ఏడాదికి రూ.15వేల రైతుభరోసా ఇస్తామని చెప్పిన రేవంత్ సర్కార్ మాట తప్పింది. సంగారెడ్డి జిల్లాలోని రైతులందరికీ ఏకకాలంలో రైతుబంధు డబ్బులు జమ చేయకుండా ఎంపిక చేసిన గ్రామాల రైతులకు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్�
గత బీఆర్ఎస్ ప్రభుత్వం తరహాలో రైతు భరోసా అమలు చేయాలని, రైతుల ఆందోళనలపై నిర్బంధం ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా కమిటీ పిలుపు మేరకు ఖమ్మం జిల్లా రూరల్ తహసీల్దార్ కార్యాల�
నాలుగు నెలలైనా కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ స్థానంలో కొత్తది ఏర్పాటు చేయకపోవడంతో కరెంటు లేక పంటలు పండించుకోలేక పోతున్నామని జనగామ జిల్లా కొడకండ్ల మండలం నర్సింగాపురం గ్రామ రైతులు ఆందోళన చెందుతున్నారు. �
Kamareddy | ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై రైతులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించక పోవడంతో ధాన్యాన్ని దళారులకు అమ్ముకోవాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత పనితీరును