మల్లమ్మకుంట రిజర్వాయర్ చేపడితే తాము భూములు కో ల్పోయి నిర్వాసితులుగా మారే అవకాశం ఉందని మల్లమ్మ కుంట రిజర్వాయర్ను ర ద్దు చేయాలని నాగర్కర్నూల్ పార్లమెంట్ స భ్యుడు మల్లురవిని రైతులు వినతిపత్రం అందజే�
మాగనూ ర్, కృష్ణ ఉమ్మడి మండలాల్లో ఏ ర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు గన్నీ బ్యాగుల కొరత ఏర్పడింది. దీంతో కొనుగోలు కేం ద్రాలకు ధాన్యం తీసుకొచ్చిన వారికి పడిగాపులు తప్పడం లేదని రైతులు ఆవేదన వ్య క్తం చేస్తు�
“వెల్దండ మండలం కొట్ర రెవెన్యూ గ్రామ సరిహద్దులోని శ్రేయకు రెండెకరాల భూమి ఉన్నది. ప్రభుత్వం
నాలుగు ఎకరాల వరకు రైతు భరోసా డబ్బులను రైతు ఖాతాలలో జమ చేశామని ప్రకటనల నేపథ్యంలో
తనకు బ్యాంకు నుంచి మెసేజ్ రాలే�
కామారెడ్డి మం డలం శాబ్దిపూర్ గ్రామంలో తూకంలో మోసం చేస్తున్నారని ఆరోపిస్తూ రైతులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. శాబ్దిపూర్ గ్రామంలో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో బస్తాకు రె�
కాంగ్రెస్ పాలనలో రైతులు దగా పడుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట విక్రయంలో కొర్రీలు పెడుతుండడంతో మోసపోతున్నారు. యాసంగి ధాన్యం విక్రయించేందుకు నానా పాట్లు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో లెక్క
ఉమ్మడి జిల్లాలో శుక్రవారం అకాల వర్షంతోపాటు ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. దీంతో పలు గ్రామాల్లో చెట్లు నేలకొరిగాయి. కొన్నిచోట్ల విద్యుత్ స్తంభాలపై చెట్లు కూలడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింద�
రోజులు గడుస్తున్నా ధాన్యాన్ని కాంటా చేయడంలేదంటూ మండలంలోని కొత్తపల్లి విండో పరిధిలోని లింగాపూర్, గన్నారం రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. పెద్ద రైతులకే కాంటా చేస్తూ, విండో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవరిస్�
ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ రైతులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. మండలంలోని లక్ష్మాపూర్ సొసైటీ వద్ద మేడ్పల్లి, కారేగాం, లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన రైతులు కేంద్రం నిర్వాహకులపై ఆగ్రహం వ్�
బాదేపల్లి వ్యవసాయ మార్కెట్యార్డులో సోమవారం మొక్కజొన్న విక్రయాలు స్తంభించాయి. బస్తా తూకం బరువు పెంచాలంటూ ట్రేడ ర్లు టెండర్లు వేయకుండా టెండర్ల ప్రక్రియను నిలిపివేశారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు సైతం టెండ�
ఉమ్మడి జిల్లాలో ఒక్కసారిగా మారిన వాతావరణ మార్పులు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. కొద్ది రోజులుగా భూగర్భ జలాలు అడుగంటి పంటలు ఎండుతుండడంపై రైతులు అందోళన చెందుతున్న తరుణంలో ఇప్పుడు అకాల వర్షాలు మ రిం
‘ఏ కుటుంబానికి అయితే 2లక్షల రూపాయలకు మించి రుణం ఉంటుందో ఆ రైతులు రూ.2లక్షలు పైబడి ఉన్న రుణాన్ని మొదట బ్యాంకుకు చెల్లించాలి. ఆ తరువాత అర్హత గల రూ.2లక్షల మొత్తాన్ని రైతు కుటుంబాల రుణఖాతాలకు బదిలీ చేయడం జరుగుత
బీఆర్ఎస్ సర్కారు మాదిరిగా యాసంగిలో ప్రభుత్వం కేఎల్ఐ ద్వారా సాగునీరు సరఫరా చేస్తుందని పంటలు వేసిన రైతులను నిరాశే మిగిలింది. దాదాపు రెండు నె లలుగా కాల్వల్లో నీరు రాకపోవడంతో వెల్దండ మండలంలో రైతులు వేస�
ఒక పక్క పంటలకు నీరందక నానా ఇబ్బందులు పడుతున్న రైతన్నలకు మరోవైపు అధికారుల వేధింపులు మొదలయ్యాయి. నిజాంసాగర్ ప్రధాన కాలువ నుంచి పొలాలకు నీరందించుకుంటున్న రైతులకు చెందిన మోటర్ల స్టార్టర్లు, ఫ్యూజ్లను అధ
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలో ఎస్సారెస్పీ కాల్వలో నీరు వారానికి ఒకసారి వస్తుండం.. మండుతున్న ఎండలకు కాల్వ తడవడం వరకే సరిపోతున్నది. చెరువుల్లోకి సాగునీరు వచ్చే అవకాశం లేకపోవడంతో భూగర్భజలాలు అడ