక రైతు లు పంటలను బీళ్లు పెట్టడం.. పశువులకు వదిలేయడం చేస్తున్నారు. మక్తల్కు చెందిన రైతు లక్ష్మీకాంత్రెడ్డి యాసంగి�