రైతుభరోసాకు అధికారులు కొర్రీలు పెడుతున్నారు. మెదక్ జిల్లా నిజాంపేట మండలం కల్వకుంటలోని సెంట్రల్ బ్యాంక్ నుంచి వ్యవసాయం, వివిధ అవసరాల నిమిత్తం నార్లపూర్, వెంకటాపూర్(కె), తిప్పనగుల్ల, రజాక్పల్లి, కల్
సహకార సంఘంలో డివిడెండ్ ఫండ్ అని ఒకటి ఉంటుందని రైతులకు తెల్వదు. ఇటు పా లకవర్గ సభ్యులకు తెల్వదు, తెలిసినా ఇవ్వరు. ఈ ఫండ్ గురించి ఎవరికీ తెలవకపోవడమే సహకార సిబ్బందికి వరంగా మారింది.
పంటల రుణమాఫీ రెండో విడత నిధులు మంగళవారం విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటల సమయంలో సీఎం రేవంత్రెడ్డి.. రైతుల రుణ ఖాతాల్లో నిధులు జమ చేసే ప్రక్రియను హైదరాబాద్ నుంచి ప్రారంభిస్తారు. తొలి విడత నిధుల విడుదల కార్య
రైతు రుణమాఫీ ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానున్నది. తొలిదశలో సాయంత్రం 4 గంటలకు రూ.లక్ష వరకు రుణం ఉన్న 11.42 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.6,098 కోట్లను ప్రభుత్వం నేరుగా జమ చేయనున్నది.
వానకాలం ప్రారంభం కావడంతో రైతుల ఖాతాల్లో రైతు బంధు నగదును జమ చేయాలని బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కొంత మంది రైతుల బ్యాంకు ఖాతాల వివరాలు సరిగా లేకపోవడంతోనే రైతు బంధు డబ్బులు తిరిగి వెనక్కి వచ్చాయని వ్యవసాయ శాఖ తెలిపింది. ఈ నెల 1న నమస్తే తెలంగాణ పత్రికలో ‘రైతుబంధు రివర్స్' శీర్షికన ప్రచురితమైన కథనానిక�
ఆరుగాలం కష్టపడి పంటలు సాగు చేసే అన్నదాతలు పెట్టుబడి డబ్బుల కోసం అవస్థలు పడొద్దనే ఉద్దేశంతో ఓ రైతుబిడ్డగా, రైతుల కష్టాలు నేరుగా తెలిసిన వ్యక్తిగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 2018లో రైతు బం�
వ్యవసాయాన్ని పండుగ చేయాలనే సత్సంకల్పంతో బీఆర్ఎస్ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం అందజేయడంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అరకొరగానే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసిం
మంచిర్యాల జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ కొనసాగుతున్నది. వానకాలంలో 1,57,443 ఎకరాల్లో వరి సాగు చేయగా, యంత్రాంగం ఇప్పటి వరకు 1.17 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించింది. ఇప్పటికే 6,281 మంది రైతులకు రూ. 98.53 కోట్లు జమ చే�
యాసంగి సీజన్ రైతు బంధు సాయం కోసం రైతాంగం ఎదురు చూస్తున్నది. సీజన్ ఇప్పటికే ప్రారంభం కాగా కొత్త ప్రభుత్వం ఈ నెల 10 నుంచి పెట్టుబడి సాయం ఇవ్వడం షురూ చేసింది. కానీ.. అందరికీ డబ్బులు పడకపోవడంతో అన్నదాతలు నిరా�
జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు సజావుగా ముగిశాయి. మొత్తం 30,192 మంది రైతుల నుంచి ప్రభుత్వం 2,53,434 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఇప్పటికే 542.15 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేసింది.