తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా ఖానాపూర్లో రైతులు రోడ్డెక్కారు. స్థానిక ఎన్టీఆర్ చౌరస్తాలో ఖానాపూర్-నిర్మల్ జాతీయ రహదారిపై ఎనిమిది గ్రామాల రైతులు మూడు గంటలపాటు �
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో అన్నదాతకు ఆగచాట్లు తప్పడంలేదు. మంచాల మండల కేంద్రంలో వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రానికి అన్నదాత తీసుకొచ్చిన ధాన్యం తూకం �
తేమ శాతం వచ్చి నెల దాటినా ధాన్యం కొనుగోలు చేయకపోవడంపై రైతన్నలు భగ్గుమన్నారు. శుక్రవారం తెల్లవారుజామున కురిసిన వర్షంతో ఆరబెట్టిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు పడరానిపాట్లు పడ్డారు.
మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు పదిరోజులుగా రైతులు కొన్ని వందల క్వింటాళ్ల వడ్లను తీసుకొచ్చారు. ప్రతిరోజూ వరి కుప్పనలు ఆరబెట్టాలి.. మళ్లీ సాయంత్రం బొడ్డే వేయడంతోనే సరిపోతుందని రైతులు ఆవేదన �
ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ ఆలసత్వం.. రైతుకు శాపంగా మారింది. సాగునీరు అందకపోయినా ఎంతో శ్రమకోర్చి పండించిన పంటలను అమ్మేందుకు కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తే రోజుల తరబడి కాంటా పెట్టకపోవడంతో అకాల వర్షానిక
సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలోని ఎల్గోయిలో ఐదు రోజులుగా త్రీఫేజ్ విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయిందని, ఫలితంగా సాగులో ఉన్న పంటలు ఎండుముఖం పడుతున్నాయంటూ రైతులు శుక్రవారం ఎల్గోయి సబ్స్టేషన్ ఎ�
సకాలంలో ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో అకాల వర్షాలతో రైతులు నిండా మునిగారని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించి రైతులను ఆదుకోవాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ డిమాం డ్ చేశారు.
పంట సాగు మొదలుకొని అమ్ముకునే వరకు కాంగ్రెస్ సర్కారులో అడుగడుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. మిల్లుల వద్ద వారాలు గడిచినా ధాన్యం దింపుకోకపోవడంతో విసుగుచెందిన రైతులు శుక్రవా
పంట నష్ట పరిహారం విషయంలో రైతులకు ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆరుగాలం శ్రమించి పంట సాగు చేస్తే పంట చివరి దశలో అకాల వర్షాలు కురియడంతో రైతులకు అపార నష్టం సంభవించింది.
ధాన్యం కొనుగోలు చేయాలని గు రువారం రైతులు ఆందోళన చేపట్టగా స్పందించిన అధికారులు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. మూసాపేట మండలంలోని నిజాలాపూర్లో వరి పంటనే అధికం. గత నెల రోజుల ముందు నుంచే వరి కోతలు ప్రార
తేమ శాతం ఉన్న ధాన్యాన్ని దింపుకోవడానికి మిల్లర్లు నిరాకరిస్తున్నారని ఆరోపిస్తూ చండ్రుగొండ మండలం దామరచర్ల గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో రైతులు బుధవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ తమను
ధాన్యం అమ్ముకోవడానికి రైతులు అరిగోస పడుతున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో నత్తనడకన ధాన్యం సేకరణ జరుగుతున్నది. కొన్ని ప్రాంతాల్లో దొడ్డు వడ్లకు మిల్లుల అలాట్మెంట్ ఇంకా కాలేదు. మిల్లులు అలాట్మ�
తరుగు తీయకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేస్తూ వైరా వ్యవసాయ మార్కెట్ యార్డు ఎదుట రైతులు సోమవారం ఆందోళన చేపట్టారు. వీరి ఆందోళనకు రైతు సంఘాలు, బీఆర్ఎస్, వివిధ పార్టీల నాయకులు మద్దతు తెలిపా
మాగనూరు మండలంలో కాల్వల ద్వారా వృథాగా సా గునీరు పారుతోందని రైతులు ఆవేదన వ్య క్తం చేస్తున్నారు. గత నెలకిందట మాగనూ రు, కృష్ణ మండలాలో పంటలు ఎండిపోతాయని సంగంబండ రిజర్వాయర్లో మోటర్లు పెట్టి, లెఫ్ట్ హై లెవెల్
మల్లమ్మకుంట రిజర్వాయర్ చేపడితే తాము భూములు కో ల్పోయి నిర్వాసితులుగా మారే అవకాశం ఉందని మల్లమ్మ కుంట రిజర్వాయర్ను ర ద్దు చేయాలని నాగర్కర్నూల్ పార్లమెంట్ స భ్యుడు మల్లురవిని రైతులు వినతిపత్రం అందజే�