యాసంగి సీజన్ రైతు బంధు సాయం కోసం రైతాంగం ఎదురు చూస్తున్నది. సీజన్ ఇప్పటికే ప్రారంభం కాగా కొత్త ప్రభుత్వం ఈ నెల 10 నుంచి పెట్టుబడి సాయం ఇవ్వడం షురూ చేసింది. కానీ.. అందరికీ డబ్బులు పడకపోవడంతో అన్నదాతలు నిరా�
జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు సజావుగా ముగిశాయి. మొత్తం 30,192 మంది రైతుల నుంచి ప్రభుత్వం 2,53,434 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఇప్పటికే 542.15 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేసింది.
ఈ ఏడాది వానకాలం సీజన్లో అత్యధికంగా వరి సాగు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని 3,05,126 ఎకరాల్లో వరి వేశారు. అత్యధికంగా వలిగొండ మండలంలో 42,367 ఎకరాల్లో సాగు చేశారు. తర్వాతి స్థానాల్లో రామన్నపేట, భూదాన్ పోచంపల�
ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం డబ్బులు చేతికి వస్తుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల హడావిడిలో ఉన్నప్పటికీ అధికారులు ధాన్యం సేకరణపై కూడా దృష్టిసారించారు.
Minister Niranjan Reddy | రైతాంగానికి ఇచ్చిన హామీ మేరకు రైతు బంధు పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి (Minister Niranjan Reddy) వెల్లడించారు.
Rythu Bandhu | వానాకాలం పంటకు సంబంధించి రైతుబంధు పంట సాయం పంపిణీ సోమవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. నిధుల విడుదల మంగళవారం సైతం కొనసాగింది. రెండో రోజు రూ.1,278 కోట్ల నిధులను 16.98లక్షల మంతి రైతుల ఖాతాల్లో ప్రభుత్వం నగదు
రైతులకు వానకాలం పంట పెట్టుబడి సాయంగా తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు నగదును మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లాలోని ఆయా రైతుల బ్యాంకు ఖాతాలలో సోమవారం జమ చేసింది.
ధాన్యం కొనుగోలు చేసి ఓపీఎంఎస్లో నమోదైన ప్రతి రైతుకు డబ్బులు బదిలీ చేశామని పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలి పారు. సోమవారం ఒక్కరోజే 1500 కోట్లను ఏకమొత్తంగా విడుదల చేసినట్టు చెప్పారు.
Rythu bandhu | పదో విడత రైతుబంధులో భాగంగా రెండో రోజు పెట్టుబడి సాయం నిధులు విడుదలయ్యాయి. మొదటి రోజైన బుధవారం ఎకరం వరకు ఉన్న 21,02,822 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.607.32 కోట్లు
త్వరలో రైతుల ఖాతాల్లో రైతుబంధు నగదు జమ రంగారెడ్డి జిల్లాకు సుమారు రూ.350 కోట్లు కేటాయింపు వికారాబాద్ జిల్లాకు ఏడు విడుతల్లో రూ.1953.2 కోట్లు యాసంగిలో వరికి బదులు ఇతర పంటలు వేయాలని విస్తృత ప్రచారం ఆరుతడి పంటల �
రైతుబంధు జమ | రాష్ట్రంలో వానాకాలం సాగుకు రైతులకు ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు సాయం పంపిణీ కొనసాగుతున్నది. ఇవాళ 3 ఎకరాల్లోపు భూమి ఉన్న 10,40,017 మంది రైతుల ఖాతాల్లో రూ.1275.85 కోట్ల నగదును సర్కార్ జమ చేయనుంది.